పరివర్తనకాలం | History | MCQ | Part -29 By Laxmi in TOPIC WISE MCQ History - Transition period Total Questions - 50 51. గూర్జర ప్రతిహారుల పాలకుడు మహేంద్ర పాల లేదా మహిపాల ఆస్థానంలోని కవి ఎవరు? A. రాజశేఖరుడు B. భోజరాజు C. జయసింహ సిద్ధిరాజు D. ఎవరు కాదు 52. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన అగ్నికుల రాజపుత్రులు (విదేశీ )పరమారుల రాజధాని ఏది? A. ధార్ B. అన్హిల్ పాటక C. కనోజ్ D. శాకాంబరి 53. ఉత్తర భారతదేశాన్ని పాలించిన అగ్నికుల రాజపుత్రులు( విదేశీ) పరమారుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. ఉపేంద్ర B. భోజుడు C. ముల రాజు D. వాసు దేవ 54. ధనపాలుడు ,శాంతి సేనుడు , ప్రభా చంద్ర సూరి, ఉవాతుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ కవులు? A. ఉపేంద్ర B. భోజుడు C. మిహిర భోజుడు D. మూల రాజు 55. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో పరమారుల రాజపుత్రులలో గొప్ప భావనా నిర్మాత,ధార్ సరస్వతీ ఆలయంను నిర్మించినది ఎవరు? A. భోజు రాజు B. ఉపేంద్ర C. వకపతి రాజా D. పరమర రాజు 56. క్రీ. శ. 750-1200 ఉత్తర భారతదేశం లో భోజ్ పూర్ సరస్సును త్రవ్వించినది ఎవరు? A. ఉపేంద్ర B. వకపతి రాజా C. భీజుడు D. పరమర రాజు 57. కవి పండిత పోషకుడు, తత్వ, వ్యాకరణ, అలంకార, శిల్ప ,వాస్తు ,ఖగోళ ,న్యాయ శాస్త్రాల్లో పండితుడు అయిన పరమారుల రాజు ఎవరు? A. ఉపేంద్రుడు B. భోజుడు C. పరమార రాజు D. ఎవరు కాదు 58. పరమారుల రాజపుత్రుడు వకపతీరాజా ముంజ కాలంలో "నవ సహసాంక చరిత్ర" పుస్తకాన్ని రచించిన ఆస్థాన కవి ఎవరు? A. పద్మ గుప్తుడు B. చంద్ర గుప్తుడు C. భోజుడు D. ఎవరు కాదు 59. మెరుంటుగా-ప్రబంధ చింతామణి పుస్తకాన్ని రచించిన పరమారుల ఆస్థాన కవి ఎవరు? A. చంద్ర గుప్తుడు B. పద్మ గుప్తుడు C. భోజుడు D. పరమారరాజు 60. పరమారుల రాజు వకపతి రాజా ముంజసాగర చెరువును ఎక్కడ త్రవ్వించాడు? A. థార్ B. కనోజ్ C. బిమ్మల్ D. శాకాంబరి 61. సోలంకీల రాజు జయసింహ సిద్ది రాజు ఆస్థానంలోని "పరిశిష్ట పర్వన్" అను పుస్తకాన్ని రచించింది ఎవరు? A. హేమ చంద్రుడు B. భోజుడు C. చంద్ర గుప్తుడు D. ఎవరు కాదు 62. మౌంట్ అబూ లోని ప్రసిద్ధ దిల్ వారా ఆలయాన్ని విలమ అనే సైన్యాధిపతి ఏ సోలంకీల రాజు కాలంలో నిర్మించడం జరిగింది? A. మూల రాజు B. భీమరాజు C. జయసింహ సిద్ధి రాజు D. ఎవరు కాదు 63. గజనీ మహమ్మద్ సోమనాథ ఆలయాన్ని దోచుకున్నది ఏ సోలంకీల రాజు కాలంలో? A. మూలరాజు-1 B. జయసింహ సిద్ది రాజు C. భీమరాజు-1 D. భీమరాజు-2 64. మహమ్మద్ ఘోరీ సోమనాథ్ దేవాలయం పై దాడి చేసినది ఏ సోలంకీలరాజు కాలంలో? A. మూలరాజు-1 B. జయసింహసిద్ది రాజు C. భీమరాజు-2 D. భీమరాజు-1 65. సునాక్ లోని నీలకంఠ మహాదేవ దేవాలయం,దేల్ వెల్ లోని లింబో జీ మాత దేవాలయం ఎవరి కాలం నాటివి? A. కాల చూరీలు B. సోలంకీలు C. పరమారులు D. చౌహానులు 66. ఉదయ్ పూర్ నీలకంఠేశ్వరాలయాన్ని నిర్మించిన పరమారుల రాజు ఎవరు? A. భోజుడు B. ఉదయాదిత్యుడు C. వకపతి రాజా D. ఉపేంద్ర 67. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన రాజ పుత్రులు సోలంకీల రాజధాని ఏది? A. త్రిపురి B. థార్ C. అన్హిల్ పాటక D. శాకాంబరి 68. సోలంకీల రాజ్య స్థాపకుడు ఎవరు? A. మూలరాజు-1 B. జయసింహ సిద్ధి రాజు C. కుమార పాలుడు D. మేహ చంద్రుడు 69. సోలంకిలో అతి గొప్పవాడు ఎవరు? A. మూలరాజు-1 B. కుమార పాలుడు C. హేమ చంద్రుడు D. జయసింహా సిద్ది రాజు 70. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశ ఉత్తర రాజపుత్రులైన సోలంకీల రాజు జయసింహ సిద్ధిరాజు "సింహా శ్రకము"ను ఎప్పుడు ప్రారంభిచాడు? A. క్రీ.శ 1112-1113 B. క్రీ.శ 1113-1114 C. క్రీ.శ 1114-1115 D. క్రీ.శ 1115-1116 71. సోలంకీల రాజు జయసింహ సిద్ధిరాజ ఆస్థానకవి ఎవరు? A. పద్మ గుప్తుడు B. హేమ చంద్రుడు C. చాంద్ బర్దాయ్ D. ఎవరు కాదు 72. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో భారతదేశాన్ని పాలించిన కాల చూరిల (ఛేది) రాజధాని ఏది? A. ఖజురహో B. కనోజ్ C. త్రిపురి D. జోధ్ పూర్ 73. కాలచూరీల రాజ్య స్థాపకుడు ఎవరు? A. గార్గేయ దేవుడు B. లక్ష్మి కర్ణ C. కర్ణ దేవుడు D. కొక్కెల 74. కాలచూరీలలో గొప్పవాడు ఎవరు? A. లక్ష్మి కర్ణ B. కర్ణ దేవుడు C. గార్గేయ దేవుడు D. కొక్కెల 75. కాలచూరీల రాజ్య పాలకుడు గార్గేయ దేవుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ యాత్రను చేశాడు? A. జయ యాత్ర B. దిగ్విజయ యాత్ర C. విజయ యాత్ర D. కాలయజ యాత్ర 76. మూడు కళింగాల అధిపతి అని ఏ కాలచూరీల రాజును పేర్కొంటారు? A. గంగేయదేవ B. లక్ష్మి కర్ణ C. కర్ణ దేవుడు D. జయ సింహా 77. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారత దేశాన్ని పాలించిన కాలచూరీల రాజ్య పాలకుడైన గొప్పవీరుడు గార్గేయ దేవుని కుమారుడు ఎవరు? A. కర్ణ దేవ B. లక్ష్మి కర్ణ C. జయ సింహా D. ఎవరు కాదు 78. విక్రమాదివ్య,శ్రీ కళింగాధిపత్య అనే బిరుదు ఎవరికి కలవు? A. గార్గేయ దేవుడు B. కర్ణ దేవ C. కొక్కల D. జయ సింహా 79. వందకి పైగా యుద్దాలు చేశాడని పేర్కొన్న కాలచూరిల రాజు ఎవరు? A. కొక్కల B. కర్ణదేవ C. గార్గేయ దేవుడు D. జయ సింహా 80. చందేల రాజు త్రిలోక్యమల్లుడు కాలచూరీ చివరి రాజు అయిన ఎవరిని ఓడించడంతో కాలచూరీ వంశం అంతమైంది? A. గార్గేయ దేవుడు B. కర్ణదేవ C. జయ సింహా D. ఎవరు కాదు 81. చందేలుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. ధంగ రాజు B. యశోవర్మ C. నన్నుక D. ఎవరు కాదు 82. చందేలులో గొప్పవాడు ఎవరు? A. ధంగ రాజు B. యశో వర్మ C. నన్నుక D. విద్యా ధర్ 83. మహమ్మద్ గజిని ఎవరి కాలంలో చందేలా రాజ్యంపై దాడి చేశాడు? A. విధ్యా ధర్ B. నన్నుక C. యశోవర్మ D. ధంగ రాజు 84. ఖజురాహో దేవాలయాలను నిర్మించినది ఏ రాజ్య రాజ పుత్రులు? A. కాల చురీలు B. చందేలులు C. గహ ద్వాలులు D. రాథోడ్ లు 85. విశ్వనాథ్,జీవనాథ,వైద్య నాథ దేవాలయాలను ఖజురహోలో నిర్మించిన చందేలుల రాజపుత్రుడు ఎవరు? A. నన్నుక B. విద్యాధర్ C. యశోవర్మ D. ధంగ రాజు 86. చందేలులు ఖజురహో దేవాలయమును ఏ శైలితో నిర్మించారు? A. ఎరోటిక్/నగ్న శైలి B. ఆర్యన్ శైలి C. a & b D. ఏది కాదు 87. ఖజురహో లో చతుర్బూజ విష్ణు దేవాలయాన్ని నిర్మించిన చందేలుల వంశస్థుడు ఎవరు? A. నన్నుక B. ధంగ రాజు C. యశో వర్మ/లక్ష్మణ వర్మ D. విద్యా ధర్ 88. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన గహద్వాలుల రాజధాని ఏది? A. ఖజురహో B. కనోజ్ C. త్రిపురి D. నాడియా 89. గహద్వాలుల రాజ్య స్థాపకుడు ఎవరు? A. జయ చంద్ర B. చంద్ర ధర C. గోవింద చంద్రుడు D. ఎవరు కాదు 90. ఉత్తర భారతదేశాన్ని పాలించిన గహద్వాలులో గొప్పవాడు ఎవరు? A. చంద్ర ధర B. జయ చంద్ర C. గోవింద చంద్రుడు D. లక్ష్మీ ధరుడు 91. మహమ్మద్ ఘోరీ చంద్వార్ యుద్దం లో జయ చంద్రను ఎప్పుడు హత మార్చాడు? A. క్రీ.శ 1190 B. క్రీ.శ 1191 C. క్రీ.శ 1193 D. క్రీ.శ 1194 92. గహద్వారుల పాలకులలో "గోవింద చంద్రుడు" మంత్రి అయిన ఎవరు స్మృతి కల్ప తరావు/కల్ప ద్రుమంతో సహ అనేక గ్రంధాలను రచించాడు? A. విధ్యాదరుడు B. లక్ష్మిథరుడు C. చంద్రధర D. ఎవరు కాదు 93. తరుష్క దండి అనే పన్నును విధించిన గహద్వారుల రాజు ఎవరు? A. చంద్రధర B. జయచంద్ర C. గోవింద చంద్రుడు D. లక్ష్మి ధరుడు 94. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో ఉత్తర భారతదేశాన్ని పాలించిన రథోడుల రాజధాని ఏది? A. జోథ్ పూర్ B. మొంఘీర్ C. నాడియా D. ఖజురహో 95. క్రీ. శ. 750-1200 మధ్యకాలంలో జయచంద్ర సంతతికి చెందినవరమని ప్రకటించుకున్న వారు ఎవరు? A. పరమారులు B. సోలంకీలు C. చౌహానులు D. రాథోడులు 96. రాథోడుల ఆస్థాన కవి ఎవరు? A. శ్రీ హర్షుడు B. జయ దేవుడు C. లక్ష్మి ధరుడు D. జయ చంద్ర 97. నైషధ,ఖండన ఖాండ ఖాండ్యాక అనే పుస్తకాన్ని రచించిన రాథోడుల ఆస్థానకవి ఎవరు? A. హేమ చంద్రుడు B. జయచంద్రుడు C. శ్రీ హర్షుడు D. ఎవరు కాదు 98. సోమదేవుడు రచించిన "కథా సరిత్సాగరం" ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది? A. పాల వంశీయుల B. గహద్వారులు C. చందేలులు D. రాథోడులు 99. రాథోడుల రాజపుత్రులు దేవాలయాలను ఏ శైలిలో నిర్మించారు? A. నాగర్ శైలి B. ఆర్యన్ శైలి C. నగ్న శైలి D. ఏదీ కాడి 100. రాథోడుల రాజపుత్రుల వాస్తుకళ "ఆబూ శిఖరం" లోని ఏ దేవాలయాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంది? A. బౌద్ద దేవాలయాలు B. జైన దేవాలయాలు C. హిందూ దేవాలయాలు D. పైవన్నీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next