పరివర్తనకాలం | History | MCQ | Part -30 By Laxmi in TOPIC WISE MCQ History - Transition period Total Questions - 50 101. జయదేవుని "గీతగోవిందం" లో బిల్హణుడి " చౌరా పంచ శిఖ"లో పేర్కొన్న అసభ్యకరమైన కవిత్వం ఎవరి కాలంలో వెలువడింది? A. చందేలులు B. గహద్వారాలు C. రాథోడులు D. కాలచూరీలు 102. రాజ్యాన్ని భోగాలుగా ,విషయాలుగా, గ్రామం అన్నిటికంటే చిన్న విభాగంగా విభజించిన రాజపుత్రులు ఎవరు? A. చందేలులు B. కాలచూరీలు C. గహద్వారులు D. రాథోడులు 103. ఆడపిల్లలకు వివాహం చేయడం కష్టం అని పుట్టగానే చంపే దురాచారం ఎవరి కాలంలో ప్రారంభం అయ్యింది? A. రాథోడులు B. కాల చూరీలు C. చందేలులు D. పైవన్నీ 104. రాథోడుల పరిపాలన కాలంలో " విక్రమాంకదేవ చరిత్ర లో 6 వ విక్రమాదిత్యని జీవిత చరిత్ర రచించింది ఎవరు? A. జయ దేవుడు B. బిల్హణుడు C. శ్రీ హర్షుడు D. జయ చంద్రుడు 105. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతాన్ని పాలించిన పాల వంశ స్థాపకుడు ఎవరు? A. గోపాలుడు B. ధర్మ పాలుడు C. దేవపాలుడు D. రామ పాలుడు 106. పాల వంశ రాజ్య రాజధాని ఏది? A. మొంఘీర్ B. నాడియా C. కొనజ్ D. ఏదీ కాదు 107. ఉత్తర భారతదేశాన్ని పాలించిన పాల వంశ రాజపుత్రుల లో గొప్పవాడు ఎవరు? A. దేవపాలుడు B. రామ పాలుడు C. ధర్మ పాలుడు D. గోపాలుడు 108. ప్రజలచే ఎన్నిక కాబడిన పామవంశ పాలకుడు ఎవరు? A. ధర్మ పాలుడు B. గోపాలుడు C. దేవపాలుడు D. ఎవరు కాదు 109. ఉత్తర భారతదేశంలో ఉద్దండపుర విశ్వవిద్యాలయం ను స్థాపించింది ఎవరు? A. గోపాలుడు B. రామ పాలుడు C. దేవపాలుడు D. ధర్మ పాలుడు 110. బౌద్ధమత వ్యాప్తి కోసం ధర్మపాలుడు స్థాపించిన విశ్వవిద్యాలయం ఏది? A. ఉద్దండపుర విశ్వవిద్యాలయం B. విక్రమశిల విశ్వవిద్యాలయం C. a & b D. ఏదీ కాదు 111. బౌద్ధమతాన్ని ఆదరించిన చివరి రాజపుత్రులు ఎవరు? A. పాల వంశీయులు B. సేన వంశీయులు C. రాథోడులు D. పైవన్నీ 112. కైవర్త అనే మత్స్యకారులతో పోరాటం చేసిన పాల వంశీయుల రాజు ఎవరు? A. ధర్మ పాలుడు B. రామ పాలుడు C. గోపాలుడు D. దీపాంకారుడు 113. రామ పాల చరిత అనే పుస్తకాన్ని రచించిన సంధ్యాకరనందిని ఎవరి ఆస్థాన కవి? A. గోపాలుడు B. ధర్మ పాలుడు C. రామ పాలుడు D. ఎవరు కాదు 114. పాలవంశీయుల కాలంలో రమావతి అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు? A. గోపాలుడు B. ధర్మ పాలుడు C. రామ పాలుడు D. దీపాంకారుడు 115. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన సేనవంశ స్థాపకుడు ఎవరు? A. సామంత సేన B. లక్ష్మణ సేనుడు C. బల్లల సేనుడు D. ఎవరు కాదు 116. సేన వంశమొదటి రాజధాని ఏది? A. గౌడ్ B. నాడియా C. మొంఘీర్ D. థార్ 117. సేన వంశ రెండవ రాజధాని ఏది? A. నాడియా B. మొంఘీర్ C. గౌడ్ D. థార్ 118. సేన వంశ రాజపుత్రులలో గొప్పవాడు ఎవరు? A. లక్ష్మణ సేనుడు B. బల్లల సేనుడు C. సామంత సేనుడు D. ఎవరు కాదు 119. సేనవంశ రాజు బల్లాల సేనుడు కులినిజం అనే ఒక కొత్త నియమావళిని ఎవరికోసం ప్రవేశపెట్టాడు? A. జైనుల కోసం B. బౌద్దుల కోసం C. బ్రాహ్మణుల కోసం D. మహమ్మదీయుల కోసం 120. ఉత్తర భారతదేశంలో గౌడ్/లక్నౌటి అను పట్టణాన్ని నిర్మించిన సేన వంశస్థుడు ఎవరు? A. లక్ష్మణ సేనుడు B. జయ దేవుడు C. సామంత సేన D. బల్లల్ల సేనుడు 121. పంచరత్నాలు అనే కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? A. లక్ష్మణ సేనుడు B. సామంత సేనుడు C. బల్లల సేనుడు D. ఎవరు కాదు 122. సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాల లో ఒకటైన గీతగోవిందం సంస్కృతంలో రచించింది ఎవరు? A. హల యుద్ధ B. శ్రీ ధరదశ C. ఉమాపతి D. జయదేవుడు 123. సేన వంశ రాజపుత్రుల కాలంలో పవన దూతము అను గ్రంథమును రచించింది ఎవరు? A. జయదేవుడు B. ధోయీ C. శ్రీ ధర దాస D. ఉమాపతి 124. సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాలలో ఒకడైన హాలయుద్ధ రచించిన గ్రంథం ఏది? A. గీత గోవిందము B. పవన దూతము C. బ్రాహ్మణ సర్వస్వం D. సదుక్తి 125. సేన వంశ రాజపుత్రుల కాలంలో పంచరత్నాలలో ఒకడైన శ్రీధరదాస రచించిన పుస్తకం ఏది? A. పవనదూతము B. సదుక్తి కర్ణామృత C. గీత గోవిందము D. బహ్మణ సర్వస్వం 126. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో లో కాశ్మీర్ ను మొదటగా పాలించిన వంశస్థులు ఎవరు? A. కర్కోటకులు B. ఉత్పల వంశం C. బ్రాహ్మణ షాహీలు D. ఎవరు కాదు 127. కర్కోటక వంశానికి చెందిన ముఖపిద లలితాదిత్య కాశ్మీర్ లో నిర్మించిన దేవాలయం ఏది? A. మార్తాండ దేవాలయం B. విష్ణు దేవాలయం C. విశ్వనాథ దేవాలయం D. నీలకంఠ దేవాలయం 128. కాశ్మీర్ ను పాలించిన ఉత్పల వంశ స్థాపకుడు ఎవరు? A. ఆనంద వర్ధనుడు B. అవంతి వర్మ C. జయసింహ వర్మ D. హర్ష వర్మ 129. ధ్వన్యాలోకం అనే సంస్కృత అలంకార శాస్త్రమును రచించిన ఆనందవర్ధనుడు ఏ వంశస్థుల ఆస్థానకవిగా ఉన్నాడు? A. కర్కోటకులు B. ఉత్పల వంశం C. లోహారా వంశం D. షాహీలు 130. కాశ్మీర్ ను పాలించిన జయసింహ-3 ఏ వంశానికి చెందినవాడు? A. లోహార వంశం B. ఉత్పల వంశం C. బ్రహ్మణ షాహీలు D. కర్కోటకులు 131. జయసింహ-3 ఆస్థానంలోని కల్హణుడు రచించిన గ్రంథం ఏది? A. గీత గోవిందం B. రాజ తరంగిణి C. చౌర పంచాశిఖ D. పవన దూతము 132. కాశ్మీర్ అక్బర్ గా పేర్కొనబడిన జైనుల్ అబిదిన్ ఏ వంశానికి చెందినవాడు? A. షమీర్ B. షాహీలు C. లోహర్ D. ఏదీ కాదు 133. హీరో ఆఫ్ కాశ్మీర్ గా పిలువబడిన కాశ్మీర్ పాలకుడు ఎవరు? A. జయ సింహుడు B. హర్షవర్దనుడు C. జైనుల్ అభిదిన్ D. లలితాదిత్య 134. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో కాశ్మీర్ ను పాలించిన బ్రాహ్మణ షాహిల రాజధాని ఏది? A. ఉదబందా పూర్ B. స్లిమా పూర్ C. జై పూర్ D. ఏదీ కాదు 135. బ్రహ్మణ షాహీల వంశస్థుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. జైనుల్ అభిదిన్ B. లల్లియ షాహీ C. అబ్ధుల్ షాహీ D. ఎవరు కాదు 136. బ్రహ్మణ షాహీలు తమ రాజధానిని "భజిండా" కు ఎవరి దాడుల కారణంగా మార్చారు? A. మహమ్మద్ ఘోరీ B. మహమ్మద్ గజిని C. మహమ్మద్ బిన్ కాసిమ్ D. మహమ్మద్ షాహీ 137. క్రీ,శ 1007-08 లో వైహింద్ యుద్ధంలో గజినీ చేత మరణించిన కాశ్మీర్ పాలకుడు ఎవరు? A. భీముడు B. ఆనంద పాలుడు C. జయసింహ -3 D. లలితాదిత్య 138. రాజపుత్రుల చరిత్ర పై విస్తృత పరిశోధనలు చేసి ,రాజస్థాన్ కథావళి అను గ్రంథమును రచించింది ఎవరు? A. సి.పి వైద్య B. కల్నల్ టాడ్ C. జి.ఎన్ ఓఝా D. ఎవరు కాదు 139. రాజపుత్రులు విదేశీయులు కాదు, స్వదేశీయులే అనే నివాదాన్ని ప్రతిపాదించిన చరిత్రకారులు ఎవరు? A. కల్నల్ టాడ్ B. సి.పి.వైద్య C. జి.ఎన్.ఓఝా D. b & c 140. ఉత్తర భారతదేశాన్ని పాలించిన రాజపుత్రుల లో మొట్టమొదట గా ప్రసిద్ధి చెందిన వాడు ఎవరు? A. చౌహానులు B. ప్రతీహారులు C. గహద్వారులు D. పరమారులు 141. శ్రీరాముని సోదరుడు అయిన లక్ష్మణుని వారసులమని చెప్పుకున్న రాజపుత్రులు ఎవరు? A. గహద్వారులు B. పరమారులు C. ప్రతీహారులు D. చౌహానులు 142. అరబ్బుల ,చాళుక్యుల , రాష్ట్ర కూటుల దండయాత్రలను ఎదుర్కొన్న ప్రతీహార రాజు ఎవరు? A. నాగ భటుడు B. మిహిర భోజుడు C. మహేంద్ర పాలుడు D. ఎవరు కాదు 143. ప్రతీహారుల రాజు రెండవ నాగభటుని ఓడించిన రాష్ట్రకూటుల పాలకుడు ఎవరు? A. మిహిర భోజుడు B. మహేంద్ర పాలుడు C. 3 వ గోవిందుడు D. ఇంద్రుడు-2 144. అరబ్బుల సైన్యాలను ఓడించి తరిమివేసిన ప్రతిహార రాజు ఎవరు? A. రెండవ నాగభటుడు B. మహేంద్ర పాలుడు C. మిహిర భోజుడు D. ఎవరు కాదు 145. ఉత్తర భారతదేశాన్ని పాలించిన ప్రతిహారుల తర్వాత రాజపుత్రులలో ప్రసిద్ధిచెందిన వారు ఎవరు? A. పరమారులు B. సోలంకీలు C. గహద్వారులు D. చౌహానులు 146. సమరాంగణ సూత్రధార ,ఆయుర్వేద సర్వస్వం అను గ్రంథాలను రచించిన పరమార రాజు ఎవరు? A. ఉపేంద్ర B. భోజురాజు C. వాకపతి రాజు D. ఉదయాదిత్యుడు 147. కలింజర్ కోట ఏ రాజపుత్ర వంశస్థుల ప్రఖ్యాతమైన దుర్గం? A. కాలచూరీలు B. గహద్వారులు C. చందేలులు D. రాథోడులు 148. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తానుల రాజ్యం లో కలిసిపోయిన రాజపుత్ర రాజ్యం ఏది? A. కాలచూరీలు B. గహద్వారులు C. రాథోడులు D. చందేలులు 149. కాశ్మీరు ను పాలించిన కర్కోటక వంశ స్థాపకుడు ఎవరు? A. దుర్గభుడు B. ముఖపిద లలితాదిత్య C. అవంతి వర్మ D. ఎవరు కాదు 150. కాశ్మీరును పాలించిన లోహర వంశ తొలి పాలకుడు ఎవరు? A. యశస్కరుడు B. జయసింహుడు C. జైనులు D. హర్షుడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next