గవర్నర్ జనరల్స్ | History | MCQ | Part -131 By Laxmi in TOPIC WISE MCQ History - Governor Generals Total Questions - 50 201. మెట్ కాఫ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1824-27 B. 1830-34 C. 1835-36 D. 1848-53 202. తీర్థ యాత్రలపై పన్ను రద్దు చేసింది ఎవరు ? A. మెట్ కాఫ్ B. ఆక్లాండ్ C. విలియం బెంటిక్ D. ఆమ్హరెస్ట్ 203. ఆక్లాండ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1824-27 B. 1830-34 C. 1835-36 D. 1836-42 204. మొదటి ఆంగ్లో-అప్ఘాన్ యుద్దం ప్రారంభమైనపుడు ఉన్న భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. ఆక్లాండ్ B. మెట్ కాఫ్ C. ఎలెన్ బరో D. హర్డింజ్-2 205. ఏ సిద్దాంతం వల్ల మాండవీ రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం అయినది ? A. విలీన సిద్దాంతం B. సతీసహగమన సిద్దాంతం C. రాజ్య సంక్రమణ సిద్దాంతం D. స్టెఫీ సిద్దాంతం 206. మొదటి ఆంగ్లో-అప్ఘాన్ యుద్దం ముగిసినపుడు ఉన్న భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. ఆక్లాండ్ B. ఎలెన్ బరో C. హర్డింజ్-2 D. విలియం బెంటీంక్ 207. ఎలెన్ బరో 1834 లో దేనిని ఆక్రమించాడు ? A. సింధ్ B. వైపర్ దీవి C. డ్యూరాండ్ D. వేవెల్ 208. ఎలెన్ బరో భారత దేశంలో బానిసత్వాన్ని ఎప్పుడు రద్దు చేశారు ? A. 1835 B. 1839 C. 1843 D. 1859 209. మొదటి ఆంగ్లో-సిక్కు యుద్దంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. ఆక్లాండ్ B. హర్డింజ్-1 C. మెట్ కాఫ్ D. విలియం బెంటీంక్ 210. గోండులను అణచివేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. డల్హౌసి B. మెట్ కాఫ్ C. లార్డ్ మేయో D. హర్డింజ్-1 211. డేన్స్ స్థావరాలను 120 లక్షలకు కొనుగోలు చేసిన భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. హర్డింజ్-1 B. రాబర్ట్ క్లైవ్ C. డల్హౌసి D. మెట్ కాఫ్ 212. హర్డింజ్-1 వెలుగులోకి తీసుకు వచ్చిన చట్టం ఏది ? A. సతీసహగమన నిషేద చట్టం B. రెగ్యులేటింగ్ చట్టం C. నరబలి నిషేద చట్టం D. ఇస్లామిక్ చట్టం 213. 1848 లో రాజ్య సంక్రమణ సిద్దంతాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు ? A. ఎలెన్ బరో B. డల్హౌసి C. లార్డ్ వెల్లస్లీ D. జార్జ్ బార్లో 214. డల్హౌసి భారత గవర్నర్ జనరల్ గా పని చేసిన కాలం ఎంత ? A. 1816-1820 B. 1835-36 C. 1848-56 D. 1867-89 215. రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం ఏ ప్రాంతాన్ని డల్హౌసి ఆక్రమించాడు ? A. సతారా మరియు ఝాన్సీ B. సేరమ్ పూర్ , ట్రావెన్ కోర్ C. కలకత్తా, బాంబే D. మద్రాస్, అలహాబాద్ 216. 1850 లో రాజభరణాలు , రాజ బిరుదులను రద్దు చేసింది ఎవరు ? A. ఎలెన్ బరో B. లార్డ్ కానింగ్ C. డల్హౌసి D. నార్త్ బ్రూక్ 217. Caste Disability Act ను ఎవరు ప్రవేశ పెట్టారు ? A. లార్డ్ కానింగ్ B. డల్హౌసి C. డానిసన్ D. రిట్టన్ 218. రాజ్య సంక్రమణ సిద్దాంతం ద్వారా మొదట ఆక్రమించిన రాజ్యం ఏది ? A. ఝాన్సీ B. భగత్ C. అపద్ D. సతారా 219. కుల వివక్షత నిర్మలన చట్టంను డల్హౌసి ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 1835 B. 1842 C. 1850 D. 1856 220. ఝాన్సీ, నాగపూర్ లను రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం ఎప్పుడు ఆక్రమించారు ? A. 1850 B. 1854 C. 1856 D. 1869 221. డల్హౌసి కాలంలో కలకత్తా డైమండ్ హార్బర్ వద్ద టెలిగ్రాఫ్ లైను ఎప్పుడు నిర్మించారు ? A. 1850 B. 1851 C. 1852 D. 1853 222. డల్హౌసి కాలంలో ఎప్పుడు కరాచీ లో మొదటి తపాలా బిల్లును ప్రవేశ పెట్టారు ? A. 1823 B. 1834 C. 1847 D. 1852 223. బాంబే- థానేల మధ్య రైల్వే లైను నిర్మించింది ఎవరు ? A. డల్హౌసి B. లార్డ్ కానింగ్ C. ఎల్జిన్ D. డానిసన్ 224. బాంబే- థానే మధ్య 34 కీ.మీ ల రైల్వే లైనును డల్హౌసి కాలంలో ఎప్పుడు నిర్మించారు ? A. 1850 B. 1851 C. 1852 D. 1853 225. వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరు ప్రవేశ పెట్టారు ? A. లార్డ్ కానింగ్ B. ఎల్జిన్ C. డల్హౌసి D. డానిసన్ 226. వితంతు పునర్వివాహ చట్టాన్నిడల్హౌసి ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 1850 B. 1856 C. 1859 D. 1867 227. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేసింది ఎవరు ? A. డల్హౌసి B. డానిసన్ C. హర్దింజ్-1 D. ఎలెన్ బరో 228. 1848-49 మధ్య 2వ ఆంగ్లో-సిక్కు యుద్దం జరిగినపుడు ఉన్న గవర్నర్ జనరల్ ఎవరు ? A. డానిసన్ B. హర్దింజ్-1 C. డల్హౌసి D. ఎలెన్ బరో 229. డల్హౌసి కాలంలోనే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది ? A. పంజాబ్ B. కలకత్తా C. బాంబే D. మద్రాస్ 230. డల్హౌసి కాలంలోనే బెంగాల్ లో జరిగిన విప్లవం ఏది ? A. హరిత విప్లవం B. శ్వేత విప్లవం C. గిరిజన విప్లవం D. నీలిమందు విప్లవం 231. డల్హౌసి సీక్కింను ఎప్పుడు ఆక్రమించాడు ? A. 1836 B. 1849 C. 1856 D. 1864 232. లార్డ్ కానింగ్ భారత గవర్నర్ జనరల్ గా పనిచేసిన కాలం ఎంత ? A. 1856-58 B. 1860-67 C. 1878-85 D. 1889-91 233. లార్డ్ కానింగ్ కాలంలో కలకత్తా , బాంబే, మద్రాస్ లలో విశ్వవిద్యాలయాలు స్థాపించిన సంవత్సరం ఏది ? A. 1849 B. 1852 C. 1856 D. 1857 234. 1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు ? A. డల్హౌసి B. లార్డ్ కానింగ్ C. ఎల్జిన్-1 D. లార్ జాన్ లారెన్స్ 235. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత దేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ మరియు చివరి వైస్రాయ్ ఎవరు ? A. డల్హౌసి B. ఎల్జిన్-1 C. లార్డ్ కానింగ్ D. లార్డ్ మేమో 236. లార్డ్ కానింగ్ భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ గా పని చేసిన కాలం ? A. 1825-36 B. 1845-56 C. 1858-62 D. 1872-89 237. కలకత్తా,బాంబే,మద్రాస్ లలో హైకోర్టులను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1849 B. 1852 C. 1856 D. 1862 238. దేశంలో పోర్ట్ పోలియో, బడ్జెట్ విధానం, ఆదాయం పన్నును ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. లార్డ్ కానింగ్ B. ఎల్జిన్-1 C. లార్ జాన్ లారెన్స్ D. లిట్టన్ 239. లార్డ్ కానింగ్ ప్రవేశ పెట్టిన చట్టం ఏది ? A. భారత ప్రభుత్వ చట్టం B. నరబలి నిషేధ చట్టం C. సతీసహగమన చట్టం D. కౌన్సిల్ చట్టం 240. లార్డ్ కానింగ్ ని ఏమని అంటారు ? A. ఎల్జిన్ కానింగ్ B. జేమ్స్ కానింగ్ C. రాబర్ట్ కానింగ్ D. క్లెమాన్సీ కానింగ్ 241. లార్డ్ కానింగ్ ఏ విధానంను ప్రవేశ పెట్టాడు ? A. బడ్జెట్ విధానం B. ఆదాయ పన్ను విధానం C. భూమి నియంత్రణ విధానం D. మంత్రిత్వ శాఖ విధానం 242. ఆదాయ పన్ను చట్టంను ప్రవేశ పెట్టింది ఎవరు ? A. సర్ జాన్ లారెన్స్ B. లార్డ్ కానింగ్ C. డానిసన్ D. రాబర్ట్ క్లైవ్ 243. హైకోర్టు ఏర్పాటు ఎప్పుడు జరిగింది ? A. 1848 B. 1857 C. 1861 D. 1876 244. వహబీ ఉద్యమం ప్రారంభమైనపుడు వైస్రాయీ ఎవరు ? A. ఎల్జిన్-1 B. డల్హౌసి C. నార్త్ బ్రూక్ D. లార్డ్ మేమో 245. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో మరణించింది ఎవరు ? A. లార్డ్ కానింగ్ B. డల్హౌసి C. మౌంటీ-1 D. ఎల్జిన్-1 246. వహబీలను అణచిన వైస్రాయి ఎవరు ? A. ఎల్జిన్-1 B. డానిసన్ C. లార్డ్ కానింగ్ D. లార్డ్ మేమో 247. భారత దేశంలో స్కాలర్ షిప్ విధానంను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు ? A. సర్ జాన్ లారెన్స్ B. డానిసన్ C. డల్హౌసి D. తులసీరాం సింగ్ 248. సర్ జాన్ లారెన్స్ మొదటగా భారత దేశంలో ప్రవేశ పెట్టిన విధానం ఏది ? A. బడ్జెట్ విధానం B. ఆదాయ పన్ను విధానం C. స్కాలర్ షిప్ విధానం D. రాజ్య సంక్రమణ విధానం 249. లార్డ్ మేయో భారత గవర్నర్ జనరల్ కాలం ఏది ? A. 1835-36 B. 1856-58 C. 1859-68 D. 1869-72 250. భారత్ నుంచి బర్మా విభజన ఏ సంవత్సరంలో జరిగింది ? A. 1935 B. 1936 C. 1937 D. 1938 You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next