మౌర్య సామ్రాజ్యం | History | MCQ | Part -16 By Laxmi in TOPIC WISE MCQ History - Maurya Empire Total Questions - 50 1. భారతదేశంలో మొట్ట మొదటి సారిగా ఒక సువిశాల సామ్రాజ్యమును స్తాపించిన వారు ఎవరు? A. మౌర్యులు B. గుప్తులు C. చోళులు D. స్తవహనులు 2. పురాణాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందినవారు? A. క్షత్రియ వంశం B. శుద్ర వంశం C. వైశ్యులు వంశం D. పాండ్య వంశం 3. జైన ,బౌద్ద గ్రందాల ప్రకారం మౌర్యులు ఏ వంశానికి చెందిన వారు? A. క్షత్రియ వంశం B. శుద్ర వంశం C. వైశ్యులు D. a,b,&c 4. జైన గ్రంధం ప్రకారం మౌర్యులు ఏ తెగకు చెందిన వారు? A. టోకరియన్ తెగ B. యూచి తెగ C. మోరియ తెగ D. మాలి తెగ 5. మౌర్య సామ్రాజ్యమును స్తాపించిన వారు ఎవరు? A. చంద్రగుప్త మౌర్యుడు B. శ్రీ గుప్తుడు C. బిందు సారుడు D. అశోకుడు 6. మౌర్య సామ్రాజ్య స్తాపనకు చంద్ర గుప్త మౌర్యడుకి సహాకరించినది ఎవరు? A. అశోకుడు B. కౌటిల్యుడు C. బిందు సారుడు D. రుద్రా సేనుడు 7. ఎన్ని సంవత్సరాల వయస్సులో చంద్ర గుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు? A. 20 B. 22 C. 25 D. 18 8. చంద్ర గుప్త మౌర్యుడు ఏ సంవత్సరంలో ఆసియా మైనర్ "సెల్యూకస్ నికెటార్ ' ని ఓడించాడు? A. క్రి.పూ 305 B. క్రి.పూ 312 C. క్రి.పూ 310 D. క్రి.పూ 315 9. క్రి.పూ 305లో సెల్యూకస్ నికెటార్ తో జరిగిన ఒప్పందం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ కు ఎన్ని ఏనుగులు ఇచ్చాడు? A. 1000 ఏనుగులు B. 600 ఏనుగులు C. 800 ఏనుగులు D. 500 ఏనుగులు 10. చంద్రగుప్త మౌర్యుల కాలం లో "సుదర్శన సరస్సును"తవ్వించినది ఎవరు? A. చాణక్యుడు B. పుష్య గుప్తా C. సెల్యూకస్ D. అశోకుడు 11. చంద్రగుప్త మౌర్యుడు గోరఖ్ పూర్ లో వేయించిన శాసనం ఏది? A. సహగుర రాగి శాసనం B. జూనా గడ్ శాసనం C. రుద్రా శాసనం D. ఏది కాదు 12. చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యమును బిందు సారునికి ఎప్పుడు అప్పగించాడు? A. క్రి.పూ 250 B. క్రి.పూ 298 C. క్రి.పూ 275 D. క్రి.పూ 280 13. చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యాన్ని బిందు సారునికి అప్పగించి ఏ ప్రాంతానికి వెళ్ళిపోయాడు? A. ఉత్తర ప్రదేశ్ B. మధ్య ప్రదేశ్ C. కర్ణాటక D. పంజాబ్ 14. ఎవరి జ్ఞాపకార్ధం శ్రావణ బెలగోల లో "చంద్రగిరి గుట్ట' అను దేవాలయం నిర్మించబడింది? A. బిందు సారుడు B. అశోకుడు C. చంద్రగుప్త మౌర్యుడు D. చాణక్యుడు 15. బిందుసారుడు అసలు పేరేమిటి? A. సింహ సేన B. రుద్రా సేనుడు C. పుష్య గుప్తా D. విష్ణు గుప్తుడు 16. మౌర్యుల కాలం లో " ఆజివక"మతాన్ని పోషించిన వారు ఎవరు? A. పుష్యగుప్తుడు B. విష్ణు గుప్తుడు C. బిందు సారుడు D. చంద్ర గుప్తా మౌర్యుడు 17. అమిత్ర ఘాత అని బిరుదు పొందిన వారు ఎవరు? A. చంద్రగుప్త మౌర్యుడు B. బిందు సారుడు C. దశరధుడు D. అశోకుడు 18. మౌర్య సామ్రాజ్యా చంద్ర గుప్తా మౌర్యుని పాలనా కాలం ఎంత? A. క్రి.పూ 321-298 B. క్రి.పూ 298-273 C. క్రి.పూ 273-250 D. క్రి.పూ 250-230 19. చంద్రగుప్త మౌర్యుని కాలం లో సుదర్శన తాటకం గురించి జునాగడ్ శాసనం లో పేర్కొన్నది ఎవరు? A. చాణక్యుడు B. రుద్రా సేనుడు C. బిందు సారుడు D. పుష్య గుప్తుడు 20. మౌర్యుల కాలం లో బిందు సారుని ప్రధాని ఎవరు? A. ఖల్లతకుడు B. రుద్రా సేనుడు C. డియోనిసియాస్ D. చాణక్యుడు 21. బిందు సారుడు తన తర్వాత ఎవరు మౌర్య పాలకుడు కావాలని కోరుకునే వాడు? A. అశోకుడు B. సుసిమ C. సంప్రాతి D. విష్ణు గుప్తుడు 22. క్రి.పూ 273లో బిందు సారుని మరనాణంతరం ఎన్ని సంవత్సరాల పాటు సింహాసనం కొరకు మౌర్య సామ్రాజ్యం లో వారసత్వ పోరు జరిగింది ? A. 3సంవత్సరాల B. 2సంవత్సరాల C. 4సంవత్సరాల D. 6సంవత్సరాల 23. అశోకుడు మౌర్య సింహాసనం అధిస్టించుట లో అతనికి సహాయపడింది ఎవరు? A. రాదా గుప్తుడు B. విష్ణు గుప్తుడు C. పుష్య గుప్తుడు D. పింగళి గుప్తుడు 24. మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుని పాలన కాలం ఎంత? A. క్రి.పూ 269-232 B. క్రి.పూ 220-215 C. క్రి.పూ 250-236 D. క్రి.పూ 260-235 25. మౌర్య సామ్రాజ్య పాలకుడైన బిందుసారుని కాలం లో "సుసిమ" ఏ ప్రాంతనికి గవర్నర్ గా ఉన్నాడు? A. గయ B. తక్షశిల C. పాటలీ పుత్రం D. ఒరిస్సా 26. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? A. క్రి.పూ 261 B. క్రి.పూ 262 C. క్రి.పూ 263 D. క్రి.పూ 264 27. క్రి.పూ 298 కాలం లో బిందుసారుని ఆస్థానంలో గల గ్రీకు రాయబారులు ఎవరు? A. దైమోకాస్ B. డియోనిసియాస్ C. సెల్యూకస్ D. a&b 28. మౌర్యుల కాలం నాటి బిందు సారుడు 2సముద్రాల మద్య భుబాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నది ఎవరు? A. పింగళి వాస్తవ B. తారానాధ్ C. చాణక్యుడు D. అశోకుడు 29. మౌర్య సామ్రాజ్యం లో బిందు సారుని పాలనా కాలం ఎంత? A. క్రి.పూ 298-273 B. క్రి.పూ 290-275 C. క్రి.పూ 280-255 D. క్రి.పూ 290-278 30. మగధ పాలకుడైన బిందుసారుడు తనకు మద్యం, తాత్వికుడు కావాలని ఏ రాజుని కోరాడు? A. అలేగ్జండర్ B. ఆంతియోకాస్ C. సెల్యూకస్ నికెటార్ D. మెగస్త నిస్ 31. మౌర్యుల కాలం లో శ్రావణ బెలగోల ప్రాంతం లో "సల్లేఖనం "అనే వ్రతాన్ని పాటించి మరనించిన వారు ఎవరు? A. చంద్రగుప్త మౌర్యుడు B. బిందు సారుడు C. అశోకుడు D. విష్ణుగుప్తుడు 32. క్రి.పూ 261 లో కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది? A. యమునా నది తీరణ B. దయ నది తీరణ C. గంగ నది తీరణ D. తపతి నది తీరణ 33. క్రి.పూ 216 లో కళింగ రాజు ఎవరు? A. రాజా అనంతన్ B. ప్రతాప్ వర్మ C. పద్మ నభాన్ D. చాణక్యుడు 34. క్రి.పూ 261 లో కళింగ ప్రాంత సేనాధిపతి ఎవరు? A. రాజా అనంతన్ B. పద్మ నభాన్ C. విష్ణు గుప్తుడు D. రాదా గుప్తుడు 35. క్రి. పూ 261లో జరిగిన కళింగ యుద్ధం పై పరిశోధన చేసిన చిత్రకారుడు ఎవరు? A. మాపెల పాత్ర B. విశాఖ దత్తుడు C. పోతువా D. మేగాస్తానిస్ 36. అశోకుడు ఎవరి సహాయంతో బౌద్ద మతాన్ని స్వీకరించాడు? A. సిద్ధార్ధుడు B. ఉప గుప్తుడు C. ఆచార్య గుప్త D. గౌతమ బుద్దుడు 37. అశోకుడు "అశోక ధర్మాన్ని" ఎప్పుడు ప్రకటించాడు? A. క్రి.పూ 259 B. క్రి.పూ 240 C. క్రి.పూ 268 D. క్రి.పూ 288 38. అశోక ధర్మం లో ఉన్న సిద్దంతాలు ఏ మతం నుండి తీసుకోబడింది? A. బౌద్ద మతం B. జైన మతం C. హిందూ మతం D. పైవన్నీ 39. క్రి.పూ 250 లో అశోకుడు "3వ బౌద్ద సంగితిని" ఏ ప్రాంతంలో నిర్వహించాడు? A. పాటలీ పుత్రం B. గయ C. తక్షశిల D. కాశి 40. మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుని ప్రధాన మంత్రి ఎవరు? A. రాధాగుప్తుడు B. విష్ణు గుప్తుడు C. ఆర్య గుప్తుడు D. పుష్య గుప్తుడు 41. మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుడు ఎప్పుడు మరణించాడు? A. క్రి.పూ 230 B. క్రి.పూ 232 C. క్రి.పూ 234 D. క్రి.పూ 236 42. మౌర్య సామ్రాజ్య పాలకుడైన అశోకుని కాలం లో బిహార్ లో గల "బరా బరా"గుహలను ,"ఆజివక సన్యాసులకు"ఇచ్చిన వారు ఎవరు? A. అశోకుడు B. దశరధుడు C. బిందుసారుడు D. a మరియు b 43. మౌర్య సామ్రాజ్యం లో అశోకుని పాలనా కాలం ఎంత ? A. క్రి.పూ 230-215 B. క్రి.పూ 235-210 C. క్రి.పూ 269-232 D. క్రి.పూ 250-220 44. మౌర్య సామ్రాజ్య 3వ పాలకుడైన అశోకుని యొక్క పట్టమనిషి ఎవరు? A. అసంధి మిత్ర B. పద్మావతి C. దేవి D. త్రిస్య రక్షిత 45. అలహాబాద్ శాసనం లేదా రాణి శాసనం లో పేర్కొనబడిన మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడి భార్య ఎవరు? A. దేవి B. కారు వాకి C. పద్మావతి D. అసంధి మిత్ర 46. మగధ సామ్రాజ్యాదిపతి అయిన అశోకుడు , దేవిలకు జన్మించిన సంతానం ఎవరు? A. సంఘమిత్ర B. మహేంద్ర C. బిందు సారుడు D. aమరియు b 47. బోది వృక్షమునకు హాని చేసిన మగధ చక్రవర్తి అశోకుని భార్య ఎవరు? A. త్రిస్య రక్షిత B. దేవి C. అసంధి మిత్ర D. పద్మావతి 48. అశోకుడి బౌద్దమత వ్యాప్తి కొరకు సంఘమిత్ర ,మహేంద్ర లను ఏ ప్రాంతానికి పంపాడు? A. పాటలీ పుత్రం B. శ్రీ లంక C. గుజరాత్ D. ఢిల్లీ 49. అశోకుని మరణానంతరం రెండుగా చీలిన మౌర్య సామ్రాజ్యాన్ని పశ్చిమం వైపు పాలించిన రాజు ఎవరు? A. కునాల B. దశరధుడు C. బృహ ద్రదుడు D. విష్ణు గుప్తుడు 50. మౌర్య సామ్రాజ్యం రెండుగ చీలిన తర్వాత తూర్పు వైపు పాలించిన రాజు ఎవరు? A. సంఘమిత్ర B. దశరధుడు C. బిందు సారుడు D. పుషి గుప్తా You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 Next