జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -124 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 901. శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో 20 గ్రాముల ఉప్పును 520 రూపాయలకి కొనుగోలు చేసిన వ్యాపారి ఎవరు? A. యెర్నేని సుబ్రమణ్యం B. రామ్ చోడ్ శోధన్ C. జమ్నా లాల్ బజాజ్ D. సెర్ చోటాని 902. శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో గాంధీ జీ మొదటి సత్యాగ్రాహిగా ఎవరిని ప్రకటించాడు? A. సరోజినీ నాయుడు ని B. అబ్బాస్ త్యాబ్జీని C. యెర్నేని సుబ్రమణ్యం D. జంనాలాల్ బజాజ్ ని 903. ఖాన్ అబ్ధుల్ గఫర్ ఖాన్ ప్రచురించిన పత్రిక ఏది? A. ఫక్తూన్ B. స్వరాజ్ C. ఇండియన్ ఒపీనియన్ D. లాంగర్ 904. రెడ్ షర్ట్స్ ఉద్యమం అని ఏ ఉధ్యమాన్ని పిలుస్తారు? A. ఖిలాఫత్ ఉద్యమం B. ఖుదాయి ఉద్యమం C. సహాయ నిరాకరణ ఉద్యమం D. ఖేదా ఉద్యమం 905. దండి ఉద్యమం అని ఏ ఉద్యమాన్ని పిలుస్తారు? A. ఉప్పు సత్యా గ్రహం B. క్విట్ ఇండియా C. ఖేదా ఉద్యమం D. చంపారన్ సత్యా గ్రహం 906. గాంధీ జీ దండి చేరుకొని ఉప్పు చట్టాలను ఎప్పుడు అతిక్రమించడం జరిగింది? A. 1920 ఏప్రిల్ 5 B. 1930 ఏప్రిల్ 6 C. 1935 జనవరి 6 D. 1939 జూన్ 10 907. గాంధీ జీ ఉప్పు సత్యాగ్రహం లో రెండవ సత్యాగ్రహిగా ఎవరిని ప్రకటించారు? A. సరోజినీ నాయుడు B. లజపతి రాయ్ C. దాదా బాయ్ నౌరోజీ D. అబ్బాస్ త్యాబ్జీ 908. 1930 ఏప్రిల్ 6న గాంధీ జీ ఎప్పుడు చట్టాలను ఉల్లఘించడం తో భారత దేశంలో ప్రారంభమైన ఉద్యమం ఏది? A. సహాయ నిరాకరణ ఉద్యమం B. శాసనోల్లంఘన ఉద్యమం C. ఖిలాఫత్ ఉద్యమం D. ఖేదా ఉద్యమం 909. శాసనోల్లంఘన ఉద్యమాన్ని తమిళనాడు వేదారణ్యంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి ప్రారంభించింది ఎవరు? A. రాజ గోపాలా చారి B. సరోజినీ నాయుడు C. మోతీ లాల్ D. ఇర్విన్ 910. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చేపట్టిన ఉద్యమం ఏది? A. ఖుదాయి -ఖిద్మత్ గార్(దేవుని సేవకులు) B. ఖిలాఫత్ ఉద్యమం C. ఖేదా ఉద్యమం D. శాసనోల్లంఘన ఉద్యమం 911. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో ఆరు నెలల పసిబిడ్డతో జైలుకెళ్లిన వీర వనిత ఎవరు? A. సరోజినీ నాయుడు B. కంభంపాటి మాణిక్యాంబ C. రుక్ష్మిణి లక్ష్మి పతి D. మాగంటి అన్న పూర్ణమ్మ 912. ఆంద్రాలో మొదటగా ఏ ప్రాంతంలో ఉప్పు చట్టాలు ఉల్లంఘించబడ్డాయీ? A. విజయవాడ B. రాజమండ్రి C. మచిలీ పట్నం D. నెల్లూరు 913. ఆంద్రా లో శాసనోల్లంఘన ఉద్యమానికి మొదటి డిక్టేటర్ లేదా నియంత ఎవరు? A. కొండా వెంకటప్పయ్య B. తిన్నేటి విశ్వనాధం C. పట్టాభీ సీతారామయ్య D. గోప బందు చౌదరీ 914. 1930 లో జరిగిన మొదటి రౌండ్ టేబల్ సమావేశానికి "జస్టిస్ పార్టీ" తరపున పాల్గొన్నది ఎవరు? A. రామ స్వామి మొదలి యార్ B. ఎం.ఎం.జోషి C. ఉజ్జల్ సింగ్ D. ఆర్.శ్రీనివాసన్ 915. 1930-32 మధ్య కాలంలో ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి? A. 2 B. 3 C. 1 D. 4 916. సైమన్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? A. 1930 B. 1929 C. 1928 D. 1932 917. సైమన్ సలహా మేరకు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? A. ఇంగ్లండ్ B. జర్మన్ C. బ్రిటన్ D. అమెరికా 918. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1930 నవంబర్ 12 B. 1929 డిసెంబర్ 5 C. 1932 సెప్టెంబర్15 D. 1936 ఆగస్ట్ 12 919. బ్రిటన్ లోని జేమ్స్ ప్యాలస్ లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 1930 నవంబర్ 12న ప్రారంభించినది ఎవరు? A. లార్డ్ ఇర్విన్ B. జార్జ్-(v) C. మెక్ డొనాల్డ్ D. 2-హర్టింజ్ 920. ఢిల్లీ ఒడంబడిక (ఇర్విన్ గాంధీ ఒడంబడిక) ఎప్పుడు జరిగింది? A. 1931 మార్చి 5 న B. 1930 జనవరి 26 న C. 1929 ఫిబ్రవరి 10 న D. 1939 డిసెంబర్ 12 న 921. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం "జేమ్స్ ప్యాలెస్" లో ఎప్పుడు జరిగింది? A. 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు B. 1932 సెప్టెంబర్ 10 నుండి జనవరి 5 వరకు C. 1933 ఆగస్ట్ 15 నుండి నవంబర్ 10 వరకు D. 1934 డిసెంబర్ 10 నుండి ఏప్రిల్ 12 వరకు 922. 1930లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తం ఎంత మంది హాజరయ్యారు? A. 85 B. 87 C. 89 D. 86 923. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో వెనుకబడిన వర్గాల నుండి హాజరైన వారు ఎవరు? A. గాంధీ జీ B. అంబేత్కర్ C. అల్లూరి సీతారామయ్య D. జవహర్ లాల్ నెహ్రూ 924. గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ద్వారా గాంధీజీ ఎన్నవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు? A. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి B. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి C. మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి D. a మరియు b 925. అక్బరీ హైదరీ ,మీర్జా ఇస్మాయిల్ ఎవరి తరపున మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు? A. హైదరబాద్ మరియు మైసూర్ సంస్థానాల తరపున B. ముస్లిం లీగ్ C. లిబరత్స పార్టీ D. కాన్సర్వేటివ్ పార్టీ 926. 1931 న జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యక్తిగత హోదాల్లో పాల్గొన్న వారు ఎవరు? A. సరోజినీ నాయుడు B. మదన్ మోహన్ మాలవ్య C. అలీ ఇమామ్ D. a మరియు b 927. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం విఫలమైన తరువాత గాంధీజీ బ్రిటన్ నుండి ఇండియాకు ఎప్పుడు తిరిగి వచ్చాడు? A. 1932 సెప్టెంబర్ లో B. 1932 జనవరి లో C. 1932 ఫిబ్రవరి లో D. 1932 జూన్ లో 928. అఖిల భారత ఖైదీల దినంగా ఎప్పుడు జరుపుకుంటారు? A. జనవరి 4 న B. ఫిబ్రవరి 10 న C. సెప్టెంబర్ 15 న D. డిసెంబర్ 12 న 929. పూనా ఒడంబడిక ఎప్పుడు జరిగింది? A. 1931 జనవరి 6 న B. 1932 సెప్టెంబర్ 24 న C. 1932 డిసెంబర్ 10 న D. 1931 ఫిబ్రవరి 10 న 930. పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది? A. మదన్ మోహన్ మాలవ్య - గాంధీ జీ మధ్య B. గాంధీ జీ - అంబేద్కర్ మధ్య C. బాబు రాజేంద్ర ప్రసాద్ - మదన్ మోహన్ మాలవ్య మధ్య D. గాంధీ జీ - బాబు రాజేంద్ర ప్రసాద్ 931. బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించాడు? A. 1932 ఆగస్ట్ 16 న B. 1931 జనవరి 26 న C. 1930 ఫిబ్రవరి 5 న D. 1931 డిసెంబర్ 2 న 932. 1932 నవంబర్ లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? A. లార్డ్ వెల్లింగ్ టన్ B. రామ్ సే మెక్ డొనాల్డ్ C. శామ్యూల్ హోర్ D. డబ్లూ బెన్ 933. ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా "సైమన్ " పాల్గొన్నాడు? A. మొదటి B. రెండవ C. మూడవ D. నాల్గవ 934. 1932 లో జరిగిన మూడవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? A. 83 B. 46 C. 75 D. 35 935. గాంధీజీ "హరిజన యాత్ర "ను ఎప్పుడు చేపట్టాడు A. 1933 B. 1932 C. 1930 D. 1931 936. ఆలిండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ను దళితుల కొరకు స్థాపించినది ఎవరు? A. గాంధీ జీ B. డా,బి.ఆర్ అంబేద్కర్ C. అల్లూరి సీతారామయ్య D. జవహర్ లాల్ నెహ్రూ 937. హరిజనులు అనగా దేవుని బిడ్డలు అని పేర్కొన్నది ఎవరు? A. మహాత్మా గాంధీ B. డా.బి.ఆర్ అంబేద్కర్ C. అల్లూరి సీతారామరాజు D. సావర్కర్ 938. గాంధీ జీ ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ఎప్పుడు చేపట్టాడు? A. 1929 B. 1930 C. 1933 D. 1928 939. 1934 లో ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ని స్థాపించినది ఎవరు? A. తెన్నేటి విశ్వనాథం B. యన్.జి.రంగా C. సుభాష్ చంద్ర బోస్ D. గాడిచర్ల హరిసర్వోత్తమరావు 940. 1934 లో స్థాపించిన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ యొక్క కార్యదర్శి ఎవరు? A. మద్దూరి అన్నపూర్ణయ్య B. సుభాష్ చంద్ర బోస్ C. హరి సర్వోత్తమరావు D. విశ్వనాథం 941. మద్దూరి అన్నపూర్ణయ్య స్థాపించిన పత్రిక ఏది? A. స్వరాజ్ B. కాంగ్రెస్ పత్రిక C. జనతా పత్రిక D. వందేమాతరం 942. ఆంధ్ర స్వరాజ్య పార్టీ స్థాపకుడు ఎవరు? A. గాడిచర్ల హరిసర్వోత్తమరావు B. కందుకూరి వీరేశలింగం C. టంగుటూరి ప్రకాశం పంతులు D. యన్.జి రంగా 943. జాతీయ కాంగ్రెస్ ను సంప్రదించకుండా భారత్ కూడా రెండవ ప్రపంచ యుద్దం లో పాల్గొంటుందని ప్రకటన చేసిన వారు ఎవరు? A. లిన్ లిత్ గో B. 2 హర్టింజ్ C. ఒ డయ్యర్ D. రుధర్ ఫర్డ్ 944. ద్వంద్వ ప్రతినిద్యం ఏ ఒడంబడిక ద్వారా పవేశపెట్టబడింది A. ఢిల్లీ ఒడంబడిక B. పూనా ఒడంబడిక C. కలకత్తా ఒడంబడిక D. ఏదీ కాదు 945. క్విట్ ఇండియ ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించిన పార్టీ ఏది? A. జస్టిస్ పార్టీ B. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ C. కమ్యూనిస్ట్ పార్టీ D. లిబరల్ పార్టీ 946. యన్.జి రంగా ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ని ఏ ప్రాంతంలో స్థాపించాడు? A. విశాఖ పట్నం B. కర్నూల్ C. విజయ వాడ D. రాజమండ్రి 947. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన "ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లో" చేరిన మొదటి తెలుగు వారు ఎవరు? A. ఆచార్య నరేంద్ర దేవ్ B. మద్దూరి అన్నపూర్ణయ్య C. తెన్నేటి విశ్వనాథం D. గాడిచర్ల హరిసర్వోత్తమరావు 948. రెండవ ప్రపంచ యుద్దం ఎప్పుడు ప్రారంభం అయినది? A. 1939 B. 1940 C. 1941 D. 1942 949. జలియన్ వాలాబాగ్ లో స్మృతి చిహ్నాన్ని ఆవిష్కరించినది ఎవరు? A. పుండరీ కాక్షుడు B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. సుభాష్ చంద్ర బోస్ D. జవహర్ లాల్ నెహ్రూ 950. జలియన్ వాలాబాగ్ వద్ద నిర్మించిన స్మృతి చిహ్నం యొక్క శిల్పి ఎవరు? A. బెంజమన్ పోరోల్క్ B. థామస్ స్మిత్ C. రానిస్క్ D. వెజ్ మిల్లర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next