మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -21 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 50 251. చేర వంశీయుల కాలంలో జరిగిన 3 సంగమ పరిషత్తులలో ఏ సంగమ పరిషత్తులో దేవుళ్ళు ,దేవతలు హాజరయ్యారని పేర్కొంటారు? A. మొదటి సంగమ పరిషత్తు B. రెండవ సంగమ పరిషత్తు C. మూడవ సంగమ పరిషత్తు D. రెండవ,మూడవ సంగమ పరిషత్తు 252. శుంగులు అవలంబించిన మతం ఏది? A. హిందు మతం B. వైదిక మతం C. జైన మతం D. బౌద్ద మతం 253. శుంగుల కాలం నాటి ప్రముఖ కళా కేంద్రం ఏది? A. విదిశ B. పాటలీ పుత్రం C. ఉజ్జయిని D. పెషావర్ 254. మధ్య ఆసియాతో వ్యాపారాన్ని విస్తృతంగా నిర్వహించడం ఎవరి కాలంలో జరిగింది? A. చోళుల కాలంలో B. కుషాణుల కాలంలో C. శంగుల కాలంలో D. శకుల కాలంలో 255. డియోడోటస్ తరువాత బాక్ట్రియా సింహాసనాన్ని అధిష్టించినది ఎవరు? A. యూధి డెమస్ B. డెమ ట్రియస్ C. సెల్యూకస్ నికేటార్ D. అలెగ్జాండర్ 256. ఇండో గ్రీకులు/ఇండో బాక్ట్రియన్ల లో ప్రసిద్దుడు ఎవరు? A. డియోడోటస్ B. యూధి డెమస్ C. మినాండర్ D. డెమ ట్రియస్ 257. ఇండో గ్రీకు లలో ప్రసిద్ధుడైన మినాండర్ ఏ మతాన్ని అవలంబించాడు? A. బౌద్ద మతం B. జైన మతం C. సిక్కు మతం D. హిందు మతం 258. మౌర్యుల అనంతర యుగం లో యవనప్రియ అని వర్ణించబడినది ఏది? A. మిరియాలు B. లవంగాలు C. గసగసలు D. యాలకులు 259. మౌర్యుల అనంతర యుగం లో జరిగిన రెండవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? A. కపటపురం లో B. తీన్ మదురైలో C. పుహర్ లో D. వంజి లో 260. చేర వంశీయుల కాలంలో జరిగిన మొదటి సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు? A. చరకుడు B. అగస్త్యుడు C. నక్కి రార్ D. తోల్ కప్పియార్ 261. చేర వంశీయుల కాలంలో జరిగిన మూడవ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? A. పుహర్ B. కపట పురం C. మధిరై D. పెషావర్ 262. చేర వంశీయుల కాలంలో జరిగిన రెండవ సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు? A. తోల్ కప్పియార్ B. నక్కి రార్ C. నెడుం జెలియన్ D. అగస్త్యుడు 263. తమిళంలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం అయిన "తోల్ కప్పియం "ను రచించింది ఎవరు? A. నక్కి నార్ B. చాణక్యుడు C. తోల్ కప్పియార్ D. కనిష్కుడు 264. చేర వంశీయుల కాలంలో జరిగిన మూడవ సంగమ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు? A. నక్కినార్ B. విష్ణు గుప్తుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. బిందుసారుడు 265. పారశీక రాజ్యాన్ని పాలించిన ఎఖామినిడ్ వంశ చక్రవర్తి ఎవరు? A. డేరాయస్-1 B. హెరిదొటస్ C. డెమ ట్రియస్ D. యూధి డెమస్ 266. చరిత్ర పితామహుడు ఎవరు? A. అరిస్టాటిల్ B. హెరిడోటస్ C. నాగ సేనుడు D. మినండర్ 267. హిందూకుష్ పర్వతాలు దాటి గెడ్రోసియా సరిహద్దుల గుండా బోలాన్ కనుమల ద్వారా సింధు ప్రాంతాన్ని చేరినది ఎవరు? A. శకులు B. చోళులు C. శంగులు D. పాండ్యులు 268. మగదలో శకుల పాలనను అంతం చేసిన వారు ఎవరు? A. పాండ్యులు B. శంగులు C. పార్థియన్లు D. గ్రీకులు 269. శకుల పాలనలో వారి రాష్ట్రాలను పాలించే వారిని ఏమని పిలుస్తారు? A. ఆర్య పుత్రులు B. మహాక్షాత్రపులు C. యువ రాజులు D. కుమార మాత్యులు 270. మగదలో పార్థియన్ల ప్రభావాన్ని తుదముట్టించిన వారు ఎవరు? A. శకులు B. కుషాణులు C. పాండ్యులు D. చోళులు 271. మహారాష్ట్ర ప్రాంతంలో రాజ్యం స్థాపించిన క్షాత్రవులు ఏ వంశానికి చెందినవారు? A. క్షహరాట వంశం B. బైంబక వంశం C. చెర వంశం D. కణ్వ వంశం 272. క్షహరాట వంశానికి మూల పురుషుడు ఎవరు? A. సహపాణుడు B. భూమికుడు C. రుద్రదామనుడు D. చస్తనుడు 273. మాళవ ప్రాంతంలో ఉన్న క్షాత్రవులు ఏ వంశానికి చెందిన వారు? A. బైంబక వంశం B. క్షహరాట C. కార్థ మాక D. కణ్వ 274. కార్థమక వంశ మూల పురుషుడు ఎవరు? A. యశమాలిక B. బిందు సారుడు C. రుద్రదామనుడు D. హగ మష 275. మాళ్వ ప్రాంతలో ఉన్న కార్థమాక వంశ క్షాత్రవులలో తొలి రాజు ఎవరు? A. యశ మలిక B. చస్తనుడు C. మగస D. సహ పాణుడు 276. క్షాత్రవులలో తొలి రాజు అయిన చస్తనుడు వేయించిన శాసనం ఏది? A. అంధేరి శాసనం B. జునాఘడ్ శాసనం C. హాథీ గుంఫా శాసనం D. కందహార్ శాసనం 277. భారత దేశం ను పాలించిన క్షాత్రవ రాజులందరిలో అత్యంత ప్రసిద్ధుడు మరియు గొప్పవాడు ఎవరు? A. చస్తనుడు B. భూమికుడు C. రుద్రదామనుడు D. యశమలిక 278. కార్థమాన వంశంలో చివరి రాజు ఎవరు? A. రుద్ర సింహుడు B. చస్తనుడు C. యశమలిక D. భూమికుడు 279. మౌర్య వంశ పతనానoతరం భారతదేశాన్ని పాలించిన విదేశీ రాజ వంశాలలో ప్రముఖమైన వంశం ఏది? A. శంగుల వంశం B. కుషాణుల వంశం C. శకుల వంశం D. కణ్వ వంశం 280. రాజుల పేర్లను బట్టి కుషాణులు ఇరానీయులు అని భావించిన చరిత్రకారుడు ఎవరు? A. f.w థామస్ B. హరి ప్రసాద్ శాస్త్రి C. డి.డి కోశంభీ D. గోసాల్ 281. యూచీ తెగ వారు 5 తెగలుగా బాక్ట్రియా ప్రాంతంలో విడిపోయినట్లు తెలియజేయు గ్రంథం ఏది? A. హాన్ వంశ చరితము B. దివ్యవదన C. మిళింద పన్హ D. జీవక-సింధామణి 282. కనిష్కుని పరిపాలన మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ లపై కూడా కలదని ప్రస్తావించింది ఎవరు? A. రోమిలాథాపర్ B. అల్ బెరూనీ C. మెగస్తనీస్ D. మినాండర్ 283. భారతదేశానికి మధ్య ఆసియా తోనూ, చైనా తోనూ సన్నిహిత సంబంధం కలుగుటకు కారణం ఎవరు? A. కనిష్కుడు B. చరకుడు C. చాణక్యుడు D. పాండ్యరాజు 284. మధ్య ఆసియా ను పాలించిన ఏకైక భారత చక్రవర్తి ఎవరు? A. చంద్రగుప్త మౌర్యుడు B. అశోకుడు C. కనిష్కుడు D. చాణక్యుడు 285. చైనా పై దండెత్తిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు? A. కనిష్కుడు B. చంద్రగుప్త మౌర్యుడు C. అశోకుడు D. బిందుసారుడు 286. కుషాణుల కాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించిన ప్రస్తావనలు గల గ్రంథాలు ఏవి? A. మిళింద పన్హ మరియు దివ్యవాదన B. రాజతరంగిని,హౌ-హాన్-షు C. దివ్య ప్ర బంధం,శిలప్పధికారం D. మణిమేఖలై,సింధామణి 287. కుషాణుల కాలంలో అమ్మాయిలను ఎంచుకొని తగిన ధరలను చెల్లించి వివాహం చేసుకొనినట్లు ప్రస్తావించిన గ్రంథం ఏది? A. బుద్ద చరిత B. హాన్ వంశ చరితము C. మిళింద మిన్హ D. దివ్యవదన 288. విష్ణు భక్తుడని చెప్పుకున్న కుషాణుల రాజు ఎవరు? A. కనిష్కుడు B. వాసుదేవుడు C. అగ్ని మిత్రుడు D. అశోకుడు 289. కనిష్కుడిని బౌద్ధమతం స్వీకరించమని ప్రోత్సహించిన వారు ఎవరు? A. అశ్వఘోషుడు B. అశోకుడు C. గౌతమ బుద్దుడు D. ఉపగుప్తుడు 290. కుషాణులు తమ నాణెములలో ఏ భాషను ఉపయోగించారు? A. సంస్కృతం B. పారశీకము C. గ్రీకు D. ఖరోషి 291. కుషాణులు తమ నాణెములలో ఏ లిపి ని ఉపయోగించారు? A. గ్రీకు లిపి B. ఖరిషి లిపి C. బ్రహ్మ లిపి D. అరామిక్ లిపి 292. కుషాణుల యుగం లో అమలులో ఉన్న వివాహాలను గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది? A. బుద్ద చరిత B. మహా వస్తు C. హాన్ వంశ చరితము D. దివ్య వదన 293. కుషాణుల కాలంలో కన్యాశుల్కం వాడుకలో ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంధం ఏది? A. హాన్ వంశ చరితం B. మహా వస్తు C. బుద్ద చరిత D. మిళింద పన్హా 294. తలపాగ,కోటు,బూటు,ప్యాంటు,టోపీ వంటి వాటిని భారతీయ సంస్కృతి కి పరిచయం చేసిన వారు ఎవరు? A. మౌర్యులు B. శంగులు C. కుషాణులు D. చోళులు 295. వాయువ్య మార్గం గుండా వెళ్ళి పట్టు మార్గం పై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పిన మొదటి రాజవంశం ఏది? A. కుషాణులు B. మౌర్యులు C. పాండ్యులు D. కణ్యులు 296. కుషాణుల యుగం లో సముద్ర ప్రయాణంలో కలుగు నష్టాలను వివరించిన కవి ఎవరు? A. అశ్వఘోసుడు B. చరకుడు C. సుస్రోత D. కనిష్కుడు 297. నేచురల్ హిస్టరీ గ్రంధ కర్త ఎవరు? A. ఫాన్-ఇ B. ప్లీని C. అల్ బెరూనీ D. మొగస్తనీస్ 298. మౌర్య అనంత యుగంలో మధుర శిల్ప కళారీతీ లో శిల్పమును చెక్కడానికి వినియోగించిన రాయి ఏది? A. ఎర్ర ఇసుక రాయి B. నల్ల ఇసుక రాయి C. పాల రాయి D. గ్రానైట్ 299. మౌర్యులకు పూర్వమే కళింగను జయించిన వారు ఎవరు? A. నందులు B. చోళులు C. ఆర్యులు D. పాండ్యులు 300. మౌర్యులకు పూర్వమే కళింగను జయించిన నంద వంశ చక్రవర్తి ఎవరు? A. రుద్ర నందుడు B. వాసుదేవుడు C. మహా పద్మనందుడు D. నంద దాముడు You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next