జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -120 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 701. All india depressed class association అను సంస్థ స్థాపకుడు ఎవరు? A. నెహ్రూ B. తిలక్ C. గాంధీ జీ D. గోఖలే 702. దక్షిణాఫ్రికాలో గాంధీ జీ నడిపిన ఉధ్యమాన్ని ఎన్ని దశాలుగా విభజించవచ్చు? A. 3 B. 5 C. 2 D. 4 703. నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ను స్థాపించినది ఎవరు? A. గాంధీ జి B. లజపతిరాయ్ C. మదన్ లాల్ గాంధి D. మదన్ మోహన్ మలవ్య 704. ఏ సంవత్సరంలో నాటల్ ఇండియన్ కాంగ్రెస్ అను సంస్థ రూపొందింది? A. 1895 B. 1893 C. 1894 D. 1896 705. దక్షిణాఫ్రికాలో గాంధీ జీ ని ఎమని పిలిచేవారు? A. పిత B. భాయ్ C. చాచా D. మహాత్మ 706. దక్షిణాఫ్రికాలో "ఫినిక్స్ కాలనీ/టాల్ స్టాయ్ ఫార్మ్"ను ట్రాన్స్ వాల్ లో ఏ ర్పాటు చేసింది ఎవరు? A. విన్ స్టన్ B. టాల్ స్టాయ్ C. గాంధీ జీ D. అనసూయ బెహన్ 707. దక్షిణాఫ్రికాలో సత్యా గ్రహీల కుటుంబాల కొరకు ఫినిక్స్ కాలనీని ఏర్పాటు చేయుటకు గాంధీజీకి సహకరించినది ఎవరు? A. అలెన్ బెక్ B. విన్ స్టన్ C. గోఖలే D. మీరా బెహన్ 708. దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపిన ఉద్యమ రెండవ దశ ని ఏమని పిలుస్తారు? A. మిత వాద దశ B. ప్రతిఘటన దశ C. విప్లవ దశ D. ఏదీ కాదు 709. బ్రిటిష్ ప్రభుత్వం "రిజిస్ట్రేషన్ చట్టం ను" ఎప్పుడు ప్రవేశ పెట్టింది? A. 1906 B. 1915 C. 1910 D. 1908 710. 1906లో బ్రిటిష్ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన "రిజిస్ట్రేషన్ చట్టం" యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? A. దక్షిణాఫ్రికాలోని ప్రతి ఆసియావాసి తన వేలిముద్రలతో ఒక సర్టిఫికెట్ పొందాలి B. దక్షిణాఫ్రికాలోకి ఆసియావాసి కి ప్రవేశం లేదు C. ప్రతి ఆసియా వాసి తమ బానిసలు అని D. ఏదీ కాదు 711. గాంధీజీ మొట్ట మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? A. 1906 B. 1905 C. 1907 D. 1908 712. గాంధీజీకి దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం అనే పదాన్ని సూచించిన మొదటి వ్యక్తి ఎవరు? A. అలెన్ బెక్ B. మదన్ లాల్ గాంధీ C. సరళా బెహన్ D. కరం చంద్ 713. గాంధీజీ యొక్క మొదటి శిష్యుడు ఎవరు? A. మదన్ లాల్ గాంధీ B. దేవదాస్ C. హరి లాల్ D. రాందాస్ 714. గాంధీజీ 2వ సారి సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేపట్టాడు? A. 1915 B. 1913 C. 1914 D. 1916 715. సత్యాగ్రహం అనగా "శాంతియుత ప్రతిఘటన" అని నిర్వచించినది ఎవరు? A. గోపాల కృష్ణ గోఖలే B. మహాత్మ గాంధీ C. బాల గంగాధర్ తిలక్ D. మదన్ మెహన మాలవ్య 716. హింస కన్నా అహింస పరమోత్కృష్టమైనది, శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం అని పలికిన వారు ఎవరు? A. లజపతి రాయ్ B. జవహర్ లాల్ నెహ్రూ C. గాంధీ జీ D. తిలక్ 717. గవర్నర్ జనరల్ స్మట్స్ గాంధీజీని ఎప్పుడు జైలు నుండి విడుదల చేసాడు? A. 1915 B. 1920 C. 1932 D. 1916 718. దక్షిణాఫ్రికా నుండి గాంధీజీ భారతదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారు? A. 1920 జూన్ 2 B. 1915 జనవరి 9 C. 1916 జూలై 10 D. 1925 మే 2 719. గాంధీజీ ఎవరి అభ్యర్థనపై దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు? A. కరం చంద్ B. సదానంద్ C. గోపాలకృష్ణ గోఖలే D. లాలాలజపతి రాయ్ 720. గాంధీజీ బీహార్ లో చంపారన్ ప్రాంతంలో రైతులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేశారు? A. 1917 B. 1918 C. 1920 D. 1930 721. జనవరి 9 న ఏ దినం గా జరుపుకుంటారు? A. విప్లవ ఆవిర్భావ దినం B. ప్రవాస భారతీయ దివస్ C. స్వాతంత్ర దివస్ D. జాతి ఆవిర్భావ దినం 722. గాంధీజీ సబర్మతీ ఆశ్రమాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఎప్పుడు స్థాపించాడు? A. 1916 B. 1920 C. 1925 D. 1930 723. భారతీయ సంస్కృతి పూర్తిగా హిందువుల ది కాదు మహమ్మదీయుల ది కాదు మరెవరిది కాదు అది అన్ని మతాల సమ్మిశ్రితం అని తెలియ చేసిన వారు ఎవరు? A. జె.హెచ్.కజిన్స్ B. గాంధీ జీ C. తిలక్ D. సోహాన్ సింగ్ 724. 1916 హోంరూల్ ఉద్యమాన్ని తిలక్ ఏ ప్రాంతం నుండి ప్రారంభించాడు? A. పూనే B. గుజరాత్ C. బొంబాయి D. లక్నో 725. మదనపల్లి లో స్తాపించిన బి.టి. కళాశాలకు మొదటి ప్రిన్సిపల్ ఎవరు ? A. జె.హెచ్.కజిన్స్ B. తిలక్ C. మదన్ లాల్ గాంధి D. విన్ స్టన్ 726. స్వపరిపాలన, "బాధ్యతాయుతమైన ప్రభుత్వం ","స్థానిక ప్రభుత్వం", "ఉన్నత పదవులలో భారతీయులను నియమించడం "అనేది ఏ ఉద్యమ ప్రధాన లక్ష్యాలు? A. అఖిల భారత హోంరూల్ ఉద్యమం B. గాంధీ ఉద్యమం C. శాసన ఉల్లంఘన ఉద్యమం D. సహాయ నిరాకర ఉద్యమం 727. ఆంధ్రాలో హోం రూల్ ఉద్యమ నాయకుడు ఎవరు? A. బ్రిజ్ కిషోర్ B. గాడి చర్ల హరి సర్వోత్తమరావు C. సుబ్రమణ్య అయ్యర్ D. రామ స్వామి 728. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారికి గల బిరుదు ఏది? A. ఆంధ్ర కేసరి B. ఆంధ్ర తిలక్ C. ఆంధ్ర పీత D. ఆంధ్ర కవి 729. చంపారన్ ప్రాంతాన్ని సందర్శించాలని లక్నో నుంచి గాంధీజీకి పిలుపునిచ్చింది ఎవరు? A. రాజ్ కుమార్ శుక్లా B. రవీంద్ర నాథ్ ఠాగూర్ C. మోహన్ లాల్ పండ్యా D. సత్య పాల్ 730. భారతదేశంలో గాంధీజీ యొక్క మొట్టమొదటి విజయంగా దేనిని పరిగణిస్తారు? A. చంపారన్ సత్యాగ్రహం B. ఉప్పు సత్యాగ్రహం C. ఖేదా ఉద్యమం D. క్విట్ ఇండియా ఉద్యమం 731. ఖేదా ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు నడిపాడు? A. 1919 B. 1918 C. 1920 D. 1922 732. విదేశాల్లో హోంరూల్ ఉద్యమం వ్యాప్తి చేసిన వారు ఎవరు? A. లాలాలజపతి రాయ్ హార్దికర్ B. కె.డి.శాస్త్రీలు C. a మరియు b D. గోపాలకృష్ణ గోఖలే 733. అనిబిసెంట్ యొక్క అఖిలభారత హోం రూల్ ఉద్యమం గౌరవ అధ్యక్షుడు ఎవరు? A. సుబ్రమణ్య అయ్యర్ B. ఎన్.పి.కేల్కర్ C. రామ స్వామి D. తెలాంగ్ 734. తిలక్ యొక్క హోమ్ రూల్ ఉద్యమం యొక్క అధ్యక్షుడు ఎవరు? A. ఎన్.సి.కేల్కర్ B. జార్జ్ అరుండేల్ C. జోసెఫ్ బాపిస్టా D. ఎన్.సి.కేల్కర్ 735. ఎప్పుడు చంపారన్ సత్యాగ్రహం యొక్క శతాబ్ది ఉత్సవాలు జరిగాయి? A. 2017-2018 B. 2018-2019 C. 2001-2002 D. 2005-2006 736. 2018 ఏప్రిల్ 10న మోలీహరి గ్రామంలో జరిగిన చంపారన్ సత్యాగ్రహం ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ది ఎవరు? A. నరేంద్ర మోడీ B. రాహుల్ గాందీ C. y.s జగన్ D. చంద్ర బాబు నాయుడు 737. చంపారన్ జిల్లా యంత్రాంగం"ఫ్రాక్స్ రాయ్ కమిటీని" ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 1917-మే-29 న B. 1920-జనవరి-26 న C. 1909-ఫిబ్రవరి-5 న D. 1915-ఏప్రిల్-5 న 738. ఫ్రాక్స్ రాయ్ కమిటీ యొక్క కార్య దర్శి ఎవరు? A. బాలగంగాధర్ తిలక్ B. గాంధీ జీ C. ఎ.సి.ముంజదర్ D. గాడి చర్ల హరి సర్వోత్తమరావు 739. బిహార్ లోని చంపారన్ అనే ప్రాంతంలో జమీందార్లు "షరాబేసి " లేదా "తవాన్" అనే పన్నును ఎ పంట సాగు చేసే రైతులపై విధించేవారు? A. నీలి మందు B. పత్తి మందు C. వరి సాగు D. మొక్క జొన్న సాగు 740. 1914 బీహార్ రాష్ట్ర రైతాంగ నాయకుడు ఎవరు ? A. తెలాంగ్ B. ఎన్ .సి .కేల్కర్ C. బ్రిజ్ కిషోర్ D. సంత్ రావత్ 741. బెంగాల్ లో "నీలివిప్లవం " ఎప్పుడు జరిగింది ? A. 1859-61 B. 1865-68 C. 1869-71 D. 1902-1905 742. బీహార్ శాసన సభ చంపారన్ లో కౌలుదారు చట్టం ను ఎప్పుడు తీసుకువచ్చింది ? A. 1915 B. 1917 C. 1920 D. 1923 743. ఏ ఉద్యమం కాలంలోనే గాంధీజీ "బాపూ " ,"మహాత్మా గా " పిలువబడ్డాడు ? A. చంపారన్ ఉద్యమం B. ఉప్పు సత్యాగ్రహం C. క్విట్ ఇండియా ఉద్యమం D. ఖేదా ఉద్యమం 744. ఏ కమిటీ నివేదిక ఆధారంగా చంపారన్ లో నీలిమందు రైతులకి గిట్టుబాటు ధర కల్పించబడింది ? A. ఫ్రాక్స్ రాయ్ కమిటీ B. రైతాంగ కమిటీ C. వ్యవసాయ కమిటీ D. a మరియు b 745. వ్యవసాయం మీద జీవించే ప్రజలలో సగం మంది ఏడాది మొత్తంలో కడుపు నిండా భోజనం అంటే ఏమిటో ఎరగరు అని వ్యాఖ్యానించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ? A. చెమ్స్ ఫోర్డ్ B. 2వ హర్దెంజ్ C. చార్లెస్ ఇలియట్ D. జనరల్ డయ్యర్ 746. 4 కోట్ల జనాభా చాలిచాలని తిండితో బతుకులీడుస్తున్నారు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ? A. చార్లెస్ ఇలియట్ B. విలియం హంటర్ C. జనరల్ డయ్యర్ D. సర్ బాసిల్ స్కాట్ 747. ఖేదా " ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఎవరు ? A. వల్ల భాయ్ పటేల్ B. ఇందులాల్ యగ్నిక్ C. రంజిత్ సింగ్ D. a మరియు b 748. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఎప్పుడు జరిగింది ? A. 1918 మార్చి 26 B. 1920 మార్చి 15 C. 1935 మార్చి 17 D. 1922 మార్చి 05 749. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె చేపట్టడానికి గల కారణాలు ఏమిటి ? A. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల B. కరువు భత్యం తగ్గించడం C. ప్లేగు బోనస్ కొరకు D. పైవన్నీ 750. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె లో కార్మికులు మరియు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో మధ్యవర్తిగా ఉన్నది ఎవరు ? A. ఆనంద్ శంకర ధృవ B. కుమార స్వామి శాస్త్రి C. ప్రకాష్ చంద్ర మిట్టల్ D. ఇందులాల్ యగ్నిక్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next