ఆత్మగౌరవ ఉద్యమాలు | History | MCQ | Part -96 By Laxmi in TOPIC WISE MCQ History - Self-respect movements Total Questions - 50 1. ఆర్యుల సంస్కృతిని తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేసిన వారు ఎవరు ? A. అగస్త్యుడు B. వ్యాసుడు C. వాల్మీకి D. వైదేహుడు 2. ఆర్యుల సంస్కృతిని దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసిన వారు ఎవరు ? A. వ్యాసుడు B. అగస్త్యుడు C. వాల్మీకి D. వైదేహుడు 3. ద్రవిడ ప్రాంతంలో "బ్రాహ్మణుల" ఆధిపత్యం ఏలా ఉండేది ? A. అధికంగా B. మధ్యస్థంగా C. అల్పంగా D. హీనంగా 4. 20వ శతబ్ధం ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం బ్రాహ్మణులు ఉండేవారు ? A. 30% B. 60% C. 90% D. 0% 5. 1916 నవంబర్ 20న బ్రాహ్మణేతరుల అభివృద్ధి కోరకు మద్రాసులో ఏర్పడిన సంస్థ పేరు ఏమిటి ? A. తూర్పు భారత ప్రజల సంఘం B. బ్రాహ్మణ అభివృద్ది సంఘం C. దక్షిణ భారత ప్రజల సంఘం D. స్వతంత్ర్య సంఘం 6. జస్టిస్ పత్రిక సలహమేర 1917 జూలై 19న ఏర్పడిన పార్టీ ఏది ? A. జస్టిస్ పార్టీ B. ద్రవిడ కజగం పార్టీ C. డి.యం.కె పార్టీ D. ఇ.వి.ఆర్. పార్టీ 7. దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థ స్థాపనలో కిలక పాత్ర పోషించిన వారు ఎవరు ? A. త్యాగరాయ శెట్టి మరియు టి.యం. నాయర్ మరియు ముదలిమార్ B. కె.వి రెడ్డి నాయుడు, సుబ్బరాయులు C. పి.రామ రాయనింగార్, సి.ఆర్ దాస్ D. రామస్వామి నాయకర్ ,ఇ.వి.ఆర్ పెరిమార్ 8. 1917 ఫిబ్రవరి లో దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థ ఏ పేరుతో పత్రికను ప్రచురించింది ? A. తమిళ దిన పత్రిక B. ద్రవిడ దిన పత్రిక C. స్వాతంత్ర్య దిన పత్రిక D. జస్టిస్ పత్రిక 9. బ్రహ్మణేతరుల అభివృద్ది కోరకు "జస్టిస్ పార్టీ " ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగింది ? A. 1916 B. 1917 C. 1919 D. 1920 10. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ? A. బిక్కవోలు B. మద్రాస్ C. కోయంబత్తూర్ D. డీల్లి 11. కొయంబత్తూరు లో మొదటి సమావేశం జరిపిన రాజకీయ పార్టీ ఏది ? A. డి.యం.కె పార్టీ B. ద్రవిడ కజగం పార్టీ C. స్వాతంత్ర్య పార్టీ D. జస్టిస్ పార్టీ 12. ఆంధ్రాలో "జస్టిస్ పార్టీ" మొదటి సమావేశం ఎక్కడ జరిగింది ? A. బిక్కహోలు B. మద్రాసు C. కొయంబత్తూర్ D. డీల్లి 13. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కొయంబత్తూరులో ఎవరి అధ్యక్షతన జరిగింది ? A. సుబ్బరాయలు శెట్టియార్ B. ఇ.వి రామస్వామి నాయకర్ C. టి.యం నాయర్ D. పి.రామరాయనింగార్ 14. బ్రహ్మణేతరుల సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలుపడానికి సెలెక్ట్ కమిటీని లండన్ కు పంపినది ఎవరు ? A. స్వరాజ్ పార్టీ B. జస్టిస్ పార్టీ C. ద్రవిడ పార్టీ D. పైవేవి కావు 15. జస్టిస్ పార్టీ ఒక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడికి పంపింది ? A. ఫ్రాన్స్ B. ఇటలీ C. లండన్ D. జర్మనీ 16. 1919 చట్టం ప్రకారం ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ? A. 1919 B. 1920 C. 1926 D. 1939 17. జస్టిస్ పార్టీ ఎన్నికలో 63 సీట్లు గెల్చుకొని ఏ ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ? A. మద్రాసు B. డీల్లి C. కొయంబత్తూరు D. చెన్నై 18. 1920 లో జస్టిస్ పార్టీ తరపున మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరు ? A. పి.త్యాగరాయశెట్టి B. పి.రామరాయనీంగార్ C. సుబ్బరాయలు రెడ్డియార్ D. సి.ఆర్ దాస్ 19. హోం రూల్ ఉద్యమ అణచివేతకు బ్రిటిష్ వారు ఏ పార్టీ ని బలపరిచారు ? A. జస్టిస్ పార్టీ B. స్వరాజ్ పార్టీ C. ద్రవిడ పార్టీ D. డి.యం.కె పార్టీ 20. 1920 లో ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ? A. 20 B. 45 C. 63 D. 75 21. బ్రహ్మాణేతరుల అభివృద్ది కొరకు తీసుకోన్నచర్యలు ఏవి ? A. బ్రహ్మణేతరులకు విద్యా B. ఉపాధిలో రిజర్వేషన్లు C. స్కాలర్ షిప్ లు D. పైవన్నీ 22. సుబ్బరాయలు రెడ్డియార్ ఏ సంవత్సరం లో రాజీనామా చేశారు ? A. 1919 B. 1920 C. 1921 D. 1923 23. సుబ్బరాయలు రెడ్డియార్ ఎందుకు రాజీనామా చేశాడు A. పార్టీ లో గొడవలు B. వేరే పార్టీ లో చేరడం కోసం C. ఆరోగ్యం క్షీణిచండం D. పైవేవి కావు 24. 1921 లో సుబ్బరాయలు శెట్టియార్ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి అయిన టి. రామరాయనింగార్ ను ఏమంటారు ? A. రాజారమణియం B. ముదలియార్ C. రామరాయనింగార్ D. నాయకర్ 25. సుబ్బరాయలు శెట్టియార్ రాజీనామా తర్వాతీ ముఖ్యమంత్రి ఎవరు ? A. పి.త్యాగరాయశెట్టి B. టి.యం.నాయర్ C. కె.వి రెడ్డి నాయుడు D. పి.రామరాయనింగార్ 26. బ్రహ్మణేతరుల అభివృద్దికి చర్యలు తీసుకొని విఫలం అయిన ముఖ్యమంత్రి ఎవరు ? A. సుబ్బరాయల రెడ్డియార్ B. పి.త్యాగరాయశెట్టి C. పి.రామరాయనింగార్ D. టి.యం నాయర్ 27. 1920 తర్వాత మళ్ళీ ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ? A. 1922 B. 1923 C. 1924 D. 1925 28. 1926 ఎన్నికల్లో జస్టిస్ పార్టీ మద్రాస్ లో ఏ పార్టీ ద్వారా తీవ్ర పోటీ ఎదుర్కోంది ? A. ద్రవిడ కజగం పార్టీ B. జస్టిస్ పార్టీ C. స్వరాజ్ పార్టీ D. డి.యం.కె పార్టీ 29. స్వతంత్ర అభ్యర్థి అయిన సి.సుబ్బరాయన్ ఏ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు ? A. జస్టిస్ పార్టీ B. ద్రవిడ కజగం పార్టీ C. స్వరాజ్ పార్టీ D. పైవేవి కావు 30. ఇ.వి.ఆర్ పత్రిక ఏది ? A. కుడి అరసు B. ఎడమ అరసు C. స్వాతంత్ర్యం D. పైవేవి కావు 31. ఇ.వి రామస్వామి నాయకర్ బిరుదు పెరిమార్ అయితే దీని అర్థం ఏమిటి ? A. దైవదుత B. మంచి మనిసి C. పెద్దాయన D. పైవేవి కావు 32. ఇ.వి.ఆర్ / పెరిమార్ స్థాపించిన కుడి అరసు ఎటువంటి పత్రిక ? A. దిన పత్రిక B. వార పత్రిక C. మాస పత్రిక D. పైవేవి కావు 33. ఇ.వి.ఆర్ ఏ సంవత్సరంలో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించాడు ? A. 1900 B. 1919 C. 1923 D. 1929 34. పెరిమార్ స్థాపించిన తమిళ దినపత్రిక "విదతులై" అయితే దీని అర్థం ఏమిటి ? A. ఆత్మ గౌరవం B. ద్రవిడిస్తాన్ C. స్వాతంత్ర్యం D. రాజారమణీయం 35. 1929 లో ఇ.వి రామస్వామి నాయకర్ ప్రారంభించిన ఉద్యమం ఏది ? A. ఆత్మగౌరవ ఉద్యమం B. స్వాతంత్ర్య ఉద్యమం C. తిరుగుబాటు ఉద్యమం D. పైవేవి కావు 36. 1937 లో మద్రాస్ ముఖ్యమంత్రి ఎవరు ? A. సుబ్బరాయలు రెడ్డియార్ B. రామరాయనింగార్ C. సి.ఆర్ దాస్ D. రాజాజీ 37. 1938 లో ఇ.వి.ఆర్ చేపట్టిన ఉద్యమం ఏది ? A. హింది-హిందూ వద్దే వద్దు B. ఆత్మగౌరవ ఉద్యమం C. స్వాతంత్ర్య ఉద్యమం D. తిరుగుబాటు ఉద్యమం 38. హింది-హిందూ వద్దే వద్దు అనే ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు ? A. సి.ఆర్ దాస్ B. మోతీలాల్ C. ఇ.వి.ఆర్ D. ఐ.యన్.సి 39. 1938 సేలం సభలో భారత దేశం నుండి విడిపోయి ద్రవిడ దేశం ఏర్పడాలని డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు ? A. సుబ్బరాయలు B. ఐ.యన్.సి C. సి.ఆర్.దాస్ D. ఇ.వి.యర్ 40. ప్రత్యేక ద్రవిడ దేశం కోసం ఉద్యమాలు చేసింది ఎవరు? A. ఇ.వి రామస్వామి నాయకర్ B. రామరాయనింగార్ C. సుబ్బరాయలు శెట్టియార్ D. ఐ.యన్.సి 41. 1940 సభలో ఇ.వి.ఆర్, జిన్నా యొక్క పాకిస్తాన్ కు మద్దతు పలకడంతో జిన్నా ద్రవిడనాడుకి పెట్టిన పేరు ఏమిటి ? A. ద్రవిడ దేశం B. ద్రవిడ పట్నం C. ద్రవిడిస్తాన్ D. పైవేవి కావు 42. రెండవ ప్రపంచ యుద్దాన్ని నిలిపి వేసింది ఎవరు ? A. సుబ్బరాయలు B. ఇ.వి.ఆర్ C. రామరాయనింగార్ D. ఐ.యన్.సి 43. జస్టిస్ పార్టీని రద్దుచేసి స్థాపించిన పార్టీ ఏది ? A. స్వరాజ్యా పార్టీ B. డి.యం.కె పార్టీ C. ఇ.వి.ఆర్ పార్టీ D. ద్రవిడ కజగం పార్టీ 44. ద్రవిడ కజగం పార్టీ ని స్థాపించింది ఎవరు ? A. ఇ.వి.ఆర్ B. త్యాగరాయశెట్టి C. టి.యం నాయర్ D. కె,వి.రెడ్డి 45. ద్రవిడ కజగం పార్టీలో మొదటి చీలిక ద్వారా ఏర్పడిన డి.యం.కె స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1925 B. 1949 C. 1945 D. 1969 46. ద్రవిడ కజగం పార్టీలో మొదటి చీలిక ఏర్పాడటానికి కారణం ఏమిటి ? A. ఇ.వి.ఆర్ వివాహం ఆడటం B. ఇ.వి.ఆర్ మరణం C. పార్టీ లో గొడవలు D. పార్టీ తిరుగుబాటు 47. అన్నాదురైకు ప్రధాన అనుచరులు ఎవరు ? A. ఇ.వి.ఆర్, కె.వి రెడ్డి B. డి.యం.కె, త్యాగరాయశెట్టి C. కరుణానిధి మరియు యం.జి.ఆర్ D. పైవేవి కావు 48. 1969 లో అన్నాదురై మరణానంతరం నాయకత్వం వహించింది ఎవరు ? A. కరుణానిధి B. ఇ.వి.ఆర్ C. యం.జి.ఆర్ D. కె.వి రెడ్డి 49. 1972 లో యం.జి రామచంద్రన్ డి.యం.కె నుండి బయటకచ్చి దేనిని స్థాపించారు ? A. ద్రవినాడును B. పెరియార్ C. ఆల్ ఇండియా అన్నా డి.యం.కె ను D. పైవేవి కావు 50. తమిళనాడులో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండించే పార్టీలు ఏవి ? A. జస్టిస్ పార్టీ, స్వరాజ్ పార్టీ B. డి.యం.కె, స్వరాజ్ పార్టీ C. ఎ.ఐ.ఎ.డి.యం.కె పార్టీ , జస్టిస్ పార్టీ D. డి.యం.కె పార్టీ మరియు ఎ.ఐ.ఎ.డి.యం.కె పార్టీ You Have total Answer the questions Prev 1 2 3 4 5 Next