యూరోపియన్ల రాక | History | MCQ | Part -76

in

History - Arrival of the Europeans

Total Questions - 34

201.
డేనిష్ వారిని ఏమని పిలుస్తారు ?

202.
భారత్ లో డేనిష్ వారిని ప్రధాన వర్తక వ్యాపారం /వర్తక స్థావరం ఏది ?

203.
డేన్స్ ప్రధానంగా వర్తక కార్యకలాపాలు ఏ దేశంలో నిర్వహించేవారు ?

204.
1845 డేన్స్ స్థావరాలు అయిన సేరంపూర్ ,ట్రంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ?

205.
పోర్చుగీస్ వారు భారత్ లో ప్రవేశ పెట్టిన వాస్తు శైలి ఏది ?

206.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఎవరు?

207.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల యాత్రికులు ఎవరు ?

208.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఏ సంవత్సరంలో వచ్చారు ?

209.
పీటర్ ముండీ ఏ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యానికి రాయబారిగా వచ్చారు ?

210.
పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ శ్రీ కృష్ణ దేవరాయలతో శాంతి సంధికి ఎవరిని పంపాడు ?

211.
1690లో డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుండి ఎక్కడికి మార్చబడింది ?

212.
బాంబే నగర నిర్మాత ఎవరు ?

213.
ఎలిజబెత్-1 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెని కి 1609 చార్టరు ద్వారా వ్యాపార అనుమతి ఇచ్చిన బ్రిటిష్ రాజు ఎవరు ?

214.
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలిదేశం ఏది?

215.
క్రీ.శ 1500 లో భారతదేశానికి పంపబడిన పోర్చుగల్ నౌకాదళమునకు ఆధ్వర్యం వహించిన నాయకుడు ?

216.
1515 లో పర్షియా ఆఖాతంలో అల్బూకర్క్ వశుపరుచుకున్న రేవు పట్టణం ఏది ?

217.
పోర్చుగీస్ వారు అధిక ప్రాధ్యానం ఏ తీరానికి ఇచ్చారు ?

218.
1508 లో పోర్చుగల్ దేనిలో వీలినం అయింది ?

219.
పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరు ?

220.
పోర్చుగీస్ వారు మరాఠాలు కోల్పోయిన వర్తక స్థావరాలు ఏవి?

221.
డచ్ వారు అధికంగా తమ వ్యాపారాన్ని ఏ తీరంపై కేంద్రీకరించారు ?

222.
జహంగీర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ను దర్శించిన డచ్ ఫ్యాక్టరీ యజమాని ఎవరు ?

223.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినపుడు బ్రిటన్ ప్రధాని ?

224.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నది ఎంత మందిని ?

225.
ఆంగ్లేయుల మొదటి నౌకాయానానికి ఆధ్వర్యం వహించినది?

226.
భారతదేశంలో వర్తక స్థావరాల స్థాపన ముఖ్య ఉద్దేశంగా ఆంగ్లేయుల 3వ నౌకాయానం 1608లో ఎవరి అధ్వర్యంలో సాగింది ?

227.
1700లో స్థాపించిన కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడు ఏవరు ?

228.
బెంగాల్ లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఏది ?

229.
భారత్ లో తమ వర్తక , వాణిజ్యంలో మిషనరీ సేవలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఐరోపావాసులు ఎవరు?

230.
పోర్చుగీస్ వారిచే భారతీయ వర్తకులకు ఇవ్వబడిన పత్రాలను ఏమంటారు ?

231.
భూమధ్య రేఖను తొలిసారి దాటి ఆఫ్రికా భాగాన్ని చేరింది ఎవరు ?

232.
భారత దేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏది ?

233.
భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరు ?

234.
"పెర్ పెట్యువల్కంపెనీ ఆఫ్ ఇండియా"గా ఎవరి మరణం తర్వాత పునరుద్దరించబడినది



About US

About US

If you find any mistakes in the quiz, WhatsApp this number 9951717972

Read More
About US