ఢిల్లీ సుల్తానులు | History | MCQ | Part -45 By Laxmi in TOPIC WISE MCQ History - Delhi Sultans Total Questions - 50 451. హోయసాలుల కాలంలో ప్రజాదరణ పొందిన మతం ఏదీ ? A. వైష్ణవ B. విశిష్టాద్వైతం C. జైన D. ఏదీ కాదు 452. హోయసాలుల రాజ్యంలో విష్ణువర్ధనుని ఆస్థానం లో ఉన్న ప్రముఖ జైన కవి ఎవరు ? A. నాగచంద్రుడు B. హేమాద్రి C. భాస్కరాచార్య D. సారంగ దేవుడు 453. జైన పురాణం /రామచంద్ర పురాణం రచించింది ఎవరు ? A. భాస్కరాచార్య B. హేమాద్రి C. నాగచంద్రుడు D. సారంగ దేవుడు 454. హోయసాలుల రాజ్యం లో జైనకవి నాగచంద్రుని బిరుదు ఏమిటి? A. భారతదేశరామ చిలుక B. అభినవ పంప C. అభినప కావ్యాలీ D. ఏదీ కాదు 455. నెమచంద్రుడు రచించిన "లీలావతి" నవల ఏ భాషలో మొదటిది? A. జైన B. సంస్కృతం C. కన్నడ D. మరాఠీ 456. శిల్పాల నిర్మాణాలుగా ప్రసిద్ది చెందిన కట్టడాలు ఏవి? A. కాకతీయ కట్టడాలు B. హోయసాలుల కట్టడాలు C. దేవగిరి కట్టడాలు D. ఢిల్లీ కట్టడాలు 457. భేలూరులోని చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించిన హోయసాలుల రాజ్య పాలకుడు ఎవరు? A. 3వ నరసింహుడు B. సాలుడు C. నృపకాముడు D. విష్ణువర్ధనుడు 458. సోమనాధపురం వద్ద కేశవాలయం నిర్మించిన హొయసాల రాజు ఎవరు? A. 3వ నరసింహుడు B. విష్ణువర్ధనుడు C. సాలుడు D. వీర బిల్లాలుడు 459. హళే బీడు అనగా ఏ రాజ్యం యొక్క పాత పేరు? A. దేవగిరి B. ద్వారా సముద్రం C. ఓరుగల్లు D. మదురై 460. కాకతీయుల రాజధాని ఏదీ? A. హన్మకొండ B. వరంగల్ C. a & b D. ఏదీ కాదు 461. కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరు? A. మహా దేవుడు B. గణపతి దేవుడు C. భేతరాజు-1 D. ఎవరు కాదు 462. కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉండేవారు? A. కల్యాణి చలూక్యులకు B. పశ్చిమ చలూక్యులకు C. జైనులకు D. పైవన్నీ 463. కాకతీయ రాజ్యంలో మొట్టమొదటి సారిగా స్వాతంత్ర పరిపాలన ప్రారంభించింది ఎవరు? A. రుద్ర దేవుడు B. గణపతి దేవుడు C. రుద్రమ దేవి D. మహా దేవుడు 464. recharla రుద్రుడు,జాయప సేనాని కాకతీయ రాజ్యం లో ఎవరి యొక్క సమకాలికులుగా ఉండేవారు? A. రుద్ర దేవుడు B. రుద్రమ దేవి C. గణపతి దేవుడు D. ప్రతాపరుద్రుడు 465. కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు? A. ప్రతాపరుద్రుడు B. మహా దేవుడు C. గణపతి దేవుడు D. ఎవరు కాదు 466. 1323 లో వరంగల్ పై దాడిచేసి రెండవ ప్రతాప రుద్రున్ని ఓడించి బంధిగా ఢిల్లీ పంపినది ఎవరు? A. మాలిక్ కపూరు B. బాల్బన్ C. జూనా ఖాన్ D. మహమ్మద్ బిన్ 467. నర్మద నదిలో ధూకి ఆత్మ హత్య చేసుకున్న కాకతీయ రాజు ఎవరు? A. గణపతి దేవుడు B. భేతరాజు-2 C. రెండవ ప్రతాపరుద్రుడు D. ఎవరు కాదు 468. మధురై రాజ్యం ఎప్పుడు ఏర్పడినది? A. క్రీ.శ.1331 B. క్రీ.శ.1332 C. క్రీ.శ.1333 D. క్రీ.శ.1334 469. దక్షిణ భారతదేశంలో క్రీ.శ.1336 లో విజయనగర సామ్రాజ్య స్థాపన జరిగినపుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. అల్లావుద్దీన్ ఖిల్జీ B. మహమ్మద్ బిన్ తుగ్లక్ C. ఫిరోజ్ షా తుగ్లక్ D. బాబర్ 470. క్రీ.శ 1347 లో దక్షిణ పథంలో బహమనీ సామ్రాజ్యం ఆవిర్భవించినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. మహమ్మద్ బిన్ తుగ్లక్ B. ఫిరోజ్ షా తుగ్లక్ C. మాలిక్ కపూర్ D. అల్లావుద్దీన్ ఖిల్జీ 471. దక్షిణ భారతదేశంలో క్రీ.శ 1331 లో ముస్లిములు ఏర్పాటు చేసిన రాజ్యం ఏది? A. సుల్తాన్ రాజ్యం B. మధురా సుల్తాన్ రాజ్యం C. బెంగాల్ రాజ్యం D. పైవన్నీ 472. స్వతంత్ర మధుర సుల్తాన్ రాజ్యాన్ని జయించింది ఎవరు? A. మాలిక్ కపూర్ B. ఫిరోజ్ షా C. మహమ్మద్ బిన్ D. కుమార కంపన 473. గంగా దేవి రచించిన "మధుర విజయం" అనే గ్రంధం దేనిని వివరిస్తుంది? A. మధుర రాజ్యం B. కంపన విజయాలు C. మధురై సుల్తానులు D. పైవన్నీ 474. బెంగాల్ స్వతంత్ర్య రాజ్యంగా ఎవరి కాలంలో అవతరించింది? A. ఫిరోజ్ షా తుగ్లక్ B. మహమ్మద్ బిన్ తుగ్లక్ C. గియాజుద్దీన్ D. బహాలూర్ లోడీ 475. బెంగాల్ స్వతంత్ర్య రాజ్యపాలన చేసిన వంశం? A. మహమ్మద్ B. ఇలియాజ్ షాహీ C. తుగ్లక్ D. లోడీ 476. ఇలియాజ్ షాహీ వంశ స్థాపకుడు ఎవరు? A. షంషుద్దీన్ ఇలియాజ్ B. మహమ్మద్ ఇలియాజ్ C. అల్లావుద్దీన్ ఇలియాజ్ D. ఎవరు కాదు 477. బెంగాల్ పరిపాలించిన స్వతంత్ర ముస్లిం రాజులందరిలో గొప్పవాడు ఎవరు? A. షంషుద్దీన్ ఇలియాజ్ B. అల్లావుద్దీన్ హుస్సైన్ షా C. నుసరత్ షా D. ముబారక్ షా 478. అల్లావుద్దీన్ హుస్సైన్ షా కాలంలో బెంగాల్ ను ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. బహాలూల్ లోడీ B. ముబారక్ షా C. సికిందర్ లోడీ D. ఎవరు కాదు 479. అల్లావుద్దీన్ హుస్సైన్ షా కాలంలో బెంగాల్,ఒర్రిస్సా రాష్ట్రాలలో వైష్ణవ భక్తిని ప్రచారం చేసిన భక్తి ఉధ్యమకారుడు ఎవరు? A. రామ చంద్రుడు B. చైతన్యుడు C. నాగ చంద్రుడు D. నేమ చంద్రుడు 480. అల్లావుద్దీన్ హుస్సైన్ షా కుమారుడు ఎవరు? A. నుసరత్ షా B. ముబారక్ షా C. ఇలియాజ్ D. మహమ్మద్ షాఖీ 481. బాబర్ కు సమాకులీనుడైన బెంగాల్ పాలకుడు ఎవరు? A. కుమార కంపన B. అల్లావుద్దీన్ హుస్సైన్ షా C. నుసరత్ షా D. పైవన్నీ 482. కామరూప/కామాట అనే పేరు గల మధ్య యుగ రాజ్యం ఏది? A. బెంగాల్ B. మధురై C. ఒరిస్సా D. అస్సాం 483. బాబర్ కు సమకాలీనుడైన సూర్యవంశ కాకతీయ రాజు ఎవరు? A. గణపతి దేవుడు B. ప్రతాపరుద్ర గణపతి C. బేత రాజు D. రుద్ర దేవుడు 484. జాన్ పూర్ షార్కి వంశ స్థాపకుడు ఎవరు? A. ముబారక్ షా B. ఇబ్రాహీం షా C. బహలూర్ లోడీ D. నుసరత్ షా 485. షార్కి వంశ రాజులందరిలో ప్రసిద్దుడు ఎవరు? A. ముబారక్ షా B. బహాలూర్ లోడీ C. ఇబ్రహీం షా D. సికిందర్ లోడీ 486. షార్కి వంశపాలకుడైన మహమ్మద్ షా ను ఓడించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? A. సికిందర్ లోడీ B. బహాలూర్ లోడీ C. ముబారక్ షా D. ఇబ్రాహీం షా 487. సంపూర్ణంగా జాన్ పూర్ , ఢిల్లీ సుల్తాన్ లో అంతర్భాగమైంది ఎవరి కాలంలో? A. బహాలూర్ లోడీ B. సికిందర్ లోడీ C. ఇబ్రాహీం షా D. ముబారక్ షా 488. జౌన్పూర్ ను కేంద్రంగా కనోజ్ నుండి బీహార్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలించుటకు మహమ్మద్ బిన్ తుగ్లక్ చే పంపబడిన సైనిక అధికారి ఎవరు? A. మాలిక్ కపూర్ B. మలక్ సాలార్ ఖాజా జహాన్ C. బాబర్ D. బాల్బన్ 489. కాశ్మీర్ క్రీ.శ.1399లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? A. షా మీర్జా B. ఇబ్రాహిం షా C. అబిదిన్ D. అక్బర్ 490. కాశ్మీర్ లో స్తాపించిన వంశం ఏది? A. శర్కి B. షామీర్ C. షంపి D. కుత్చి 491. కాశ్మీర్ దేశ ఔరంగజేబుగా పేరుగాంచిన పాలకుడు ఎవరు? A. సికిందర్ B. షా మీర్జా C. జైనులద్దీన్ D. అహ్మద్ షా 492. కాశ్మీర్ దేశ అక్బర్ గా పేరుగాంచిన షామీర్ వంశ పాలకుడు ఎవరు? A. సికిందర్ B. జైనుల్ అబీదీన్ C. జామ్ బైరుద్దీన్ D. షామీర్ 493. కాశ్మీర్ లో గోవధ ను నిషేధించి హింధువుల పై జిజియా పన్ను తొలగించినది ఎవరు? A. జైనులబ్దిన్ B. ఫిరోజ్ షా C. సికిందర్ D. షామీర్ 494. జైనుల కాలం లో మహాభారతం ను మరియు కల్హణుని రాజతరింగిని ని ఏ భాష లోకి అనువదింపబడింది? A. హింది B. పారశీక C. ఉర్ధు D. అరబ్ 495. సింధ్ రాజ్యమును స్థాపించినది ఏ వంశస్థులు? A. సూమ్రా B. కుమార C. శర్కి D. షామి 496. సూమ్రా వంశ స్థాపకుడు ఎవరు? A. జామ్ బైరుద్దీన్ B. జైనులబ్దిన్ C. బాల్బన్ D. బాబర్ 497. సింధ్ రాజ్యం తిరిగి డిల్లీ సుల్తానుల రాజ్యంలో కలిసిపోయింధి ఎవరి కాలం లో ? A. గీయజుద్దీన్ తుగ్లక్ B. ఫిరోజ్ షా తుగ్లక్ C. మహమ్మద్ బిన్ తుగ్లక్ D. అల్లావుద్దీన్ ఖిల్జీ 498. రాజపుత్ర రాజ్యంలో బలమైన రాజ్యం ఏది? A. సింధు B. మైవార్ C. కాశ్మీర్ D. బెంగాల్ 499. మాల్వా పై విజయానికి గుర్తుగా చిత్తోర్ నందు విజయ స్తంబమైన కీర్తి స్తంబంను నిర్మించిన మేవార్ పాలకుడు ఎవరు? A. రాణా సంగ్రామ సింహుడు B. రాణా కుంభ C. రాణా రణదేవ్ D. ఎవరుకాదు 500. క్రీ.శ 16వ శతాబ్దపు రాజపుత్ర రాజులలోనూ , మేవార్ పాలకులలో అత్యంత గొప్పవాడు ఎవరు? A. రాణా రణదేవ్ B. రాణా కుంభా C. రాణా ప్రతాప్ D. రాణా సంగరమ సింహుడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Next