ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -36 By Laxmi in TOPIC WISE MCQ History - Delhi Sultans Total Questions - 36 1. 11-17 సంవత్సరాల వయస్సు గల వారికి 6 సంవత్సరాల కాలపరిధి గల ఒక స్కూల్ కొర్స్ ను అందించాలని నిర్ణయించింది ఎవరు? A. సర్ జాన్ స్టార్జెంట్(1944) B. రాధా కృష్ణన్(1948) C. జాకీర్ హుస్సైన్(1937) D. గాంధీ(1945) 2. 12సంవత్స్రాల ప్రీ-యూనివేర్సిటీ విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించినది ఎవరు? A. గాంధీజీ B. నెహ్రూ C. రాధా కృష్ణ D. ఎవారు కారు 3. పరిపాలన సర్వీస్ లోకి వెళ్ళేవారికి యూనివేర్సిటీ విద్యా ఖచ్చితం కాదు అని చెప్పిన కమిషన్ ఏది? A. హర్తాగ్ B. రాధాకృష్ణ C. అచిన్ సాన్ D. మోకాలే 4. అన్నీ యూనివర్సిటీ ల్లో ఏకరీతి పరీక్షలు నిరవహించాలి అని పెర్క్కోన్న రాధాకృష్ణ కమిషన్ ఏ సంవత్సరం లో జరిగింది? A. 1948 B. 1950 C. 1955 D. 1958 5. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన మొదటి కమిషన్ ఏ సంవత్సరం లో రూపొంధించబడింధి? A. 1950 B. 1952 C. 1947 D. 1948 6. మొట్టమొదటి ముస్లిం లేదా అరబ్బుల దండయాత్ర ఎప్పుడు జరిగింది? A. క్రీ.శ 712 B. క్రీ.శ 512 C. క్రీ.శ 812 D. క్రీ.శ 412 7. పర్షియా రాజు, ఆల్ హిజాబ్ యొక్క నౌకను ఎక్కడ దోచుకున్నారు? A. ధేబల్ B. గ్వాలియన్ C. జైపూర్ D. ఏది కాదు 8. ధేబల్ ఏ రాజ్యం లో ఉంది? A. బ్రహ్మని రాజ్యం B. సింధ్ రాజ్యం C. మహమ్మధ్ రాజ్యం D. పైవన్ని 9. సింధు రాజ్య పాలకుడు ఎవరు? A. మహమ్మద్ బిన్ ఖాసిం B. దాహిర్ C. కుతుబుద్దీన్ D. యామిన్-ఉద్-దౌలమ్ 10. సింధు రాజ్యం పై దాడిచేయుటకు అల్ హిజాజ్ ఎవరిని పంపాడు? A. దాపీర్ B. కుతుబుద్దీన్ C. మహమ్మధ్ బిన్ ఖాసిం D. మహమ్మద్ ప్రవక్త 11. క్రీ.శ 712 లో మహమ్మద్ బిన్ ఖాసిం దాహిర్ను ఏ యుద్దంలో ఓడించాడు? A. రేవార్ యుద్దం B. ధేబాల్ యుద్దం C. అరబ్ యుద్దం D. సింధు యుద్దం 12. రేవర్ యుద్ధాన్ని ఫలితాలివ్వని విజయం అని పేర్కొన్నది ఎవరు? A. మహమ్మద్ బిన్ ఖాసిం B. దాపీర్ C. లేనపూల్ D. కుత్బుద్దీన్ 13. అరబ్బుల దండయాత్ర కారణంగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పన్ను ఏది? A. భూమి పన్ను B. జిజియా పన్ను C. ఆస్తి పన్ను D. పైవన్ని 14. జిజియా పన్ను మొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? A. మహమ్మద్ బిన్ ఖాసిం B. మహమ్మద్ గజిని C. తీన్ పూల్ D. దాహిర్ 15. అరబ్బుల దండయాత్ర కారణంగా భారతదేశం నుండి అరబ్ దేశాలకు ఏవేవీ వ్యాప్తి చెందాయి? A. ఆయుర్వేదము B. గణిత శాస్త్రమ్ C. చదరంగం D. పైవన్ని 16. అరబ్బుల దండయాత్ర కారణంగా అభివృద్ది చెందిన ఇండోసీరానిక్ ను ఏ కాలంగా పిలుస్తారూ? A. సింధు B. అరబ్ C. మహమ్మద్ D. ఏది కాదు 17. గజిని ఏ ప్రాంతం యొక్క చిన్న రాజ్యాంగ పిలువబడుతుంది? A. పాకిస్తాన్ B. బారతదేశం C. ఆఫ్ఘనిస్తాన్ D. ఖిజికిస్తాన్ 18. షకీన్(విగ్రహాల ద్వంసకుడు ) అనే బిరుదు ఎవరిది? A. మహమ్మద్ గజిని B. మహమ్మద్ ఖాసిం C. దాహిర్ D. ఎవరు కాదు 19. యామిన్-ఉద్-దౌల( ముస్లిం రాజ్య సంరక్షకుడు ) అనే బిరుదు ఎవరిది? A. మహమ్మద్ అబ్దుల B. మహమ్మద్ ఖాసిం C. మహమ్మద్ గజిని D. మహమ్మద్ ఖాన్ 20. మహమ్మద్ గజిని(1000-27 )కాలం మొత్తం ఎన్ని సార్లు భారతదేశం పై దాడి చేశాడు? A. 15 B. 17 C. 10 D. 18 21. గజిని మహమ్మద్ వైహింద్ వద్ద ఆనందపాలను ఓడించి ఎప్పుడు జ్వాలాముఖ దేవలయమును దోచ్చుకున్నాడు? A. 1005 B. 1006 C. 1007 D. 1008 22. 1014లో మహమ్మద్ గజిని ధానేశ్వర్ పై దాడి చేసి దోచుకున్న దేవాలయం ఏది? A. చక్ర స్వామి దేవాలయం B. జ్వాలాముఖి దేవాలయం C. సోమనాథ్ దేవాలయం D. ఏది కాదు 23. గజిని మహమ్మద్ మధుర, కనోజ్ ల పై దాడి ఎప్పుడు చేశాడు? A. 1018-19 B. 1019-20 C. 1021-22 D. 1017-18 24. గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయమును గజిని ఎప్పుడు దోచుకున్నాడు? A. 14వ దాడి B. 15వ దాడి C. 16వ దాడి D. 17వ దాడి 25. మహమ్మద్ గజిని సోమనాధ్ దేవలయమును దోచుకున్నప్పుడు గుజరాత్ పాలకుడు ఎవరు? A. భీమరాజు B. సోమరాజూ C. శివ రాజు D. లింగ్ రాజు 26. 1021లో మహమ్మద్ గజిని ఎక్కడ దాడి చేశాడు? A. గుజరాత్ B. మధుర C. గ్వాలియర్ D. ఏది కాదు 27. గజిని, సింధ్ లోని జాట్స్ తెగ పై దాడి చేసిన సంవత్సరం ఏది? A. 1026 B. 1027 C. 1030 D. 1037 28. మహమ్మద్ గజిని తో పాటు బారతదేశానికి వచ్చిన చిత్రకారుడు ఎవరు? A. ఆల్బెరునీ B. సచావో C. ఫిరదౌసి D. బిన్ సామ్ 29. భారతదేశ సంస్కృతి , ఇతర విషయాలని తెలియచేసే "తారిఖ్-ఈ-హింద్" పుస్తఖాన్ని రాసింది ఎవరు? A. సచానో B. ఆల్బెరునీ C. గజిని మహమ్మద్ D. ఉత్చి 30. ఆల్బెరునీ అసలు పేరేమిటి? A. అబురియన్ B. అల్బేరియన్ C. మహమ్మద్ రూని D. అబు రూని 31. బృహత్ సంహితను ఆల్బెరునీ ఏ భాషలో అనువాదం చేశాడు? A. ఆంగ్లం B. అరబిక్ C. సంస్కృతం D. పార్శీ 32. యక్లిక్ రాసిన ' ప్రిన్సిపాల్ ఆఫ్ జామెట్రీ' ని సంస్కృతం లో రచించింది ఎవరు? A. ఆల్బెరునీ B. సచావో C. ఉథ్చి D. ఫిరదౌసి 33. తారిక్-ఈ-హింద్ అనే గ్రంధాన్ని ఆంగ్లం లోకి అనువదించినది ఎవరు ? A. ఆల్బెరునీ B. ఫిరదౌసి C. ఉథ్చి D. సచావో 34. తారిఖ్-ఈ-హింద్ అనే గ్రంధాన్ని గజిని ఆస్థానం లో రచించినది ఎవరు? A. సచావో B. ఆల్బెరునీ C. ఉత్చి D. గజిని మహమ్మద్ 35. షానామా గ్రంధ రచయిత ఎవరు? A. పిరదౌసి B. సచావో C. ఉత్చి D. బిన్ సామ్ 36. ఆఫ్ఘనిస్తాన్లో చిన్న రాజ్యం అయిన ఘోరీ రాజ్య పాలకుడు ఎవరు? A. మహమ్మద్ గజిని B. మహమ్మద్ అబ్దుల్ C. అబ్దుల్ ఖాన్ D. మహమ్మద్ బిన్ సామ్ 37. ఘోరీ మహమ్మద్ అసలు పేరేమిటి? A. మహమ్మద్ బిన్ సామ్ B. మహమ్మద్ కుత్బుద్దీన్ C. మహమ్మద్ ఉధ్ దౌల D. ఏది కాదు 38. ఘోరి మొట్టమొదటి సారిగా వాయువ్య భారతదేశంపై దాడి చేసిన సంవత్సరం ఏది? A. 1172 B. 1173 C. 1174 D. 1175 39. 1178 లో మౌంట్ అబూ యుద్దం లో ఘోరీని ఓడించిన గుజరాత్ పాలకుడు ఎవరు? A. మూల రాజు B. భీమరాజు-2 C. రామ రాజు D. సోమ రాజు 40. మౌంట్ అబూ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1175 B. 1178 C. 1180 D. 1188 41. మొదటి తరైన్ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1191 B. 1192 C. 1193 D. 1194 42. రెండవ తరైన్ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1192 B. 1193 C. 1195 D. 1197 43. 1191 మొదటి తరైన్ యుద్దంలో ఘోరీని ఓడించినది ఎవరు? A. భీమరాజు-2 B. పృత్విరాజ్ చౌహాన్ C. లక్ష్మణ సేనుడు D. సోమ రాజు 44. రెండవ తరైన్ యుద్దం లో పృత్విరాజ్ చౌహన్ ను ఓడించినది ఎవరు? A. మ్మహమ్మద్ ఖాసిన్ B. మహమ్మధ్ ఘోరీ C. మహమ్మద్ కుతుబుద్దీన్ D. మహమ్మద్ అబ్దుల్ 45. ఢిల్లీని భారతదేశంలో మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా చేసినది ఎవరు? A. కుతుబుద్దీన్ B. మహమ్మద్ ఘోరీ C. భక్తియార్ D. ఎవరు కాదు 46. కుతుబుద్దీన్ ఢిల్లీని ఆక్రమించి , మహమ్మదీయ రాజ్యానికి రాజధానిగా నిర్ణయించిన సంవత్సరం ఏది? A. 1191 B. 1192 C. 1193 D. 1194 47. చంద్వార్ యుద్దం ఎప్పుడు జరిగింది? A. 1194 B. 1195 C. 1198 D. 1199 48. 1194లో చంద్వార్ యుద్ధం లో ఘోరీని హతమార్చిన గహద్వాల రాజు ఎవరు? A. రామ చంద్రుడు B. రాజు జయా చంద్రుడు C. జయా చంద్ర సేన్ D. రాజా చంద్రన్ 49. ఘోరీ తో పాటు భారతదేశానికి వచ్చిన అతని సేనానులు ఎవరు? A. భాఖియార్ ఖిల్జీ B. కుతూబుద్దీన్ ఇబక్ C. a&b D. మహమ్మద్ ప్రవక్త ఇబక్ 50. బెంగాల్ పాలకుడు లక్ష్మన సేనుడిని ఓడించింది ఎవరు? A. కుతుబుద్దీన్ బాక్ B. భక్తియార్ ఖిల్జీ C. మహమ్మద్ ఘోరీ D. మహమ్మద్ ప్రవక్త You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next