మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -22 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 29 301. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు నిర్మించిన శాసనాలలో కళింగ యుద్ద విజయాల గురించి వివరించిన శాసనం ఏది? A. రెండవ ప్రధాన శిలా శాసనం B. 6 వ ప్రధాన శిలా శాసనం C. 8 వ ప్రధాన శిలా శాసనం D. 13 వ ప్రధాన శిలా శాసనం 302. మౌర్య వంశ పతన అనంతరం కళింగను పాలించినది ఎవరు? A. కుషాణుల వంశం B. చోళుల వంశం C. చేది వంశం D. కణ్య వంశం 303. మహామేఘవాహన వంశం అని ఏ వంశం కి పేరు? A. చేది వంశం B. శుంగ వంశం C. కుషాణులు D. శక వంశం 304. ఖారవేలుని హాథిగుంప శాసనం ప్రకారం అతని చేతిలో ఓడిపోయిన శుంగ వంశ రాజు ఎవరు? A. అగ్ని మిత్రుడు B. పుష్యమిత్ర శుంగుడు C. భాగుడు D. దేవభూతి 305. తమిళ దేశంలో బౌద్ధ వ్యాప్తిని మరియు లలిత కళల ఆవిర్భవమును తెలియజెప్పే మొట్టమొదటి గ్రంథం ఏది? A. శిలప్పదిగారం B. తోల్ కప్పియం C. తిరుకురల్ D. మణిమేఖలై 306. సంగమ సాహిత్యంలో సంకలనం చేయబడిన చివరి ఇతిహాసం ఏది? A. జీవక-చింతామణి B. శిలప్పదిగారం C. రాజతరంగిణి D. దివ్యవదన 307. సంగమ యుగ సాహిత్యంలో వర్ణించబడిన అత్యంత ప్రాచీనులు ఎవరు? A. పాండ్యులు B. చెరలు C. చోళులు D. శకలు 308. చేర రాజ్యం అనగా ప్రస్తుతం ఏది? A. తమిళనాడు B. ఆంధ్ర ప్రదేశ్ C. కేరళ D. ఒరిస్సా 309. సంగం వాజ్ఞమయం ప్రకారం మొదట తమిళ దేశం పై సార్వ భౌమత్వాన్ని స్థాపించినది ఎవరు? A. కుషాణులు B. చోళులు C. పాండ్యులు D. శంగులు 310. తమిళ యుద్దం లో పాండ్య-చేర రాజ్య కూటములను ఓడించినవారు ఎవరు? A. కరికాల చోళుడు B. ఖారవేలుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. అశోకుడు 311. మౌర్యుల అనంతర యుగంలో బలమైన నౌక బలాన్ని నిర్మించిన ప్రాచీన చోళరాజు ఎవరు? A. కరికాల చోళుడు B. విక్రమ చోళ C. రాజ రాజ చోళ D. రాజేంద్ర చోళ 312. ప్రాచీన తమిళ దేశంపై చివరిగా ఆదిపత్యం పొందిన రాజవంశం ఏది? A. చోళులు B. మౌర్యులు C. పాండ్యులు D. కుషాణులు 313. గొప్ప వైదిక మతాభిమాని అయిన పాండ్య రాజు ఎవరు? A. నెడుంజెలియన్ B. విర పాండ్య 1 C. విర పాండ్య 2 D. సుందర పాండ్య 314. సంగమ యుగంలో ప్రజల పూజలు అందుకున్న దైవం ఎవరు? A. శివుడు B. సుబ్రమణ్యస్వామి C. వినాయకుడు D. విష్ణుమూర్తి 315. సంగమ యుగంలో పూహార్ నగరం (కావేరీ పట్టణం) లో ప్రతి ఏటా ఇంద్రుని ఉత్సవాలు జరిపినట్లు పేర్కొన్న సాహిత్యం ఏది? A. జీవక చింతామణి B. సంగం సాహిత్యం C. రాజ తరంగిణి D. దివ్య వదన 316. జైన భావనలు చోటుచేసుకున్న తమిళ ఇతిహాస గ్రంథం ఏది? A. శిలప్పదిగారం B. తిరుకురల్ C. జీవక చింతామణి D. తోల్ కప్పియార్ 317. దేవతలందరికి దేవాలయాలు నిర్మించే సాంప్రదాయం అమలులో కి వచ్చింది ఎప్పుడు? A. మౌర్యుల యుగం B. సంగం యుగం C. శంగుల యుగం D. కుషాణుల యుగం 318. సంగం యుగం తమిలదేశంలో గల దేవాలయాలను ఎమని పిలిచేవారు? A. కోయిల్ B. ఆలయం C. గుడి D. మందిర్ 319. సంగమ యుగం లో పాండ్యుల ప్రముఖ రేవు పట్టణం ఏది? A. ముజరీస్ B. సెలియార్ C. భరుకచ్చము D. ఏది కాదు 320. సంగమ యుగం లో చేర రాజ్య ప్రధాన రేవు పట్టణం ఏది? A. ముజారిస్ B. సెలియార్ C. భరుకచ్చము D. b&c 321. రోమిల్లా డాఫర్ ఏ మధ్య కాలాన్ని వ్యాపార వాణిజ్య యుగం అని అన్నాడు? A. క్రీ.పూ 300-క్రీ.శ 500 B. క్రీ.పూ 200-క్రీ.శ 300 C. క్రీ.పూ 150-క్రీ.శ 200 D. క్రీ.పూ 250-క్రీ.శ 350 322. భారతదేశాన్ని ప్రశస్తమైన రత్నగర్భ అని వర్ణించినది ఎవరు? A. ప్లీని B. హోండోటస్ C. అరిస్టాటిల్ D. మెగస్తనీస్ 323. భారతదేశంలో లెక్కింపలేని నౌక కేంద్రాలున్నాయని చెప్పిన వారు ఎవరు? A. ప్లీని B. ఏరియన్ C. హెరిడోటస్ D. అరిస్టాటిల్ 324. సంగమ సాహిత్యంలో ప్రస్తావించిన "విరాగల్ నాడుకల్" పదమునకు అర్థం ఏమిటి? A. స్మారక స్థూపం B. స్మారక చిహ్నం C. స్మారక శిలా ఫలకం D. a & c 325. ఏ సంగమ వంశం మహాభారత యుద్ధంలో పాల్గొనట్లు చెప్పుకుంటుంది? A. చోళులు B. చేర C. పాండ్యులు D. కుషాణులు 326. సంగమ యుగంలో ప్రసిద్ది చెందిన "మురుగన్" దేవుడు ఎవరిచే పూజించబడతాడు? A. వేట గాళ్ళు B. మత్స్య కారులు C. రాజులు D. సేనాపతి 327. అలెగ్జాండర్ తర్వాత భారత భూభాగాలను గెలిచిన రెండవ గ్రీకు రాజు ఎవరు? A. మినాండర్ B. డెమట్రియస్ C. యూథి డెమస్ D. డి మోడోటస్ 328. రాజ తరంగిణి ప్రకారం నాగార్జునుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడని తెలుస్తుంది? A. మౌర్యుల B. కనిష్కుడు C. చరకుడు D. కరికాల చోళుడు 329. కుషాణుల యుగంలో రోమన్,ఐరోపావాసులను ఏమని పిలిచేవారు? A. యమనులు B. తీర్థులు C. అమాత్యులు D. సిథియన్ లు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next