జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -122 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 801. మౌలానా షౌకత్ అలి ఎప్పుడు "కేంద్ర చట్ట సభ సభ్యుడిగా" ఎన్నికయ్యాడు? A. 1932 B. 1940 C. 1939 D. 1935 802. మన పాఠశాలల్లో, కళాశాలల్లో చరిత్ర పాఠ్య పుస్తకాల ద్వారా వక్రీకరించబడిన చరిత్ర బోధించినంత కాలం భారతదేశంలో శాశ్వత ప్రతిపాదికన మతసామరస్యం సాధించడం సాధ్యపడదు అని పేర్కొన్నది ఎవరు? A. మహాత్మ గాంధీ B. వవీంద్రనాథ్ ఠాగూర్ C. మహమ్మద్ అలీ D. బిపిన్ చంద్ర పాల్ 803. నేను కోరుకొనే ఏకైక ధర్మం-సత్యహింసలు, మానవతా తీత శక్తుల్ని కోరను.అవి నాకు వద్దు అని సంక్షిప్తీకరించిన వారు ఎవరు? A. లజపతి రాయ్ B. చంద్ర పాల్ C. తిలక్ D. మహాత్మ గాంధీ 804. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదానికి ఎక్కడ ప్రత్యేక సమావేశం జరిగింది? A. కలకత్తా (సెప్టెంబర్ లో) B. ఢిల్లీ (నవంబర్ లో) C. పూణె (ఆగస్ట్ లో ) D. బాంబే (అక్టోబర్ లో ) 805. భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించింది ఎవరు? "స్వేచ్ఛగా ఉండండి ఇక ఎంత మాత్రం బానిసలుగా బ్రతకొద్దు". A. తిలక్ B. లజపతి రాయ్ C. గాంధీ జీ D. రవీంద్రనాథ్ ఠాగూర్ 806. నాగపూర్ లో విజయరాఘవాచారి అధ్యక్షతన ఐ. యన్.సి వార్షిక సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1920 డిసెంబర్ లో B. 1919 జనవరి లో C. 1915 మే లో D. 1922 సెప్టెంబర్ లో 807. బ్రిటిష్ వారు న్యాయం చేయకపోతే సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం ప్రతి భారతీయుని కర్తవ్యమవుతుందని బ్రిటిష్ వారు గుర్తించాలి అని నాగపూర్ కాంగ్రెస్ సదస్సులో హెచ్చరించింది ఎవరు? A. గాంధీ జీ B. గోపాలకృష్ణ గోఖలే C. తిలక్ D. భగత్ సింగ్ 808. మా కొద్దీ తెల్ల దొరతనం అనే గీతాన్ని రచించినది ఎవరు? A. దుగ్గిరాల గోపాలకృష్ణ B. పింగళి వెంకయ్య C. గరిమెల్ల సత్యనారాయణ D. రాజాజీ 809. విజయవాడ లో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం ఎప్పుడు జరిగింది? A. 1921 మార్చి 31 B. 1925 జనవరి 26 C. 1929 ఆగస్టు 2 D. 1923 ఫిబ్రవరి 10 810. 1921లో విజయవాడలో గాంధీజీ అధ్యక్షతన జరిగిన అఖిలభారత కాంగ్రెస్ సమావేశానికి తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా పాల్గొన్నది ఎవరు? A. మాడ పాటి హనుమంతరావు B. దుగ్గిరాల గూపాలకృష్ణయ్య C. పింగళి వేంకయ్య D. మోతీలాల్ నెహ్రూ 811. గాంధీజీ అధ్యక్షతన జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం సజావుగా జరుగుట కొరకు "రామదండు " అనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేసినది ఎవరు? A. పింగళి వెంకయ్య B. దుగ్గిరాల గూపాలకృష్ణయ్య C. జవహర్ లాల్ నెహ్రూ D. వల్ల భాయ్ పటేల్ 812. 1921లో భారతదేశ త్రివర్ణ పథాకాన్ని రూపొందించి గాంధీజీ కి సమర్పించినది ఎవరు? A. పింగళి వెంకయ్య B. వల్ల భాయ్ పటేల్ C. దుగ్గిరాల గోపాలకృష్ణ D. గరిమెల్ల సత్యనారాయణ 813. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ పిలుపు మేరకు తమ న్యాయవాద వృత్తులను వదిలేసుకున్న వారు ఎవరు? A. రాజాజీ B. టంగుటూరి ప్రకాశం C. పింగళి వెంకయ్య D. a మరియు b 814. 1921లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించినవారు ఎవరు? A. అయ్యదేవర కాళేశ్వరరావు B. దుగ్గిరాల గోపాలకృష్ణ C. పింగళి వెంకయ్య D. టంగుటూరి ప్రకాశం పంతులు 815. మహాత్మాగాంధీ దర్శనమే మహాపూజ్యం అని ఏ దళం పాటలు పాడుతూ గాంధీజీ నిర్వహించిన భారత కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యింది? A. కేసరి దళం B. రామ చంద్రాపురం దళం C. రాజమండ్రి దళం D. పింగళి దళం 816. గాంధీజీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవి? A. కోటి రూపాయల తిలక్ నిధిని సేకరించుట B. 20 లక్షల చరఖాలను (లేదా) రాట్నాలను ఏర్పాటు చేయుట C. సారాకు వ్యతిరేకంగా ఉద్యమించుట D. పైవన్నీ 817. యామిని పూర్ణతిలకం అనే వేశ్య తన యావదాస్థిని ఎవరికి విరాళంగా ఇచ్చింది? A. గాంధీ జీ B. సుభాష్ చంద్ర బొస్ C. జవహర్ లాల్ నెహ్రూ D. బిపిన్ చంద్ర పాల్ 818. గాంధీ యుగం లో ఏ ప్రాంతపు ఖద్దరు భారతదేశంలో ప్రసిద్ధి చెందింది? A. విజయవాడ B. రాజమండ్రి C. శ్రీకాకుళం D. కర్నూలు 819. సహాయ నిరాకరణ ఉద్యమ చిహ్నం ఏమిటి? A. రాట్నం B. త్రివర్ణ పతాకం C. చక్రం D. పైవన్నీ 820. విదేశీ వస్త్రాల బహిష్కరణ, వేల్స్ యువరాజు పర్యటన బహిష్కరణ ఎప్పుడు జరిగాయి? A. 1915 B. 1920 C. 1921 D. 1925 821. ఏ ఉద్యమ కాలంలో గుజరాత్ లోని బార్డోలీలో పన్ను వసూలు వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి? A. సహాయ నిరాకరణ ఉధ్యమం B. క్విట్ ఇండియన్ ఉధ్యమం C. సత్యాగ్రహం D. ఉప్పు సత్యాగ్రహం 822. అస్సాం కేసరి అని ఎవరిని పిలుస్తారు? A. అంబికారాయ్ చౌదరి B. భగవాన్ అహిర్ C. ఎం.ఎన్.రాయ్ D. వల్లభాయ్ పటేల్ 823. చౌరి చౌరా అనే ప్రాంతం ఎక్కడ ఉంది? A. మధ్య ప్రదేశ్ B. అరుణాచల పరేశ్ C. ఉత్తర ప్రదేశ్ D. కలకత్తా 824. చౌరి చౌరా పోలీస్ స్టేషన్ పై దాడి ఎప్పుడు జరిగింది? A. 1922 ఫిబ్రవరి 5 B. 1925 జనవరి 2 C. 1920 జూన్ 10 D. 1922 జనవరి 5 825. చౌరి చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నానని గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు? A. 1922 జనవరి 25 B. 1922 ఫిబ్రవరి 11 C. 1922 జూన్ 10 D. 1922 డిసెంబర్ 10 826. 1922 ఫిబ్రవరి 11న బార్దోలి తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు? A. గాంధీ జీ B. చంద్ర బొస్ C. జవహర్ లాల్ నెహ్రూ D. బిపిన్ చంద్ర పాల్ 827. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపి వేయడాన్ని ఖండిస్తూ ఇది "బలహీన నాయకత్వానికి " ఉదాహరణ అని వ్యాఖ్యానించినది ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. ఎం.ఎన్.రాయ్ C. అంబికారాయ్ చౌదరి D. సి.ఆర్.దాస్ 828. సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో లో ఆంధ్రాలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఉద్యమం ఏది? A. చౌరీ చౌర ఉద్యమం B. చీరాల పేరాల ఉద్యమం C. అకాలీ ఉద్యమం D. చంపారన్ ఉద్యమం 829. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? A. లార్డ్ రీడింగ్ B. 2-హర్జింజ్ C. డయ్యర్ D. ఓ డయ్యర్ 830. సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన కాలం? A. 1922-24 B. 1920-22 C. 1925-27 D. 1919-21 831. సహాయ నిరాకరణ ఉద్యమం తరువాత గాంధీజీ ని ఏ జైలులో నిర్బంధించారు? A. కలకత్తా B. ఢిల్లీ C. పూనే D. బొంబాయి 832. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ సుభాష్ చంద్రబోస్ ఏమని వ్యాఖ్యానించాడు? A. ఇది బలహీన నాయకత్వానికి ఉదాహరణ B. భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుట C. భారతీయులను బానిసలుగా చేయుట D. ఒక చోట జరిగిన తప్పుకు గాంధీ జీ భారతదేశాన్నంతటిని శిక్షించారు 833. సిక్కులు గురుద్వార సంస్కరణ ల కోసం మహాంతులకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఏది? A. అకాలీ ఉద్యమం B. ఖిలాఫత్ ఉద్యమం C. ఖేడా ఉద్యమం D. శాసన ఉల్లంఘన ఉద్యమం 834. బిజోలియా ప్రజా మండల్ ను స్థాపించినది ఎవరు? A. మహా రాణా B. మాణిక్ లాల్ వర్మ C. గోపాల క్రిష్ణయ్య D. బరీంద్ర నాథ్ సంపాల్ 835. ఉదయ్ పూర్ లో 1921 లో "మాతృ కుండియా జాతర" ను నిర్వహించినది ఎవరు? A. మాణిక్ లాల్ వర్మ B. మహారణా C. బరీంద్ర నాథ్ సంపాల్ D. జితేంద్రలాల్ బెనర్జీ 836. రామాయణం తో ప్రభావితుడై రైతు ఉద్యమాలు చేపట్టిన వారు ఎవరు? A. బాబారామ చంద్ర B. సేమేశ్వర ప్రసాద్ C. హనుమంత రావు D. పర్వతనేని వీరయ్య 837. సహాయ నిరాకరణ ఉధ్యమ కాలంలో భారతదేశంలో "పల్నాడు సత్యాగ్రహం"ఎవరి నేతృత్వంలో జరిగింది? A. కన్నెగంటి హనుమంతరావు B. దుగ్గిరాల గోపాల కృష్ణయ్య C. పర్వతనేని వీరయ్య D. టంగుటూరి ప్రకాశం 838. ఎకా ఉధ్యమాన్ని' చేపట్టిన వారు ఎవరు? A. బాబారామ చంద్ర B. మదారి పార్సి C. మాణిక్ లాల్ వర్మ D. లజపతి రాయ్ 839. పర్వతనేని వీరయ్య ఉధ్యమం ఏది? A. చీరాల-పేరాల ఉధ్యమం B. పల్నాడు సత్యాగ్రహం C. పెదనంది పాడు ఉద్యమం D. మోప్లా ఉధ్యమం 840. కేరళలోని మలబార్ తీరంలో జరిగిన ఉద్యమం ఏది? A. మోప్లా ఉద్యమం B. అకాలీ ఉద్యమం C. ఎకా ఉద్యమం D. పెదనంది పాడు ఉద్యమం 841. మోప్లా ఉద్యమ నాయకుడు ఎవరు? A. జైరామ్ దాస్ B. కున్ అహమ్మద్ హజ్ C. దౌలత్ రాయ్ D. స్వామి గోవింద నందలు 842. బ్రిటిష్ మరియు జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం ఏది? A. మోప్లా ఉద్యమం B. అకాలీ ఉద్యమం C. ఖిలాఫత్ ఉద్యమం D. హోం రూల్ ఉద్యమం 843. గుజరాత్ విద్యా పీఠ ,కాశీ విద్యా పీఠ,జామియా మిలియా ఇస్లామియా అను విధ్య సంస్థలు ఎప్పుడు స్థాపించబడ్డాయి? A. 1923 B. 1918 C. 1920 D. 1925 844. రంపా తిరుగు బాటు ఎప్పుడు జరిగింది? A. 1922 B. 1925 C. 1915 D. 1930 845. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు జన్మించాడు? A. 1850 B. 1890 C. 1897 D. 1899 846. అల్లూరి సీతారామరాజు చింతలపల్లి పోలీసు స్టేషన్ పై ఎప్పుడు దాడి చేసాడు? A. 1922 ఆగస్ట్ 22 B. 1930 ఆగస్ట్ 25 C. 1920 జూన్ 10 D. 1925 ఫిబ్రవరి 10 847. విశాఖ పట్నం నియోజకవర్గం నుండి 1952 లో ఏక గ్రీవంగా పార్లమెంట్ కు ఎన్నిక అయిన వారు ఎవరు? A. గంటం దొర B. వీరయ్య దొర C. మల్లు దొర D. అగ్గి రాజు 848. అల్లూరి సీతారామరాజు పై జీవిత చరిత్ర రాసింది ఎవరు? A. మల్లు దొర B. ఎర్ర మల్లి నరసింహారావు C. పెరిచర్ల సూర్య నారాయణ రాజు D. ఎండు పడాలు 849. విశాఖ లో గిరిజనుల సేవ కొరకు తన శేష జీవితాన్ని అంకితం చేసిన వారు ఎవరు? A. వీరయ్య దొర B. మల్లు దొర C. ఎర్రమల్లి నరసింహారావు D. ఎండు పడాలు 850. నడిమ్ పాలెం వద్ద మల్లు దొర ను అరెస్ట్ చేసిన అధికారి ఎవరు? A. కీరన్స్ B. కంచు మీనన్ C. మేజర్ గుడాల్ D. స్కాట్ కవ్ర్టే You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next