జాతీయ ఉద్యమాలు | History | MCQ | Part -118 By Laxmi in TOPIC WISE MCQ History - National Movement Total Questions - 50 601. బీహార్ సోషలిస్ట్ పార్టీని పి.సి. శర్మ ఎప్పుడు స్థాపించాడు? A. 1915 B. 1931 C. 1939 D. 1942 602. ఎప్పుడు పి సి జోషి "సిపిఐ" (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పునర్ వ్యవస్థీకరించారు? A. 1935 B. 1937 C. 1939 D. 1942 603. ఎప్పుడు జర్మనీ రష్యా పై దాడి చేయడంతో రష్యా బ్రిటన్ తో కలిసి రెండవ ప్రపంచ యుద్ధం లో పాల్గొంది? A. 1930 జనవరి లో B. 1941 జూన్ లో C. 1935 ఫిబ్రవరి లో D. 1950 జనవరి లో 604. కమ్యూనిస్ట్ ల అధికారిక పత్రిక ఏది? A. ప్రజాశక్తి B. స్వరాజ్ C. జనతా D. వాన్ గార్డ్ 605. ఎప్పుడు కమ్యూనిస్ట్ ల పై నిషేధం ఎత్తివేశారు? A. 1950 జనవరి 2 న B. 1942 జులై 23 న C. 1945 ఫిబ్రవరి 5 న D. 1938 జూన్ 10 న 606. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? A. 1942 ఆగస్ట్ 8న B. 1938 జనవరి 2న C. 1935 జూన్ 23న D. 1940 మార్చ్ 10న 607. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు బ్రిటీష్ వారికి సహకరించకూడదని పిలుపు ఇచ్చిన వారు ఎవరు? A. గాంధీ జీ B. తిలక్ C. లజపతిరాయ్ D. చంద్ర బోస్ 608. ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది? A. 1945-1946 B. 1937-1936 C. 1949-1952 D. 1946-1947 609. కమ్యూనిస్టు పార్టీ యొక్క సాయుధ పోరాటం ప్రధానంగా ఏ ఏ ప్రాంతాలలో జరిగింది? A. మణిపూర్,కేరళ B. నాగాలాండ్,త్రిపుర C. తెలంగాణ D. పైవన్నీ 610. ఎప్పుడు భారత కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమించారు? A. 1950-జనవరి-26 B. 1951-అక్టోబర్-21 న C. 1949-ఆగస్ట్-15 D. 1955-మే-2న 611. 1952 ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఇండియాలోనే అత్యధిక మెజార్టీతో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడు ఎవరు? A. రాదినారాయణ రెడ్డి B. రణధీర C. బద్దం ఎల్ల రెడ్డి D. చండ్ర రాజేశ్వరరావు 612. విశాలాంధ్ర పత్రిక ను స్థాపించినది ఎవరు? A. బద్దం ఎల్లా రెడ్డి B. పుచ్చల పల్లి సుందరయ్య C. రాధినారాయణ రెడ్డి D. ఎ.కె.గోపాలన్ 613. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించాడు? A. 19433 B. 1944 C. 1945 D. 1946 614. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయుటను వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎవరు? A. పుచ్చలపల్లి సుందరయ్య B. బసవ పునరయ్య C. నారాయణ రెడ్డి D. a మరియు b 615. ఎప్పుడు కమ్యూనిస్టుల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి? A. 1962 తెలంగాణ సమావేశంలో B. 1961 బెజవాడ సమావేశంలో C. 1963 కడప సమావేశంలో D. 1965 కర్నూల్ సమావేశంలో 616. భారతదేశంలోని కమ్యూనిస్టులు మూడు వర్గాలుగా ఎప్పుడు విడిపోయారు? A. 1962 B. 1970 C. 1982 D. 1990 617. చైనా దాడిని ఖండించిన కమ్యూనిస్టులను ఏమని పిలుస్తారు? A. Nationalists B. Internationalist C. Centrists D. a మరియు b 618. ఈ క్రింది వారిలో "Internationalist" కానీ కమ్యూనిస్టు సభ్యుడు ఎవరు? A. పుచ్చలపల్లి సుందరయ్య B. జ్యోతిబసు C. హరికిసన్ సింగ్ సుర్జిత్ D. ఏ.కె.గోపాలన్ 619. centrists అను కమ్యూనిస్టు వర్గంలో ముఖ్యుడు ఎవరు? A. అజయ్ ఘోష్ B. బద్దం ఎల్లా రెడ్డి C. ఏ.కె.గోపాలన్ D. బసవ పున్నయ్య 620. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా రెండుగా ఎప్పుడు చీలిపోయింది? A. 1962 B. 1963 C. 1964 D. 1965 621. (CPI) Nationalists అను కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కార్యదర్శి ఎవరు? A. s.a గాంగే B. పుచ్చల పల్లి సుందరయ్య C. అజయ్ ఘోష్ D. బసవ పున్నయ్య 622. సాయుధ పోరాటానికి పిలుపు ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కేంద్ర కార్యదర్శి ఎవరు? A. రణ ధీవ B. రావి నారాయణ రెడ్డి C. ఏ.కె.గోపాలన్ D. బద్దం ఎల్ల రెడ్డి 623. AICCCR(All India Co-ordination Committee of Communist Revolutionaries) ను స్థాపించినది ఎవరు? A. దేవులపల్లి వేంకటేశ్వర రావు B. చారు ముజుందార్ C. కానూ సన్యాల్ D. చంద్ర పుల్లా రెడ్డి 624. ఆంధ్ర కమ్యూనిస్ట్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసిన వారు ఎవరు? A. చారు ముజుందార్ B. దేవులపల్లి వేంకటేశ్వర రావు C. తరిమెల్ల నాగి రెడ్డి D. జంగల్ సంతాల్ 625. నల్గొండ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూములను తమ ఆధీనం లోనికి తీసుకుని పేదలకు పంచుటకు ప్రయత్నించిన వారు ఎవరు? A. తరిమెల్ల నాగి రెడ్డి B. చండ్ర పుల్లా రెడ్డి] C. దేవులపల్లి వేంకటేశ్వర రావు D. రామ్ నర్సయ్య 626. వరంగల్ లో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఎవరు? A. రామ్ నర్సయ్య B. పుల్లా రెడ్డి C. నాగి రెడ్డి D. వేంకటేశ్వర రావు 627. తాకట్టులో భారతదేశం అను గ్రంథాన్ని రచించినది ఎవరు? A. తరిమెల్ల నాగి రెడ్డి B. సీతారామయ్య C. కె.జి.సత్య మూర్తి D. కానూ సన్యాల్ 628. భారత జనత ప్రజాతంత్ర విప్లవం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? A. జంగల్ సంతాల్ B. చారు ముజుందార్ C. దేవుల పల్లి వేంకటేశ్వర రావు D. నళిని గుప్తా 629. దేవులపల్లి వెంకటేశ్వర రావు రాసిన గ్రంథం ఏది ? A. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర B. తాకట్టులో భారతదేశంలో C. స్వరాజ్య పోరాటం D. గాంధీ vs లెనిన్ (గాంధీ వర్సెస్ లెనిన్) 630. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో అను పార్టీని స్థాపించినది ఎవరు? A. మానవేంద్రనాథ్ రాయ్ B. ముజఫర్ అహమ్మద్ C. శ్రీ పాద అమృత డాంగే D. పి.సి.జోషి 631. నక్సలిజం ఎప్పుడు ప్రారంభమైంది? A. 1967 B. 1959 C. 1968 D. 1970 632. శ్రీకాకుళంలో స్థానికుల హక్కుల కొరకు పోరాటం చేసిన ప్రముఖ నాయకుడు ఎవరు? A. సుబ్బారావు పాణి గ్రహి B. వెంపటాపు సత్యనారాయణ C. కె.జి.సత్య మూర్తి D. కానూ సన్యాల్ 633. ఎరుపంటే కొందరికి భయం భయం అను పాటల ద్వారా శ్రీకాకుళంలోని ప్రజలను ఆకర్షించిన వారు ఎవరు? A. కానూ సన్యాల్ B. చౌదరీ తేజేశ్వర్ C. సుబ్బారావు పాణి గ్రహి D. ఆదిభట్ల కైలాసం 634. తెలంగాణలో నక్సలిజం కి కారణాలు ఏమిటి? A. భూసామ్య వ్యవస్థ B. దట్టమైన అడవులు C. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో అణచివేత చర్యలు D. పైవన్నీ 635. పిలుపు అనే పత్రికను స్థాపించింది ఎవరు? A. కొండపల్లి సీతారామయ్య B. జార్జ్ రెడ్డి C. షౌకత్ ఉస్మాన్ D. మిరజ్ కర్ 636. పిలుపు అనే పత్రికకు సంపాదకుడిగా (ఎడిటర్) గా పనిచేసిన వ్యక్తి ఎవరు? A. ఏం.టి.ఖాన్ B. కిషోర్ కిలార్ C. ఆదిభట్ల కైలాసం D. నాగభూషణం పట్నాయక్ 637. కమ్యూనిస్ట్ పార్టీ ప్రకారంగా "Central organising committee" ని ఏర్పాటు చేసినది ఎవరు? A. కె.జి.సత్య మూర్తి B. కొండపల్లి సీతారామయ్య C. కృష వర్ధన్ రెడ్డి D. టంగుటూరి అంజయ్య 638. ఉస్మానియా యూనివర్సిటీలో PDS(progressive democratical students) అను సంస్థను స్థాపించింది ఎవరు? A. కిసాన్ జి B. కొండపల్లి సీతారామయ్య C. అల్లం నారాయణ D. జార్జ్ రెడ్డి 639. జార్జ్ రెడ్డి ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో Progressive Democratical Students అను సంస్థను స్థాపించాడు? A. 1970 B. 1972 C. 1974 D. 1976 640. జార్జ్ రెడ్డి ఎప్పుడు హత్యకు గురి అయ్యాడు? A. 1975 B. 1974 C. 1973 D. 1972 641. రాడికల్ స్టూడెంట్ యూనియన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? A. 1974 B. 1976 C. 1978 D. 1980 642. రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనే సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది ఎవరు? A. జార్జ్ రెడ్డి B. కిషన్ జి C. ముప్పాల్ల నారా దాసు D. కన్నాభిరామన్ 643. కిరాయి పల్లి ఎన్ కౌంటర్ ఎప్పుడు జరిగింది? A. 1977 B. 1979 C. 1975 D. 1972 644. 1977లో కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కిరాయిపల్లి ఎన్ కౌంటర్ పై భార్గవ కమిషన్ ను ఏర్పాటు చేసినది ఎవరు? A. జలగం వెంగళ్ రావు B. పీతాంబరావ్ C. జగన్మోహనరావు D. కిషన్ జీ 645. కిరాయి పల్లి ఎన్ కౌంటర్ పై ఇది ఎన్ కౌంటర్ కాదు అని "cold blooded murder " అని భార్గవ కమిషన్ ముందు పలికిన వారు ఎవరు? A. జార్జ్ రెడ్డి B. కన్నాభిరామన్ C. కిషన్ జీ D. జనార్ధన్ రెడ్డి 646. 1974 లో ఏర్పాటు అయిన స్టూడెంట్ యూనియన్ కి "రాడికల్ స్టూడెంట్ యూనియన్" అని పేరు పెట్టింది ఎవరు? A. శ్రీ శ్రీ B. జార్జ్ రెడ్డి C. కన్నాభిరామన్ D. పొశెట్టి 647. లక్సెట్టిపేట లో భూస్వామి అయిన పీతాంబరావ్ మరియు అతని కుమారులను నక్సలైట్లు ఎప్పుడు హతమార్చారు? A. 1975 B. 1976 C. 1977 D. 1978 648. పౌర సంఘాల డిమాండ్ మేరకు 1975-1977 మధ్య జరిగిన ఎన్కౌంటర్ పై "తార్కుండే కమిటీ" ని ఏర్పాటు చేసినది ఎవరు? A. జలగం వెంగళ రావు B. ఎన్టీ.ఆర్ C. కిషన్ జీ D. జగ్గారావు 649. ఎప్పుడు నక్సల్స్ ఏకమై PWG(peoples War Group) గా ఆవిర్భవించింది? A. 1975 B. 1977 C. 1978 D. 1980 650. నక్సల్స్ Peoples War Group గా మారిన తర్వాత వారు ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ ఏ ప్రాంతంలో జరిగింది? A. గొల్ల పల్లి B. చిన్న మెట్ పల్లి C. కోరుట్ల D. లక్సెటి పేట You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 Next