More Questions | Geography | MCQ | Part -93 By Laxmi in TOPIC WISE MCQ Geography Geography Random Questions Total Questions - 50 201. విస్తాపన/ మారక వ్యవసాయాన్ని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఏ వ్యవసాయం అని పిలుస్తారు? A. జామ్ వ్యవసాయం B. వాత్రా వ్యవసాయం C. పోడు వ్యవసాయం D. లడాంగ్ వ్యవసాయం 202. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2017 - 2018 లో వ్యవసాయ రంగ ప్రగతి ఎంత శాతం ఉంటుందని అంచనా? A. 4.10% B. 2.80% C. 3.80% D. 3.50% 203. భారతదేశంలో 2017- 2018 లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు ఎన్ని కోట్లు కేటాయించారు? A. రూ.80,528 కోట్లు B. రూ.78,328 కోట్లు C. రూ.56992 కోట్లు D. రూ.30,228 కోట్లు 204. 2012 సంవత్సరం 19వ పశు గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పశువుల సంఖ్య ఎంత? A. 512.06 మిలియన్లు B. 359.02మిలియన్లు C. 426.08 మిలియన్లు D. 438.22 మిలియన్లు 205. 2012లో చేపట్టిన పశువుల 19వ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద సంపద కలిగిన దేశం ఏది? A. భారతదేశం B. చైనా C. మయన్మార్ D. బ్రెజిల్ 206. భారత దేశంలో పాడి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పంజాబ్ B. మహారాష్ట్ర C. మధ్య ప్రదేశ్ D. రాజస్థాన్ 207. ప్రపంచం మొత్తంలో "పాల ఉత్పత్తిలో " ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? A. అమెరికా B. చైనా C. భారతదేశం D. రష్యా 208. ప్రపంచ పాల ఉత్పత్తిలో మన దేశం ఎంత శాతాన్ని కలిగి ఉంది ? A. 18.50% B. 20.10% C. 51.20% D. 62.30% 209. భారతదేశంలో ప్రతీ 100 హెక్టార్ల పంట భూమిలో దాదాపు ఎన్ని పశువులు ఉన్నాయి? A. 198 B. 159 C. 128 D. 142 210. భారతదేశంలో "ఆవులు" అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు? A. మధ్యప్రదేశ్ B. ఉత్తరప్రదేశ్ C. బీహార్ D. పైవన్నీ రాష్ట్రాలు 211. భారతదేశంలోని ఆవులు ఒక రోజుకు సరాసరి ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి? A. 5 లీటర్లు B. 6 లీటర్లు C. 8 లీటర్లు D. 1 లీటరు 212. న్యూజిలాండ్ మరియు డెన్మార్క్ లాంటి దేశాలలో ఆవులు ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తాయి? A. 30 నుండి 40 B. 50 నుండి 60 C. 70 నుండి 80 D. 20 నుండి 25 213. ఏ దేశపు ఆవులను "టీ కప్ కౌవ్" అంటారు? A. హలండ్ B. బ్రెజిల్ C. బంగ్లాదేశ్ D. భారతదేశం 214. సాహివాల్ జాతికి చెందిన ఆవులు భారత్ లో ఎక్కువగా ఏ రాష్ట్రాలలో కలవు? A. పంజాబ్ B. హర్యానా C. రాజస్థాన్ D. పైవన్నీ 215. ఆంధ్రప్రదేశ్ లో గల శ్రేష్టమైన ఆవుల జాతి ఏది? A. దియోరి B. సాహివాల్ C. ఎర్ర సింధి D. సిరి 216. ఎర్ర సింధి జాతికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. రాజస్థాన్ D. పైవన్నీ రాష్ట్రాలు 217. ఈ క్రింది వాటిలో తక్కువగా పాలిచ్చే ఆవుల జాతి ఏది? A. నెగోరి B. బచేరి C. ఖిల్లారి D. పైవన్నీ జాతులు 218. తక్కువ పాలిచ్చే "ఖిల్లారి" రకానికి చెందిన ఆవులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. మహారాష్ట్ర B. గుజరాత్ C. పంజాబ్ D. అస్సాం 219. అమెరికన్ బ్రౌన్ స్విస్ ఇండియన్ సహివాల్ మరియు రెడ్ సింధి కలయిక వలన ఏర్పడిన సంకరజాతి ఆవులు ఏవి? A. కరణ్ ప్రీస్ B. కంక్రేజ్ C. రుణ్ స్విస్ D. జెర్సీ 220. ఒక రోజుకు 50 లీటర్ల పాలు ఇచ్చే ఆవులు ఏవి? A. జెర్సీ B. హిలిస్టివ్-ఫ్రీషియన్ C. నెగోరి D. a మరియు b 221. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో గేదెల ద్వారా ఎంత శాతం పాల ఉత్పత్తి అవుతుంది? A. 61% B. 90% C. 30% D. 42% 222. భారతదేశంలో గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. ఉత్తరప్రదేశ్ B. ఆంధ్రప్రదేశ్ C. పంజాబ్ D. a మరియు b 223. గొర్రెల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 6 వ స్థానం C. 4 వ స్థానం D. 3 వ స్థానం 224. ముర్రా అను జాతికి చెందిన గేదెలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కలవు? A. హర్యానా B. ఢిల్లీ C. మహారాష్ట్ర D. పైవన్నీ 225. ప్రపంచంలో కోడి గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 6 వ స్థానం C. 3 వ స్థానం D. 4 వ స్థానం 226. 2014- 2015 సంవత్సరంలో ఇండియా ఎన్ని మిలియన్ ల కోడి గుడ్లను ఉత్పత్తి చేసింది? A. 78.12 మిలియన్ ల B. 80.13 మిలియన్ ల C. 62.10 మిలియన్ ల D. 50.23 మిలియన్ ల 227. కోడి మాంసం ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? A. 5 వ స్థానం B. 10 వ స్థానం C. 3 వ స్థానం D. 2 వ స్థానం 228. ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ అను వ్యాధిని భారతదేశం మొట్టమొదటి సారిగా ఎప్పుడు గుర్తించింది? A. 2002 జనవరి B. 2006 ఫిబ్రవరి C. 2004 జూన్ D. 2005 మార్చి 229. ఏవియస్ ఇన్ ప్ల్యూయంజ ఎక్కువగా వేటికి సోకుతుంది? A. కోళ్ళకు B. చేపలకు C. మేకలకు D. గొర్రెలకు 230. 2015 నాటికి పందులు అధికంగా ఏ రాష్ట్రాలలో కలవు? A. ఉత్తరప్రదేశ్ B. బీహార్ C. ఆంధ్రప్రదేశ్ D. పైవన్నీ 231. ఫిషర్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? A. ఢిల్లీ B. కలకత్తా C. ముంబాయి D. హైదరాబద్ 232. భారతదేశ ఖండాంతరపు అంచు యొక్క వైశాల్యం ఎంత? A. 250000 చదరపు కిలో మీటర్లు B. 300000 చదరపు కిలో మీటర్లు C. 150000 చదరపు కిలో మీటర్లు D. 12,20000 చదరపు కిలో మీటర్లు 233. భారత దేశం లోపలి భాగంలో మత్స్య వనరులు ఎన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి? A. 112650 చ.కి.మీ B. 1,25,000 చ.కి,మీ C. 2,02,670 చ.కి,మీ D. 1,90,520 చ.కి,మీ 234. 2005 -06 లో భారతదేశంలో మొత్తం చేపలు పట్టే గ్రామాలు ఎన్ని? A. 5000 B. 3200 C. 3937 D. 5280 235. సముద్రం నుండి చేపల ఉత్పత్తిలో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? A. 3 వ స్థానం B. 5 వ స్థానం C. 2 వ స్థానం D. 4 వ స్థానం 236. భారత దేశంలో లభ్యమయ్యే చేపల ఉత్పత్తిలో ఎన్నోవ వంతు అంతర్జాతీయ జల వనరుల నుండి ఉత్పత్తి అవుతున్నాయి? A. 1/3 వంతు B. 2/3 వంతు C. 3/3 వంతు D. 2/4 వంతు 237. భారత దేశంలో ఉత్పత్తి అయ్యే చేపలలో ఎన్నో వంతు సముద్ర జలాల నుండి ఉత్పత్తి జరుగుతుంది? A. 1/3 వంతు B. 2/3 వంతు C. 2/4 వంతు D. 3/4 వంతు 238. నేషనల్ ఫిషరీ డెవలప్ మెంట్ బోర్డు ను తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? A. వరంగల్ B. నల్గొండ C. హైదరాబద్ D. ఖమ్మం 239. భారతదేశంలో "సముద్ర చేపల" ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. గుజరాత్ B. మహారాష్ట్ర C. కేరళ D. పంజాబ్ 240. భారతదేశంలో సముద్ర చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. తమిళనాడు B. కేరళ C. రాజస్థాన్ D. ఆంధ్రప్రదేశ్ 241. భారతదేశంలో కాలువలు, చెరువుల చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. ఆంధ్రప్రదేశ్ B. బీహార్ C. పశ్చిమ బెంగాల్ D. అస్సాం 242. భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? A. పశ్చిమ బెంగాల్ B. మహారాష్ట్ర C. గుజరాత్ D. తమిళనాడు 243. హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి ఎవరు? A. జగదీష్ చంద్ర బోసు B. విలియం ఎస్ గాండే C. రామకృష్ణ చారి D. విలియం బెంటిక్ 244. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? A. నార్మన్ బోర్లాగ్ B. జగదీష్ చంద్రబోస్ C. వర్గీన్ కురియన్ D. విలియం ఫిట్ 245. హరిత విప్లవాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడంలో ముఖ్యపాత్ర వహించినవారు ఎవరు? A. ఎం.ఎస్.స్వామినాథన్ B. రవీంద్ర నాథ్ ఠాగూర్ C. జగదీష్ చంద్రబోస్ D. కారన్ వాలీస్ 246. భారత దేశంలో హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి? A. పంజాబ్ B. హర్యానా C. ఉత్తరప్రదేశ్ D. పైవన్నీ 247. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు ఏవి? A. గోధుమ B. మొక్కజొన్న C. వరి D. పైవన్నీ పంటలు 248. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన కూరగాయల పంట ఏది? A. టమాటో B. వంకాయ C. బంగాళ దుంప D. క్యారెట్ 249. హరిత విప్లవం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన నూనేగింజ పంటలు ఏవి? A. వేరు శనగ B. ప్రొద్దు తిరుగుడు C. నువ్వులు D. a & b 250. భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? A. జగదీష్ చంద్రబోస్ B. MS స్వామినాథన్ C. కృష్ణమ చారి D. రామ స్వామి అయ్యర్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 Next