జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -123 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 851. రూధర్ ఫర్డ్ మన్యం కు స్పెషల్ కమిసనర్ గా ఎప్పుడు నియాయమించ బడ్డాడు? A. 1923 B. 1926 C. 1930 D. 1924 852. 1924 లో అల్లూరి సీతారామరాజు ను అరెస్ట్ చేసిన అధికారి ఎవరు? A. రూధర్ ఫర్డ్ B. కంచు మీనన్ C. హైటాస్ D. మేజర్ గుడాల్ 853. అల్లూరి సీతారామరాజు అరెస్ట్ అయిన ప్రాంతం ఏది? A. పర్లాకి మీది B. పంపా నదీ తీరాన C. తాండవ నదీ తీరాన D. నడిమ్ పాలెం 854. మల్లు దొర ఎప్పుడు జైలు నుండి విడుదల అయ్యాడు? A. 1938 B. 1929 C. 1935 D. 1939 855. సీతారామరాజు యొక్క ప్రధాన అనుచరులు ఎవరు? A. గంటం దొర B. వీరయ్య, ఎర్రమల్లి C. గంటం దొర మరియు వీరయ్య దొర D. అగ్గి రాజు,ఎండు పడాలు 856. సీతారామరాజు అన్నవరం " పోలీసు స్టేషన్ పై ఎప్పుడు దాడి చేశాడు? A. 1920 B. 1923 C. 1925 D. 1929 857. సీతారామరాజు ఎవరి వద్ద "గేరీల్లా" యుద్ద విధ్యలు నేర్చుకున్నాడు? A. పృథ్వీ సింగ్ B. మదారి పార్సి C. బాబా రామ చంద్ర D. మహా రాణా 858. మలబార్ రెజిమెంట్ సైనిక అధికారి ఎవరు? A. జాన్ B. కిరన్స్ C. హైటాస్ D. మేజర్ గుడార్ 859. 1921 లో సీతారామరాజు హిమాలయాలలో తపస్సు చేయాడానికి వెళ్తున్నానని చెప్పి ఏ ప్రాంతానికి వెళ్ళాడు? A. లాహోర్ B. లుక్నో C. చిట్ట గాంగ్ D. కలకత్తా 860. సీతారామరాజు చిట్ట గాంగ్ నుండి మన్యం కు వస్తుండగా మార్గం మద్యలో ఏ ప్రాంతం వారిని బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఏకం చేశాడు? A. పర్లా కిమిడి B. పైడి పుట్టి C. కృష్ణ దేవి పేట D. పెద్ద గడ్డ పాలెం 861. గాంధీ జీ ఎర్రవాడ జైల్ నుండి ఎప్పుడు విడుదల అయ్యాడు? A. 1930 జనవరి లో B. 1924 ఫిబ్రవరి లో C. 1929 సెప్టెంబర్ లో D. 1935 ఆగస్ట్ లో 862. సీతారామరాజు ను ఏ ప్రాంతంలో సమాధి చేశారు? A. కృష్ణదేవి పేట B. కొయ్యూరు C. పెద్ద గడ్డ పాలెం D. పైడి పుట్ట 863. సి.ఆర్.దాసు ,మోతీలాల్ నెహ్రూ "స్వరాజ్ పార్టీ "ని ఎప్పుడు స్థాపించారు? A. 1926 B. 1929 C. 1931 D. 1923 864. భారతదేశంలో మొట్టమొదటిగా "పూర్ణ స్వరాజ్ తీర్మానం" చేసినది ఎవరు? A. బులుసు సాంబ మూర్తి B. బల్వంతారాయ్ మెహతా C. వల్లబాయ్ పటేల్ D. గాంధీ జీ 865. కౌన్సిల్ ఎంట్రీ తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు? A. సి.ఆర్.దాస్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. విఠల్ భాయ్ పటేల్ D. మోతీలాల్ నెహ్రూ 866. All India States People Conference ను బల్వంతరాయ్,మాణిక్ లాల్ కొఠారీ ఎప్పుడు స్థాపించారు? A. 1920 B. 1925 C. 1927 D. 1929 867. లెనిన్ ఆఫ్ బార్దోలి అని ఎవరిని అంటారు? A. వల్ల భాయ్ పటేల్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. జవహర్ లాల్ నెహ్రూ D. సుభాష్ చంద్ర బోస్ 868. 1923 ఎన్నికల్లో 40% సీట్లు గెలుపొంది ఇండిపెండెంట్ల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది? A. లేబర్ పార్టీ B. స్వరాజ్ పార్టీ C. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ D. కొమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 869. స్వరాజ్ పార్టీ చట్ట సభకు అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంది? A. రెజేంద్ర ప్రసాద్ B. విఠల్ బాయ్ పటేల్ C. వల్ల బాయ్ పటేల్ D. గాంధీ జీ 870. 1923 ఎన్నికల్లో కలకత్తా మేయర్ గా ఎన్నికైంది ఎవరు? A. సి.ఆర్.దాస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. ఎం.ఎన్.రాయ్ D. బిపిన్ చంద్ర పాల్ 871. 1923-24 ఎన్నికల్లో పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడైన వారు ఎవరు? A. వల్లబాయ్ పటేల్ B. బాబు రాజేంద్ర ప్రసాద్ C. జవహర్ లాల్ నెహ్రూ D. సుభాష్ చంద్రబోస్ 872. సుభాష్ చంద్రబోస్ కలకత్తా చీఫ్ అడ్మినిస్టేటర్ గా ఎప్పుడు నియమించ బడ్డాడు? A. 1923 B. 1926 C. 1929 D. 1931 873. ఏక సభ్య కమిషన్ అయిన ముద్దిమన్ కమిటీని ఏర్పాటు చేసినపుడు బ్రిటన్ లో అధికారంలో ఉన్న పార్టీ ఏది? A. లేబర్ పార్టీ B. కంజర్వేటివ్ పార్టీ C. నేషనల్ పార్టీ D. ఏదీ కాదు 874. ముద్దిమాన్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? A. 1923 B. 1924 C. 1925 D. 1926 875. సైమన్ కమిషన్ లోని సభ్యులు ఎందరు? A. 6 B. 7 C. 8 D. 9 876. సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1920 B. 1925 C. 1927 D. 1930 877. సైమన్ కమిషన్ మొదట భారతదేశంలో ఏ పట్టణాన్ని సందర్శిచింది? A. కలకత్తా B. బొంబాయి C. పూనే D. ఢిల్లీ 878. సైమన్ కమిషన్ భారతదేశంలో మొదటి సారి ఎప్పుడు పర్యటించింది? A. 1928 ఫిబ్రవరి 3 B. 1930 జనవరి 2 C. 1935 జూన్ 5 D. 1929 సెప్టెంబర్ 10 879. మద్రాస్ సైమన్ గో బ్యాక్ ఉధ్యమం లో ఎవరు పాల్గొన్నారు? A. టంగుటూరి ప్రకాశం పంతులు B. బెనర్జీ C. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య D. పింగళి వెంకయ్య 880. సైమన్ కమిషన్ యొక్క ఛైర్మన్ ఎవరు? A. జార్జ్ లెన్ షాక్స్ B. వెర్నన్ హార్డ్ షోర్న్ C. సర్ జాన్ సైమన్ D. క్లెమింట్ అట్లీ 881. సైమన్ గో బ్యాక్ అనే పదాన్ని మొదటిగా వాడినది ఎవరు? A. యూసఫ్ మోహరల్లీ B. ఏం.ఏ.అన్సారీ C. మహమ్మద్ యాకూబ్ D. మౌలానా బర్క తుల్లా 882. India is for Indians అనే నినాదం ఏ ఉద్యమ కాలంలో ఇవ్వబడింది? A. సైమన్ గో బ్యాక్ ఉద్యమం B. బార్దోలీ ఉద్యమం C. సహాయ నిరాకరణ ఉద్యమం D. క్విట్ ఇండియన్ ఉద్యమం 883. లాహోర్ లో జరిగిన సైమన్ గో బ్యాక్ ఉద్యమం లో పాల్గొన్నది ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. g.బి.పంత్ C. లాలాలజపతి రాయ్ D. మోతీ లాల్ నెహ్రూ 884. గుంటూరు లో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేపట్టినది ఎవరు? A. టంగుటూరి ప్రకాశం పంతులు B. నడింపల్లి నసింహరావు C. అయ్య దేవర కాళేశ్వర రావు D. పింగళి వెంకయ్య 885. బాంబే లో ఉద్యమకారులు సైమన్ కమిషన్ కు ఏ రంగు జెండలతో స్వాగతం పలికారు? A. ఎరుపు జెండాలతో B. నలుపు జెండాలతో C. తెలుపు జెండాలతో D. ఆకు పచ్చ జెండాలతో 886. గుంటూర్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? A. నడింపల్లి నసింహరావు B. అయ్య దేవర కాళేశ్వర రావు C. టంగుటూరి ప్రకాశం పంతులు D. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 887. నెహ్రూ రిపోర్ట్ ను "ముస్లింల మరణ శాసనం" అని పేర్కొన్నది ఎవరు? A. ఆగా ఖాన్ B. మహమ్మద్ షఫీ C. అహమ్మద్ ఖాన్ D. a & b 888. 14 పాయింట్ ఫార్ములా ను ఢిల్లీ నుంచి 1929 లో ప్రకటించిన వారు ఎవరు? A. జిన్నా B. బెనర్జీ C. చటర్జి D. చంద్ర పాల్ 889. 1929 లో ఎవరి అద్యక్షతన లాహోర్ ఐ.యన్.సి సమావేశం జరిగింది? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్ర బోస్ C. గాంధీ జి D. రవీంద్రనాథ్ ఠాగూర్ 890. ఆల్ ఇండియా సెట్స్ పీపుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడిగా జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు ఎన్నుకోబడ్డారు? A. 1939 B. 1942 C. 1948 D. 1935 891. గుజరాత్ లో బార్దోలి ఉధ్యమం ఎప్పుడు జరిగింది? A. 1920 B. 1928 C. 1925 D. 1930 892. బ్రిటిష్ కు వ్యతిరేకంగా మొదటి బార్దోలి ఉధ్యమాన్ని చేపట్టినది ఎవరు? A. కల్యాణ్ జీ మెహతా B. కున్వర్ జీ మెహతా C. గాంధీ జీ D. a మరియు b 893. బార్దోలి ఉధ్యమం లో పాల్గొన్నందుకు వల్లబాయ్ పటేల్ కు "సర్ధార్" అను బిరుదు ఇచ్చినది ఎవరు? A. గాంధీ జీ B. జవహర్ లాల్ నెహ్రూ C. సుభాష్ చంద్రబోస్ D. బాబు రాజేంద్ర ప్రసాద్ 894. దీపావళి డిక్లరేషన్ ను ఎప్పుడు ప్రకటించారు? A. 1920 B. 1926 C. 1928 D. 1929 895. దీపావళి డిక్లరేషన్ ను ప్రకటించినది ఎవరు? A. బిర్కెన్ హెడ్ B. ఇర్విన్ C. అలీ జిన్నా D. మౌలానా బర్కతుల్లా 896. దీపావళి డిక్లరేషన్ ద్వారా భారతదేశానికి స్వయం పరిపాలన నెమ్మదిగా సహజ సిద్దంగా లభిస్తుందని ప్రకటించినది ఎవరు? A. ఇర్విన్ B. బిర్కెన్ హెడ్ C. వెబ్ మిల్లర్ D. ఎడ్వర్డ్ కాడోగన్ 897. 1929 డిసెంబర్ 31 న లాహోర్ లో జరిగిన ఐ.యన్.సి సమావేశం లో ప్రకటించిన తీర్మానాలు ఏవి? A. పూర్ణ స్వరాజ్ B. ప్రతి సంవత్సరం జనవరి 26 నా స్వాతంత్ర్య దినం గా జరుపుట C. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిచుట D. పైవన్నీ 898. 1930 జనవరి 31 న గాంధీ జీ 11 డిమాండ్స్ అల్టిమేటం ను ఎవరికి పంపాడు? A. 2 హర్డింజ్ B. ఇర్విన్ C. డయ్యర్ D. రుధర్ పార్డ్ 899. ఉప్పు చట్టాలను ఉల్లంఘిచడం ద్వారా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభిచాలని నిర్ణయించుకున్నది ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాలా లజపతి రాయ్ C. గాంధీ జీ D. వల్ల భాయ్ పటేల్ 900. ఎప్పుడు గాంధీ జీ తన 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుండి కాలినడకన దండి కి బయలు దేరాడు? A. 1930 మార్చి 12 న B. 1928 ఫిబ్రవరి 2 న C. 1940 జనవరి 6 న D. 1935 సెప్టెంబర్ 10 న You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next