కుల ఉద్యమాలు | History | MCQ | Part -89 By Laxmi in TOPIC WISE MCQ History - Caste movements Total Questions - 50 51. ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసింది? A. 1920 B. 1930 C. 1932 D. 1931 52. గాంధీ పూనే లోని ఎరవాడ జైల్లో నిరాహార దీక్ష చేపట్టడానికి గల కారణం ఏమిటి? A. ఓటు హక్కును కల్పించకపోడం B. అంటరాని వారికోసం ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు C. a & b D. బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు 53. అంబేద్కర్ స్వతంత్ర మజ్దార్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించాడు? A. 1936 B. 1937 C. 1938 D. 1939 54. మార్చి క్రిప్స్ కమిటి భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? A. 1939 B. 1940 C. 1942 D. 1945 55. దేశ సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? A. 1945 జూన్ B. 1950 జూన్ C. 1945 ఆగష్టు D. 1942 జూలై 56. అంబేద్కర్ 1945 జూన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ తరపున బరిలోదిగారు? A. స్వతంత్ర మజ్ధార్ పార్టీ B. శీత్ కారి ఫేడరేషన్ పార్టీ C. రిపబ్లికన్ పార్టీ D. బహిష్కృత పార్టీ 57. అంబేద్కర్ ఏ సమితికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు? A. రిపబ్లికన్ సమితి B. పీపుల్స్ ఎడ్యుకేషన్ సమితి C. రాజ్యాంగ ముసాయిదా సమితి D. పైవన్ని 58. రాజ్యాంగ సమితి రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం ఏది? A. 1949 నవంబర్ 26 B. 1950 నవంబర్ 25 C. 1951 డిసెంబర్ 5 D. 1949 ఆగష్టు 25 59. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఏ సంవత్సరంలో పార్లిమెంట్ లో ప్రవేశపెట్టారు? A. 1949 B. 1956 C. 1950 D. 1951 60. అంబేద్కర్ తన మంత్రి పదవికి ఎప్పుడు రాజీనామా చేశారు? A. 1951 సెప్టెంబర్ 27 B. 1950 ఆగష్టు 15 C. 1946 డిసెంబర్ 9 D. 1935 మార్చి 30 61. అఖిల భారత దళిత ఫెడరేషన్ సమావేశం లో అంబేద్కర్ ఏ పార్టీని స్థాపించారు? A. స్వతంత్ర మజ్దార్ పార్టీ B. శీత్ కారి ఫెడరేషన్ పార్టీ C. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా D. పైవేవికావు 62. అంబేద్కర్ అధ్యక్షతన అఖిల భారత దళిత ఫెడరేషన్ సమావేశం ఏ సంవత్సరం లో జరిగింది? A. 1950 డిసెంబర్ B. 1956 సెప్టెంబర్ 30 C. 1945 జూన్ D. 1942 మార్చి 30 63. నాగ్ పూర్ లో అంబేద్కర్ ఏ మతాన్ని స్వీకరించారు? A. జైనమతం B. సిక్కు మతం C. బౌద్ధ మతం D. పైవేవికావు 64. అంబేద్కర్ బౌద్ధమతంను స్వీకరించిన సంవత్సరం? A. 1956 డిసెంబర్ 6 B. 1949 నవంబర్ 26 C. 1956 అక్టోబర్ 14 D. 1945 జూన్ 2 65. అంబేద్కర్ ఎప్పుడు కన్ను మూశారు? A. 1956 డిసెంబర్ 6 B. 1949 నవంబర్ 26 C. 1956 సెప్టెంబర్ 30 D. 1955 అక్టోబర్ 6 66. అంబేద్కర్ ఎక్కడ కన్ను మూశారు? A. నాగ్ పూర్ B. మౌ గ్రామం C. అంబవాడే గ్రామం D. ఢీల్లి 67. జనతా పత్రిక స్థాపకుడు ఎవరు? A. ఫూలే B. గాంధీజీ C. అంబేద్కర్ D. శివరాం 68. అంబేద్కర్ స్థాపించిన పత్రికలు ఏవి? A. మూక్ నాయక్ B. బహిష్క్రత భారత్ C. జనతా D. పైవన్ని 69. The Evils of system, Gandhiand Gandhism, waiting for a visa అన్న పుస్తకాలు రచించినది? A. గాంధీజీ B. అంబేద్కర్ C. జ్యోతిబాపులే D. డా" రాజేంద్రప్రసాద్ 70. అంబేద్కర్ వెనకబడిన తరగతులవారి అభివృద్ధి కోసం ఏ సభను ఏర్పాటు చేశారు? A. శీత్ కారి ఫెడరేషన్ B. బహిష్క్రత్ హితకారిణి C. అఖిల భారత ఒదుగు వర్గాల ఫెడరేషన్ D. b & c 71. ఏ తీర్మానం ప్రకారం అన్ని బహిరంగ ప్రాంతాల్లో నిమ్న కులాలవారికి అనుమతి ఇవ్వబడింది? A. బొలే తీర్మానం B. మూక్ తీర్మానం C. బహిష్క్రత్ తీర్మానం D. పైవన్ని 72. వెనుకబడిన వర్గాల వారికోసం "హరిజన్" (దేవుని బిడ్డలు) అనే పదాన్ని ఉపయోగించినవారెవరు? A. అంబేద్కర్ B. ఫూలే C. గాంధీజీ D. కృష్ణకేశవ్ అంబేద్కర్ 73. గాంధీజీ "హరిజన్ సభను" ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? A. 1922 B. 1923 C. 1933 D. 1942 74. గాంధీజీ ఏ పత్రిక ద్వార భారతదేశం లో ఉన్న అంటరానితనంను దూరం చేయుటకు ప్రయత్నించాడు? A. జనతా B. గులాంగిరి C. హరిజన్ D. a & b 75. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ ను వెనుకబడ్డ వారి కోసం స్థాపించింది ఎవరు? A. గాంధీజీ B. అంబేద్కర్ C. a & b D. డా" రాజేంద్రప్రసాద్ 76. తెలంగాణలో జరిగిన దళిత ఉధ్యమాలను ఏమంటారు? A. హరిజన్ B. ఆది హిందూ ఉధ్యమాలు C. గిరిజన ఉధ్యమాలు D. సోషల్ సర్వీసింగ్ ఉధ్యమాలు 77. ఆదిహిందూ ఉధ్యమం చేపట్టినవారెవరు? A. భాగ్యరెడ్డి వర్మ B. బి. యస్. వెంకట్రావ్ C. జె.యస్. ముత్తయ్య D. వెంకయ్య 78. భాగ్యరెడ్డి వర్మ గారి అసలు పేరేమిటి? A. బందెల చిత్తరంజన్ B. జె. యస్. ముత్తయ్య C. మాదిరి భాగయ్య D. శేషయ్య 79. భాగ్యరెడ్డి వర్మ ఏ సామాజిక వర్గంలో జన్మించారు? A. మాల B. మాదిగ C. రెడ్డి D. ఎదికాధు 80. భాగ్యరెడ్డి వర్మ ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? A. 1872 జూన్ 2న హైదరాబాద్ B. 1875 మే 22 న వరంగల్ C. 1888 మే 22 న హైదరాబాద్ D. 1879 జూన్ 22 న ఓరుగల్లు 81. జగన్మిత మండలిని ఏ సంవత్సరంలో ప్రాంభించారు? A. 1906 B. 1920 C. 1902 D. 1921 82. ఈ క్రింది వాటిలో జగన్మిత మండలి, వేటిని ప్రోత్సహిస్తుంది? A. నాటకాలు B. బుర్రకధలు C. భజనలు D. పైవన్నీ 83. జగన్మిత మండలి ముఖ్య ఉద్ధేశం? A. స్వాతంత్రం సాధించడం B. ప్రజలను చైతన్యవంతం చేయడం C. తెలంగాణ సాధించడం D. ఎధికాధు 84. ఎవరి నాయకత్వంలో ఒక వాలంటీర్ దళం అస్పృశ్యతానివారణకు హైదరాబాద్ లో పని చేసింది? A. చిత్తంజన్ B. అంబేద్కర్ C. భాగ్యరెడ్డి వర్మ D. గాంధీజీ 85. భాగ్యరెడ్డి వర్మ మొత్తం జంట నగరాల్లో ఎన్ని ఆది హిందూ పాఠశాలలు స్థాపించాడు? A. 26 B. 27 C. 35 D. 19 86. మాదిరి భాగయ్య మన్యసంఘం ను ఏ సంవత్సరంలో స్థాపించాడు? A. 1909 B. 1921 C. 1923 D. 1911 87. మన్యసంఘం ఏ అంశాలను వ్యాప్తి చేసింది? A. విద్యా వ్యాప్తి B. మతుపానీయాలు నిషేధం, జోగిని వ్యవస్థ రద్దు C. బాల్యవివాహలు రద్దు D. పైవన్నీ 88. మన్యసంఘం అధ్యక్షులు ఎవరు? A. వల్తాటి శేషయ్య B. వెంకట్రావ్ C. ముత్తయ్య D. భాగ్యరెడ్డి వర్మ 89. మన్యసంఘం కార్యదర్శి ఎవరు? A. వెంకట్రావ్ B. ముత్తయ్య C. భాగ్య్రరెడ్డి వర్మ D. శేషయ్య 90. భాగ్యనగర్ పత్రికను స్థాపించినది ఎవరు? A. భాగ్యరెడ్డి వర్మ B. కృష్ణారావు C. శేషయ్య D. నాయక్ 91. భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో స్థాపించబడింది? A. 1912 B. 1911 C. 1936 D. 1937 92. దేవదాసీ వ్యవస్థను నిషేదించడానికి దేవదాసీ నిర్మూలన సంఘం ను స్థాపించినవారెవరు? A. కందుకూరి B. ప్రకాశం గారు C. భాగ్యరెడ్డి వర్మ D. బాలాజీ 93. అహింసా సమాజంను భాగ్యరెడ్డి గారు ఏ సంవత్సరం లో రూపొందించాడు? A. 1912 B. 1911 C. 1906 D. 1936 94. స్వస్తిక్ దళ్ రూపకర్త ఎవరు? A. గాంధీజీ B. భాగ్యరెడ్డి C. బందెల D. శేషయ్య 95. స్వస్తిక్ దళ్ సంస్థ అధ్యక్షుడు ఎవరు? A. భాగ్యరెడ్డి B. శేషయ్య C. చిత్తరంజన్ D. బాలాజి 96. చివరి బుద్ధజయంతి భాగ్యరెడ్డి నేతృత్వంలో ఎప్పుడు జరిగింది? A. 1940 జూన్ 5 B. 1942 ఆగష్టు 2 C. 1937 మే 25 D. 1930 జనవరి 15 97. బుద్ధ జయంతికి అధ్యక్షతవహించినవారు ఎవరు? A. భాగ్యరెడ్డి B. చిత్తరంజన్ C. ముత్తయ్య D. రామ్ బిశ్వేశ్వరనాథ్ 98. జీవరక్షా ప్రచారక మండలి ఏ మత ప్రభావంతో ఏర్పాటు అయ్యింది? A. బౌద్ధ మతం B. జైన మతం C. a & b D. ఎదికాదు 99. మొదటి ప్రాదేశిక పంచమ సదస్సును నిర్వహించినవారు? A. రామచంద్రరావు B. రాజాబహద్దూర్ రామ్ C. విష్ణుదిగంబర పలుష్కార్ D. కె. కేలప్పన్ 100. దళితులు భారతదేశం యొక్క మూల వారసులని మరియు ఆది ఆంధ్రులు అని అన్నది ఎవరు? A. అంబేద్కర్ B. గాంధీజీ C. భాగ్యరెడ్డి వర్మ D. a & b You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 7 8 Next