Quiz to Cash
Quiz ఆడుతూ డబ్బులు సంపాదించే అవకాశం మీరు కూడా Join అవ్వాలి అంటే ఇప్పుడే కింద ఉన్న Register మీద Click చేసి Quiz to Cash Group లో Join అయ్యి రోజు ఆడి డబ్బులు గెలుచుకోండి.

యూరోపియన్ల రాక | History | MCQ | Part -76

in

History - Arrival of the Europeans

Total Questions - 34

201.
డేనిష్ వారిని ఏమని పిలుస్తారు ?

202.
భారత్ లో డేనిష్ వారిని ప్రధాన వర్తక వ్యాపారం /వర్తక స్థావరం ఏది ?

203.
డేన్స్ ప్రధానంగా వర్తక కార్యకలాపాలు ఏ దేశంలో నిర్వహించేవారు ?

204.
1845 డేన్స్ స్థావరాలు అయిన సేరంపూర్ ,ట్రంకోబార్ లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ?

205.
పోర్చుగీస్ వారు భారత్ లో ప్రవేశ పెట్టిన వాస్తు శైలి ఏది ?

206.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఎవరు?

207.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల యాత్రికులు ఎవరు ?

208.
మొఘల్ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారి ఏ సంవత్సరంలో వచ్చారు ?

209.
పీటర్ ముండీ ఏ సంవత్సరంలో మొఘల్ సామ్రాజ్యానికి రాయబారిగా వచ్చారు ?

210.
పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ శ్రీ కృష్ణ దేవరాయలతో శాంతి సంధికి ఎవరిని పంపాడు ?

211.
1690లో డచ్ వారి ప్రధాన కేంద్రం పులికాట్ నుండి ఎక్కడికి మార్చబడింది ?

212.
బాంబే నగర నిర్మాత ఎవరు ?

213.
ఎలిజబెత్-1 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెని కి 1609 చార్టరు ద్వారా వ్యాపార అనుమతి ఇచ్చిన బ్రిటిష్ రాజు ఎవరు ?

214.
భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తొలిదేశం ఏది?

215.
క్రీ.శ 1500 లో భారతదేశానికి పంపబడిన పోర్చుగల్ నౌకాదళమునకు ఆధ్వర్యం వహించిన నాయకుడు ?

216.
1515 లో పర్షియా ఆఖాతంలో అల్బూకర్క్ వశుపరుచుకున్న రేవు పట్టణం ఏది ?

217.
పోర్చుగీస్ వారు అధిక ప్రాధ్యానం ఏ తీరానికి ఇచ్చారు ?

218.
1508 లో పోర్చుగల్ దేనిలో వీలినం అయింది ?

219.
పోర్చుగీసు వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరు ?

220.
పోర్చుగీస్ వారు మరాఠాలు కోల్పోయిన వర్తక స్థావరాలు ఏవి?

221.
డచ్ వారు అధికంగా తమ వ్యాపారాన్ని ఏ తీరంపై కేంద్రీకరించారు ?

222.
జహంగీర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ను దర్శించిన డచ్ ఫ్యాక్టరీ యజమాని ఎవరు ?

223.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినపుడు బ్రిటన్ ప్రధాని ?

224.
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా ఎంచుకున్నది ఎంత మందిని ?

225.
ఆంగ్లేయుల మొదటి నౌకాయానానికి ఆధ్వర్యం వహించినది?

226.
భారతదేశంలో వర్తక స్థావరాల స్థాపన ముఖ్య ఉద్దేశంగా ఆంగ్లేయుల 3వ నౌకాయానం 1608లో ఎవరి అధ్వర్యంలో సాగింది ?

227.
1700లో స్థాపించిన కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడు ఏవరు ?

228.
బెంగాల్ లో ఫ్రెంచ్ వారి ఏకైక వర్తక స్థావరం ఏది ?

229.
భారత్ లో తమ వర్తక , వాణిజ్యంలో మిషనరీ సేవలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఐరోపావాసులు ఎవరు?

230.
పోర్చుగీస్ వారిచే భారతీయ వర్తకులకు ఇవ్వబడిన పత్రాలను ఏమంటారు ?

231.
భూమధ్య రేఖను తొలిసారి దాటి ఆఫ్రికా భాగాన్ని చేరింది ఎవరు ?

232.
భారత దేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొదటి కోట ఏది ?

233.
భారతదేశానికి చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరు ?

234.
"పెర్ పెట్యువల్కంపెనీ ఆఫ్ ఇండియా"గా ఎవరి మరణం తర్వాత పునరుద్దరించబడినది



About US

About US

Lifelong learning is possible only for a curious learner. Any Problem Send Message 6301703870 WhatsApp Only.

Read More
About US