విజయనగర సామ్రాజ్యం | History | MCQ | Part -52

in

History - Vijayanagara Empire

Total Questions - 50

201.
ఖగోళ పరిశోధనల కోసం పరిశోధన కేంద్రంను ఎక్కడ ఏర్పాటుచేశారు ?

202.
ఫిరోజ్ షా కాలంలో ప్రధాన ఓడరేవు ఏది?

203.
ఫిరోజ్ షా కాలంలో ఆస్థానంలో ఉండే సూఫీ సన్యాసి ఎవరు ?

204.
ఫిరోజాబాద్ పట్టణంను ఏ నది ఒడ్డున నిర్మించారు ?

205.
ఫిరోజ్ షా అనంతరం పాలకుడు ఎవరు ?

206.
బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు మార్చింది ఎవరు ?

207.
మొహమ్మద్ షా-1 నిర్మించిన మజీద్ లలో ప్రసిద్ది చెందిన మజీద్ ఏది ?

208.
మొదటి ప్రపంచ యుద్ద కాలం ఏది ?

209.
1921 లో ప్రెస్ కమిటీ ఏర్పాటు ఎవరి నాయకత్వంలో చేశారు ?

210.
ప్రెస్ కమిటీ యొక్క సిఫార్సు ఆధారంగానే ప్రెస్ చట్టాలు ఎప్పుడు రూపొందించారు ?

211.
మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమం ఏమిటి ?

212.
ఇండియన్ ప్రెస్ ఎమర్జెన్సీ పవర్స్ యాక్ట్ ను ఎప్పుడు రూపొందించారు

213.
వారెన్ హేస్టింగ్స్ పాటించిన విధానం ఏది ?

214.
వలయ బద్ధ విధానంను పాటించింది ఎవరు ?

215.
జాలిమ్ అని ఎవరిని అంటారు ?

216.
హుమయూన్ మహ్మద్ గవాన్ కు ఇచ్చిన బిరుదు ఏమిటి ?

217.
3వ మహ్మద్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు ?

218.
బహమనీ ప్రధాన మంత్రులలో అతి గొప్పవాడు ఎవరు ?

219.
కుట్రల కారణంగా ఉరి తీయబడ్డ వ్యక్తి ఎవరు ?

220.
బహమనీ చివరి పాలకుడు ఎవరు ?

221.
బీరార్ ఎర్పడిన సంవత్సరం ఏది ?

222.
బీరార్ స్థాపకుడు ఎవరు ?

223.
మర్క్వెస్ హేస్టింగ్ పాటించిన విధానం ఏది ?

224.
ఆధీన ఏకాంత విధానంను ఎవరు పాటించారు ?

225.
బ్రిటిష్ వారు రాజ్యాలను వేటి ద్వారా ఆక్రమించేవారు ?

226.
1347 లో గుల్బర్గా రాజధానిగా బహమనీ వంశంను స్థాపించింది ఎవరు ?

227.
ఎనిమిది మందితో ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసింది ఎవరు ?

228.
బహమనీ వంశంలో గొప్ప వాడు ఎవరు ?

229.
బీరార్ ని ఆక్రమించింది ఎవరు ?

230.
అహ్మద్ నగర్ ఏర్పడిన సంవత్సరం ఏది ?

231.
అహ్మధ్ నగర్ స్థాపకుడు ఎవరు ?

232.
మాలిక్ అహ్మద్ వంశం పేరు ఏది ?

233.
నిజాం షాహీ వంశానికి చెందిన వారు ఎవరు ?

234.
చాంద్ బీబీ ప్రధాన మంత్రి ఎవరు ?

235.
భారత దేశంలో గెరిల్లా యుద్దంను ప్రవేశ పెట్టింది ఎవరు ?

236.
1633 లో షాజహన్ అహ్మద్ నగర్ ను ఏ సామ్రాజ్యంలో విలీనం చేశారు ?

237.
బీజాపూర్ స్థాపకుడు ఎవరు ?

238.
యూసుఫ్ అదిల్ షా వంశం పేరు ఏమిటి ?

239.
యూసుఫ్ అదిల్ షా బిరుదు ఏమిటి ?

240.
యూసుఫ్ అదిల్ షా నిర్మించిన పట్టణం పేరు ఏమిటి ?

241.
కితాబ్-ఇ-నారాజ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?

242.
1686 లో బీజాపూర్ ను ఎవరు ఆక్రమించారు ?

243.
గోల్కొండ స్థాపకుడు ఎవరు ?

244.
సుల్తాన్ కులీకుతుబ్ షా యొక్క వంశం ఏది ?

245.
1591 లో హైద్రబాద్ నిర్మిచింది ఎవరు ?

246.
చార్మినార్ ను ఎప్పుడు నిర్మించారు ?

247.
1687 లో ఔరంగజేబు ఎవరిని ఓడించి గోల్కొండ ను ఆక్రమించాడు ?

248.
1687 లో ఔరంగజేబు హాసన్ తానిషా ను ఓడించి దేనిని ఆక్రమించాడు?

249.
బీదర్ రాజ్య స్థాపకుడు ఎవరు ?

250.
అమీర్ అలీ ఏ వంశం కి చెందిన వాడు ?



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US