జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -116 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 501. వామపక్షాల ప్రధాన లక్ష్యం ఏమిటి ? A. ఆర్థిక సమానత్వం తీసుకురావడం B. సాంఘిక సమానత్వం తీసుకురావడం C. విదేశీ వస్తు బహిస్కరణ ప్రోత్సహించడం D. a & b 502. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వామ పక్షాల భావాల కొరకు ప్రయత్నిచిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్ర బోస్ C. గాంధీజీ D. a & b 503. పండిత్ ,నవభారత్ నిర్మాత ,చాచా అని బిరుదు పొందిన వారు ఎవరు ? A. సుభాష్ చంద్ర బోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. గాంధీజీ D. అల్లూరీ సీతారామరాజు 504. జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు జన్మించాడు ? A. 1887 B. 1885 C. 1889 D. 1888 505. 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అద్యక్షుడైన రెండవ వ్యక్తి ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. ప్రకాశం పంతులు C. సుభాష్ చంద్ర బోస్ D. దాదా భాయి నౌరోజీ 506. డిస్కవరీ ఆఫ్ ఇండియా ,గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ,విదర్ ఇండియా ,సోవియట్ ఆసియా వంటి పుస్తకాలు రచించినది ఎవరు ? A. చంద్ర బోస్ B. నెహ్రూ C. బెనర్జీ D. ముఖర్జీ 507. 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జవహర్ లాల్ నెహ్రూ అద్యక్షతన ఎక్కడ జరిగింది ? A. లాహోర్ B. కాబూల్ C. చిట్టగాంగ్ D. నాసిక్ 508. స్వాతంత్ర్యనికి ముందు 3 సార్లు స్వాతంత్ర్యం తరువాత 3 సార్లు మొత్తం 6 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అద్యక్షుడు అయినవారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. గాంధీజీ C. సుభాష్ చంద్ర బోస్ D. రవీంద్రనాథ్ ఠాగూర్ 509. మొదటి అఖిలభారత బెంగాల్ విద్యార్థుల సదస్సు ఎప్పుడు జవహర్ లాల్ నెహ్రూ అద్యక్షతన జరిగింది ? A. 1930 B. 1925 C. 1928 D. 1935 510. ఏ సంవత్సరం లో జవహర్ లాల్ నెహ్రూ బ్రసెల్స్ లో జరిగిన "పీడిత జాతుల సదస్సు " కు హాజరయ్యాడు ? A. 1927 B. 1930 C. 1925 D. 1929 511. నెహ్రూ ఎప్పుడు "పూర్ణ స్వరాజ్య " స్వాతంత్ర్య దినం జరపవలెనని ప్రకటించారు ? A. 1929 జనవరి 26 B. 1930 జనవరి 26 C. 1937 ఆగస్ట్ 15 D. 1940 ఆగస్ట్ 15 512. ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో మొదటిసారిగా "సామ్యవాదం " (సోషలిజం ) అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ? A. 1936 లక్నో సమావేశం B. 1930 లాహోర్ సమావేశం C. 1929 లాహోర్ సమావేశం D. 1925 పారిస్ సమావేశం 513. పూర్ణస్వరాజ్ జరపాలని ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో తీర్మానించడం జరిగింది ? A. 1936 లక్నో 1936 లక్నో సమావేశం లో B. 1929 లాహోర్ సమావేశం లో C. 1930 లాహోర్ సమావేశం లో D. 1938 హరిపూర సమావేశం లో 514. 1936 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించినది ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్ర బోస్ C. ఆచార్య నరేంద్రదేవ్ D. ఎం . ఎన్ .రాయ్ 515. కమ్యూనిస్టు సిద్దాంతం పూజారి అని బ్రిటిష్ అదికారులు ఎవరిని భావిస్తారు ? A. సుభాష్ చంద్ర బోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. బాలగంగాధర్ తిలక్ D. ఎం .ఎన్ .రాయ్ 516. రాజకీయ స్వతంత్ర్యం అంటే ప్రజలకు ప్రత్యేకించి ప్యూడర్ దోపిడీ నుండి చెమటోడ్చే రైతులకు ఆర్థిక పరమైన విముక్తి కల్పించమని స్పస్టం చేసినది ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. గాంధీజీ C. ఎం .ఎన్ .రాయ్ D. చంద్ర బోస్ 517. శాశనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాలనే తీర్మానం ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించారు ? A. 1929 లాహోర్ సమావేశం B. 1936 లక్నో సమావేశం C. 1938 హరిపూర సమావేశం D. 1930 లాహోర్ సమావేశం 518. రాణి గైడిన్లును గురించి "భారతదేశం ఆమెని జ్ఞప్తికి తెచ్చుకొనే రోజు ,మనసులో పదిలంగా దాచుకొనే రోజు వస్తుంది " అని రాసిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్ర బోస్ C. మహాత్మా గాంధీ D. బెనర్జీ 519. 1937 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం నెహ్రూ అద్యక్షతన ఏ ప్రాంతం లో జరిగింది ? A. లాహోర్ B. పాట్నా C. ఫైజ్ పూర్ D. లక్నో 520. ఏ సంవత్సరం లో జరిగిన ఎన్నికలలో మొత్తం "11" రాష్ట్రాలోని "8" రాష్ట్రాలలో నెహ్రూ అద్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది ? A. 1940 B. 1939 C. 1937 D. 1935 521. నెహ్రూ అధ్యక్షుడిగా ప్లానింగ్ కమిటీ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1938 B. 1940 C. 1936 D. 1950 522. లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని నెహ్రూ రాజ్యాంగ పరిషత్ లో ఎప్పుడు ప్రవేశపెట్టాడు ? A. 1945 జనవరి 26 B. 1946 డిసెంబర్ 13 C. 1947 ఫిబ్రవరి 15 D. 1939 ఆగస్ట్ 15 523. ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో ఉండాలని పేర్కొన్నది ఎవరు ? A. నెహ్రూ B. నేతాజీ C. తిలక్ D. ఠాగూర్ 524. నేతాజీ,దేశ్ నాయక్ అను బిరుదులు పొందిన వారు ఎవరు ? A. సుభాష్ చంద్ర బోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. రవీంధ్ర నాథ్ ఠాగూర్ D. ఆజాద్ 525. సుభాష్ చంద్ర బోస్ ఎప్పుడు జన్మించాడు ? A. 1850 B. 1862 C. 1882 D. 1897 526. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన పత్రిక ఏదీ ? A. స్వరాజ్ B. వందేమాతరం C. జనతా D. మూక్ నాయక్ 527. congress Democratic Party ని చంద్రబోస్ ఎప్పుడు స్థాపించారు ? A. 1940 B. 1930 C. 1950 D. 1960 528. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు ? A. సోమనాథ్ దేవ్ B. దేశబందు చిత్తరంజన్ దాస్ C. బాలగంగాధర్ తిలక్ D. రవీంద్రనాథ్ ఠాగూర్ 529. ఏ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ కలకత్తా మేయర్ గా ఎన్నుకోబడ్డాడు ? A. 1932 B. 1950 C. 1942 D. 1936 530. 1938 హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అద్యక్షత వహించింది ఎవరు ? A. సుభాష్ చంద్రబోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. బెనర్జీ 531. The Indian Struggle అను పుస్తకం ను రచించింది ఎవరు ? A. రవీంద్రనాథ్ ఠాగూర్ B. సుభాష్ చంద్రబోస్ C. జతిన్ దాస్ D. బాతుకేశ్వర్ దత్ 532. దేశ భక్తులలో యువరాజు అని బిరుదు పొందినవారు ఎవరు ? A. సుభాష్ చంద్రబోస్ B. భగత్ సింగ్ C. రాజ్ గురు D. తిలక్ 533. మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ కి ఇచ్చిన బిరుదు ఏదీ ? A. నేతాజీ B. దేశ్ నాయక్ C. దేశ భక్తులలో యువరాజు D. యుగ పురుష్ 534. ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం లో మొదటిసారిగా "స్వాతంత్ర్యం " అనే పదాన్ని నిర్వచించి అందులో సంస్థానాలు కూడా చేర్చబడ్డాయి ? A. 1938 హరిపురా సమావేశంలో B. 1929 లాహోర్ సమావేశంలో C. 1936 లక్నో సమావేశంలో D. 1930 లాహోర్ సమావేశంలో 535. త్రిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ఎవరిని ఓడించి అద్యక్షుడు అయ్యారు ? A. పట్టాభి సీతారామయ్య B. జవహర్ లాల్ నెహ్రూ C. లాలాహర్ దయాళ్ D. నిరంజన్ గిల్ 536. జర్మనీ లో సుభాష్ చంద్రబోస్ కు ఘన స్వాగతం పలికిన వారు ఎవరు? A. హిట్లర్ B. జయ ప్రకాష్ నారాయణ్ C. సావర్కర్ D. లక్ష్మి సెహగల్ 537. మొట్టమొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ "నేతాజీ"అని ఎక్కడ పిలువబడ్డారు? A. జపాన్ B. జర్మనీ C. లండన్ D. ఢిల్లీ 538. ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని స్థాపించినది ఎవరు? A. సుభాష్ చంద్రబోస్ B. జవహర్ లాల్ నెహ్రూ C. లాలా హర్ దయాళ్ D. రాస్ బిహారీ బోస్ 539. ఇండియన్ నేషనల్ ఆర్మీ ని సింగపూర్ లో స్థాపించినది ఎవరు? A. సుభాష్ చంద్రబోస్ B. మోహన్ సింగ్ C. రాస్ బిహారీ బోస్ D. ఎ.యన్.సర్కార్ 540. సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ను ఎప్పుడు స్థాపించారు? A. 1940 B. 1939 C. 1932 D. 1942 541. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ని పునర్ వ్యవస్థీకరించి దాని పేరును ఎలా మార్చారు? A. ఆజాద్ హింద్ ఫౌజ్ B. హిందూ సమాజ్ C. ఇండియన్ సొసైటీ D. పైవేవి కావు 542. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఏర్పాటు చేసిన ఝాన్సీ రెజిమెంట్ కెప్టెన్ గా పని చేసిన మహిళ ఎవరు? A. లక్ష్మి సెహగల్ B. మేడమ్ బికాజీ కామా C. ప్రీతిలత వడ్డెదార్ D. హేమ చంద్ర 543. రెవల్యూషనరీ లైఫ్ అను పుస్తకం ను రచించినది ఎవరు? A. ఝాన్సీ B. హేమ చంద్ర C. లక్ష్మి సెహగల్ D. ఎ.సి.చటర్జీ 544. జై హింద్ ,చలో ఢిల్లీ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? A. సుభాష్ చంద్రబోస్ B. కారల్ మార్క్స్ C. భగత్ సింగ్ D. రాస్ బిహారీ బోస్ 545. నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి నేను మీకు స్వతంత్ర్యం ఇస్తాను అనే ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? A. భగత్ సింగ్ B. జవహర్ లాల్ నెహ్రూ C. సుభాష్ చంద్రబోస్ D. తిలక్ 546. భారతదేశం స్వతంత్ర్య పొందడం కోసం పూర్తిగా సహకరిస్తాము అని హామీ ఇచ్చిన దేశం ఏమిటి? A. జపాన్ B. లండన్ C. జర్మనీ D. ఇంగ్లండ్ 547. అండమాన్ నికోబార్ ధీవులను ఆక్రమించుకొని వాటికి "షహిద్,స్వరాజ్" అని పేరు పెట్టినది ఎవరు? A. సుభాష్ చంద్రబోస్ B. యస్.ఎ.అయ్యర్ C. ఎ.ఎమ్.సాహే D. జయ ప్రకాష్ నారాయణ్ 548. సింగపూర్ రంగూన్ లలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. సుభాష్ చంద్రబోస్ C. సోహాన్ సింగ్ బక్నా D. లాలాహర్ దయాళ్ 549. బోస్ భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును రంగూన్ లో ఏప్పుడు ఏర్పాటు చేశారు? A. 1948-అక్టోబర్-20 B. 1952 -అక్టోబర్-21 C. 1943 -అక్టోబర్-21 D. 1950-అక్టోబర్-20 550. సుభాష్ చంద్రబోస్ రంగూన్ లో ఏర్పాటు చేసిన భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును ఏమని పిలుస్తారు? A. ఆజాద్ హిందు B. ఆజాద్ భారత్ C. ఇండియన్ సొసైటీ D. ఇండియన్ నేషనల్ ఆర్మీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next