మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -20 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 50 201. పార్ధియాన్ కాలంలో సెయింట్ థామస్ ఎక్కడ హత్యకు గురయ్యాడు?(జీసస్ క్రిస్ట్ యొక్క శిస్యుడు) A. ఉజ్జయిని B. పాటలీపుత్రం C. మైలాపూర్ D. గోరాఖ్ పూర్ 202. కుషాణుల కాలంలో శివుని రూపం తో బంగారు నాణెములను ముద్రించిన వారు ఎవరు? A. కనిష్కుడు B. విమాఖాడ్ ఫైజస్ C. చరకుడు D. కుజల కాడ్ ఫైజస్ 203. కుషాణులలో అతి గొప్పవాడు ఎవరు? A. కుజల కాడ్ ఫైజస్ B. చరకుడు C. కనిష్కుడు D. విమాఖాడ్ ఫైజస్ 204. దేవపుత్ర ,మహారాజాధి రాజ,రెండవ అశోకుడు,సీజర్(చక్రవర్తి) మహారాజు అని బిరుదు పొందినది ఎవరు? A. చరకుడు B. కనిష్కుడు C. చాణక్యుడు D. కుజల కాడ్ ఫైజస్ 205. కనిష్కుడు శక యుగమును ఎప్పుడు ప్రారంభించాడు? A. క్రీ.శ 78 లో B. క్రీ.శ 75 లో C. క్రీ.శ 80 లో D. క్రీ.శ 88 లో 206. 4వ బౌద్ధ సంగీతిని కుందలవనం (జలంధర్- కాశ్మీర్ )లో నిర్వహించినది ఎవరు? A. కనిష్కుడు B. చరకుడు C. చోళులు D. పాండ్యులు 207. బుద్ధ చరితం ను రచించినది ఎవరు? A. చరకుడు B. సుస్రోత C. అశ్వఘోషుడు D. కనిష్కుడు 208. చరక సంహితము ను రచించినది ఎవరు? A. చరకుడు B. కనిష్కుడు C. సుస్రోత D. భరద్వాజుడు 209. కుషాణుల కాలంలో సూయి విహార్ శాసనమును చెక్కించినది ఎవరు? A. కనిష్కుడు B. చరకుడు C. సుస్రోత D. అశ్వఘోషుడు 210. కనిష్కుడు పెద్ద బౌద్ధ విగ్రహాన్ని ఎక్కడ నిర్మించాడు? A. ఉజ్జయిని B. జునా ఘడ్ C. పెషావర్ D. మధుర 211. కనిష్కుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? A. పాంచియాగో B. అలెగ్జాండర్ C. డెమిట్రియస్ D. షి-పలయాంగ్-తి 212. కనిష్కుడు ఏ మతాన్ని పోషించేవాడు? A. మహాయాన బౌద్ద మతం B. జైన మతం C. హిందు మతం D. a & b 213. ఎవరి కాలంలో ప్రసిద్ధ గాంధార శిల్పకళ విలసిల్లింది? A. కుషాణుడు B. చోళులు C. గుప్తులు D. పాండ్యులు 214. కుషాణుల చరిత్రలో ఎవరి పాలనాకాలాన్ని స్వర్ణ ఘట్టంగా పేర్కొంటారు? A. కుజల కాడ్ ఫైజస్ B. విమాఖాడ్ ఫైజస్ C. కనిష్కుడు D. అశ్వఘోషుడు 215. కుషాణుల కాలం నాటి శాసనాలు ,నాణేలపై ఏ భాష ను ఉపయోగించారు? A. ప్రాకృతం B. అరామిక్ C. ఖరోష్టి D. బాక్ట్రియన్ 216. ఎవరి కాలంలో మదుర శాసనం వేయించబడింది? A. మౌర్యులు B. కుషాణుల C. సప్తుల D. పాండ్యుల 217. కనిష్క వంశపు సామ్రాజ్యాల్లో చివరి ప్రభువు ఎవరు? A. వాసుదేవుడు B. చరకుడు C. సుస్రోత D. అశ్వఘోషుడు 218. కుషాణుల కాలంలో కళింగ రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు? A. మహామేఘవర్మ B. కనిష్కుడు C. కళింగుడు D. భిక్షురాజు 219. ఖారవేలుడు ఏ మతాన్ని పోషించేవాడు? A. బౌద్దామతం B. జైన మతం C. హిందు మతం D. సిక్కు మతం 220. ఉదయగిరి కొండల్లో "హాథిగుంపా" శాషనమును చెక్కించినవారు ఎవరు? A. ఖారవేలుడు B. మహామేఘవర్మ C. నెడుం జెలియన్ D. వాసుదేవుడు 221. మగధ పై దాడి చేసి అక్కడ దోచుకున్న సొత్తుతో భువనేశ్వర్ లో ఒక దేవాలయం ను నిర్మించిన వారు ఎవరు? A. కనిష్కుడు B. ఖారవేలుడు C. వాసుదేవుడు D. సెంగుత్తవాన్ 222. మూసిక అధిపతి,కళింగ చక్రవర్తి,బిక్షురాజు అని బిరుదు పొందినవారు ఎవరు? A. మహామేఘవర్మ B. కనిష్కుడు C. ఖారవేలుడు D. వాసుదేవుడు 223. మహా విజయ ప్రసాదము అని ఎవరి భవంతికి పేరు? A. ఖారవేలు B. కనిష్కుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. అశోకుడు 224. చోళ ,పాండ్య ,చేర రాజ్యాలను ఏమని పిలుస్తారు? A. సంగమ రాజ్యాలు B. యుద్ధ రాజ్యాలు C. విజయ రాజ్యాలు D. మిశ్రమ రాజ్యాలు 225. చోళుల రాజధాని ఏది? A. పాటలీపుత్రం B. ఉరైయూరు C. ఉదయ గిరి D. గోరఖ్ పూర్ 226. చోళుల చిహ్నం ఏమిటి? A. నెమలి B. సింహం C. పులి D. ఏనుగు 227. చోళుల కాలంలో గొప్ప రాజు ఎవరు? A. కరికాల చోళుడు B. అశ్వఘోషుడు C. ఖారవేలుడు D. విక్రమాధిత్యుడు 228. చోళుల కాలంలో పుహార్ లేదా కావేరి పట్టణమును నిర్మించిన వారు ఎవరు? A. ఖారవేలుడు B. కరికాల చోళుడు C. కనిష్కుడు D. చాణక్యుడు 229. చోళుల కాలంలో కావేరి నదిపై 160 కి. మీ. పొడవునా కరకట్ట ను నిర్మించిన వారు ఎవరు? A. చాణక్యుడు B. కనిష్కుడు C. కరికాల చోళుడు D. ఖారవేలుడు 230. కరికాల చోళుడు "వెన్ని " యుద్ధంలో ఎంతమంది రాజులను ఓడించాడు? A. 11 మంది B. 12 మంది C. 13 మంది D. 16 మంది 231. పాండ్యుల రాజధాని ఏది? A. మదురై B. ఉదయ గిరి C. కావేరి పట్నం D. ఉరైయూర్ 232. చెర వంశీయుల కాలంలో జరిగిన సంగమ పరిషత్తులలో అనేక మంది కవులు ఏ సంగమ పరిషత్తు లో పాల్గొన్నారు? A. మొదటి పరిషత్ B. రెండవ పరిషత్ C. మూడవ పరిషత్ D. a & b 233. పట్టుపట్టు, ఎట్టు తొగై అనే 18 పుస్తకాలు ఏ సంఘమ పరిషత్ లో రచించబడ్డాయి? A. మొదటి పరిషత్ B. రెండవ పరిషత్ C. మూడవ పరిషత్ D. నాల్గవ పరిషత్ 234. చేర వంశీయుల కాలంలో రచించిన పట్టుపట్టు, ఎట్టు తొగై అనే 18 చిన్న పుస్తకాలను ఏమంటారు? A. కల్కి నక్కు B. మెల్కి నక్కు C. శిల్పధికారం D. ఏదీ కాదు 235. చేర వంశీయుల కాలంలో రచించిన కల్కినక్కు పుస్తకాలలో అతి ముఖ్యమైన గ్రంథం ఏది? A. తిరుకురల్ B. తోల్ కప్పియం C. మణి మేఖలై D. జీవక-సింధామణి 236. తమిళ బైబిల్ గా పరిగణించే"తిరుకురల్" అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? A. తిరువళ్లూర్ B. సత్తానార్ C. తిరుటక్కర తేవర్ D. తోల్ కప్పియార్ 237. తమిళులు" పంచమ వేదంగా" దేనిని పరిగణిస్తారు? A. తిరుకురల్ B. జీవక-సింధామణి C. తోల్ కప్పియం D. మణిమేఖలై 238. శిల్పాధికారం అనే గ్రంథ రచయిత ఎవరు? A. సత్తనార్ B. ఇలంగో అడిగల్ C. సెంగుత్తవాన్ D. ఖార వేలుడు 239. కోవలన్, కన్నగి, మాదవి గల కథ ఏ గ్రంథంలో ఉంది? A. తోల్ కప్పియం B. శిలప్పధికారం C. తిరుకురల్ D. మణిమేఖలై 240. జీవక-సింధామణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? A. కనిష్కుడు B. చరకుడు C. తిరుటక్కర తేవర్ D. అశ్వఘోషుడు 241. శుంగుల చరిత్ర ఏ నిర్మాణానికి ఆధారం ఏది? A. గార్లి సంహిత B. చరక సంహిత C. జీవక-సింధామణి D. ఏదీ కాదు 242. శుంగుల వంశ చరిత్రకు ఆధారాలు అందజేసే బౌద్ధ గ్రంథం ఏది? A. మిళింద పన్హ B. తోల్ కప్పియం C. చరక సంహిత D. తిరుకురల్ 243. మాళ వికాగ్నిమిత్రము ప్రకారం పుష్యమిత్రుడు కాశ్యపగోత్రికుడు, కాగా ఏ వంశానికి చెందినవాడు? A. పాండ్య వంశం B. బైంబక వంశం C. కణ్వ వంశం D. శకుల వంశం 244. పాండ్యుల చిహ్నం ఏమిటి? A. ఏనుగు B. ఎద్దు C. చేప D. సింహం 245. పాండ్యులలో గొప్పవాడు ఎవరు? A. చాణక్యుడు B. కనిష్కుడు C. నెడుం జెలియన్ D. సెంగుత్తవాన్ 246. చేర వంశీయుల రాజధాని ఏది? A. మధురై B. వంజి C. ఉజ్జయిని D. పుహర్ 247. చేర వంశీయుల చిహ్నం ఏమిటి? A. ధనస్సు B. ఖడ్గం C. నెమలి D. చక్రం 248. చేర వంశీయుడైన సెంగత్తవాన్ ఏ మతాన్ని ఆవిష్కరించాడు? A. హిందు మతం B. కన్నగి లేదా పట్టీని మతం C. మహాయాన బౌద్ద మతం D. జైన మతం 249. చేర వంశీయుల కాలంలో ఎన్ని సంఘమ పరిషత్తులు జరిగాయి? A. రెండు B. మూడు C. నాలుగు D. ఐదు 250. చేర వంశీయుల కాలంలో మొదటి సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? A. కపట పురం B. తీన్ మధురై C. పుహర్ D. వంజి You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next