శివాజీ, పీష్వాల యుగం | History | MCQ | Part -71 By Laxmi in TOPIC WISE MCQ History - Shivaji and Peshwa era Total Questions - 59 151. "మారాఠా పీష్వాలలో చివరి గొప్పవాడు ఎవరు ? A. శివాజీ B. బాజీరావు C. నారాయణరావు D. మాధవరావు 152. సైన్యసహకార పద్ధతికి అంగీకరించిన ఏకైక మారాఠా సర్దారు ఎవరు ? A. a) హోల్కర్లు B. b) పీష్వాలు C. c) సింధియాలు D. d) గైక్వాడ్లు 153. శివాజీ మరనాణంతరం రాజు అయినది ఎవరు ? A. a) శంభూజీ B. b) రాజారామ్ C. c) షాహు D. d) రామరాజు 154. ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారడికి ఆశ్రయం ఇచ్చినది ఎవరు ? A. a) రాజారామ్ B. b) షాహూ C. c) మాధవరాజు D. d) శంభూజీ 155. మహారాష్ట్రులు రెండవ రాజధాని ఏది ? A. a) నాగ్ పూర్ B. b) జెంజి C. c) పూనె D. d) ఇండోర్ 156. మధ్యయుగ వనితలతో అసమాన బలపరాక్రమాలు చూపిన తారాబాయి పాలనా(1700-1708) కాలానికి గల పేరు ఏమిటి? A. a) సంరక్షక యుగం B. b) నిరీక్షణ యుగం C. c) రక్షక యుగం D. d) ఎదికాదు 157. రాజారాం కుమారుడు శివాజీ-3 పేరు మీద పాలన కొనసాగించింది ఎవరు? A. a) తారాబాయి B. b) జీజాబాయి C. c) ఏసుబాయి D. d) ఎవరు కాదు 158. మరాఠా రాజ్య పరిపాలనలో రెండవ శివాజీగా పేరు పొందినవారు ఎవరు? A. a) మాధవరావు B. b) బాలాజీరావు C. c) నారాయణరావు D. d) షాహూ 159. ఔరంగజేబు మరణ ఏ సంవత్సరంలో జరిగింది ? A. a) 1707 B. b) 1717 C. c) 1718 D. d) 1705 160. మొగలులు , మరాఠాల మధ్య సంబంధాలను మార్పు చేసిన సంగటన ఏది ? A. a) శివాజీ మరణం B. b) ఔరంగజేబు మరణం C. c) షాహూ మరణం D. d) ఏవి కావు 161. ఖేవ్ యుద్దం (1708) లో తరాబాయిని ఓడించి సతారాను స్వాధీనం చేసుకున్నది ఎవరు ? A. a) బాలాజి రావు B. b) మాధవరావు C. c) ఔరంగజేబు D. d) షాహూ 162. షాహూ మరియు శంబాజీ-2 ల మధ్య 1731 లో జరిగిన ఒప్పందం ? A. a) మాందసోర్ సంధి B. b) వర్ణా సంది C. c) వడగమ్ సంధి D. d) రాజఘాట్ సంధి 163. పీష్వాల ప్రాబల్యం మొదలైంది ఎవరి కాలంలో ? A. a) శంబాజీ B. b) బాలాజీ C. c) షాహుజీ D. d) బాజీరావు 164. మహారాష్ట్ర చరిత్రలో పీష్వాల పరిపాలన యుగం ఎప్పుడు జరిగింది ? A. a) 1713-1715 B. b) 1715-1815 C. c) 1713-1813 D. d) 1713-1818 165. మరాఠా రాజ్య అధికారము ఉత్తర భారతదేశంలో డిల్లీ వరకు వ్యాపింపచేసిన పీష్వా ఎవరు ? A. a) బాజీరావు-1 B. b) బాజీరావు-2 C. c) మాధవరావు D. d) బాలాజి విశ్వనాథ్ 166. సైనిక విజయాలలో శివాజితో పోల్చదగ ఘనత కల గొప్ప పీష్వా ఎవరు ? A. a) బాజీరావు-1 B. b) మాధవరావు C. c) షాహుజీ D. d) బాలాజి రావు 167. భారతదేశ చరిత్ర గతిని మార్చిన యుద్ధం ఏది ? A. a) 3వ ఆంగ్లో - మరాఠా యుద్దం B. b) 3వ పానిపట్టు యుద్దం C. c) ప్లాసీ యుద్దం D. d) ఏది కాదు 168. 3వ పానిపట్టు యుద్దంలో మరాఠా కూటమికి నాయకత్వం వహించినది ఎవరు ? A. a) బాజీరావు-1 B. b) సదాశివరావు C. c) శివాజీ-3 D. d) నారాయణరావు 169. " 3వ పానిపట్టు యుద్దం మహారాష్ట్రులకు జాతివ్యాప్తంగా సంభవించిన ఉపద్రవం" అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు ? A. a) మాలెసన్ B. b) జె.ఎన్.సర్కార్ C. c) అహ్మద్ షా D. d) ఎలెన్ బరో 170. మరాఠా ప్రభుత్వంలో పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేయబడినది ? A. a) 1817 B. b) 1815 C. c) 1818 D. d) 1820 171. ఢిల్లీ సింహాసనం పై షాఆలం-2 ను చక్రవర్తిగా ప్రతిష్ఠించిన పీష్వా ఎవరు ? A. a) షాహూజీ B. b) మాధవరావు C. c) బాజీరావు D. d) శంబాజీ 172. సింధ్ ఆక్రమణ జరిగిన సంవత్సరం ఏది ? A. a) 1842 B. b) 1847 C. c) 1843 D. d) 1843 173. సింధ్ ఆక్రమణ (1843) నాటికి ఉన్న బ్రిటిష్ గవర్నర్ ఎవరు ? A. a) వారెన్ హేస్టింగ్స్ B. b) ఎలెన్ బరో C. c) లార్డ్ హేస్టింగ్స్ D. d) ఎవరు కాదు 174. గవర్నర్ జనరల్ ఎలెన్ బరో సింధ్ అక్రమణకు ఎవరిని పంపాడు ? A. a) జనరల్ మేయర్ B. b) జనరల్ నేపియర్ C. c) జనరల్ మాల్కోన్ D. d) జనరల్ గూడర్డ్ 175. 1839 లో సింధ్ అమీర్ లు బ్రిటిష్ వారితో ఎలాంటి ఒప్పందాన్ని కుదర్చుకున్నారు ? A. a) అధికార B. b) సైనిక సహకర C. c) స్వేచ్చాయుత D. d) ఏదీ కాదు 176. సిక్కు మతాన్ని స్థాపించినది ఎవరు ? A. a) అమర్ దాస్ B. b) రామ్ దాస్ C. c) గురు నానక్ D. d) అర్జున్ దేవ్ 177. సిక్కు మతంలో గల సిక్కు గురువుల సంఖ్య ఎంత ? A. a) 5 B. b) 10 C. c) 3 D. d) 4 178. సిక్కు మతంలో గల మొదటి గురువు ఎవరు ? A. a) గురు నానక్ B. b) రామ్ దాస్ C. c) అమర్ దాస్ D. d) ఎవరు కారు 179. గురునానక్ (1469-1538) ప్రస్తుత పేరు ఏమిటి ? A. a) నానాకర్ B. b) నన్ కానా సాహెబ్ C. c) నానక్ సాహెబ్ D. d) నానా రామ్ దాస్ 180. గురునానక్ ప్రధాన శిష్యుడు ఎవరు ? A. a) అంగథ్ B. b) రబాబ్ C. c) మదన D. d) సాహెబ్ 181. క్రింది వారిలో గురుముఖి ( పంజాబీ భాష) ని వ్యాప్తి చేసిన సిక్కు గురువు ఎవరు ? A. a) గురునానక్ B. b) రామ్ దాస్ C. c) అమర్ దాస్ D. d) అంగథ్ 182. సతీసహగమనమును , పరదా విధానమును, మత్తు పానీయాలను ఖండించిన సిక్కు గురువు ఎవరు ? A. a) గురునానక్ B. b) అర్జున్ దేవ్ C. c) అమర్ దాస్ D. d) హర్ గోవింద్ 183. అమృత్ సర్ (రామ్ దాస్ పురా ) నిర్మించిన సిక్కు గురువు ఎవరు ? A. a) అమరదాస్ B. b) గురునానక్ C. c) అర్జున్ దేవ్ D. d) రామ్ దాస్ 184. అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయం నిర్మించిన వారు ఎవరు ? A. a) హర్ గోవింద్ B. b) అర్జున్ దేవ్ C. c) అమరదాస్ D. d) రామ్ దాస్ 185. అమృత్ సర్ లో దేవాలయం నిర్మించిన భూమిని ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు ? A. a) అక్బర్ B. b) కులీకుతుబ్ షా C. c) జహంగీర్ D. d) షాజహాన్ 186. సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్ ను రచించిన సిక్కు గురువు ఎవరు ? A. a) అర్జున్ దేవ్ B. b) రామ్ దాస్ C. c) అమరదాస్ D. d) గురునానక్ 187. సిక్కు మత పరిపాలనలో మాన్సద్ అనగా ఏమి ? A. a) ప్రతి సిక్కు సంపాదనలో 1/10 వంతు ఇవ్వటం B. b) ప్రతి సిక్కు భూమి శిస్తు కట్టటం C. c) సిక్కు సంపాదనలో సగం మత గురువుకు ఇవ్వడం D. d) ఏది కాదు 188. మాన్సద్ ఆధారంగా ప్రతి సిక్కు తమ మత గురువుకు ఎంత వంతు ఇవ్వాలని పేర్కొన్నారు ? A. a) 1/10 వంతు B. b) 2/10 వంతు C. c) 5/10 వంతు D. d) 4/10 వంతు 189. జహంగీర్ చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ? A. a) రామ్ దాస్ B. b) అమరదాస్ C. c) అర్జున్ దేవ్ D. d) అంగథ్ 190. తనకు తానుగ ( సచ్చా బాయషా ) నిజమైన చక్రవర్తిగా అని ప్రకటించుకున్న సిక్కు గురువు ఎవరు ? A. అర్జున్ దేవ్ B. హర్ గోవింద్ C. హర్ రామ్ D. బందా బహదూర్ 191. గురు అర్జున్ దేవ్ ఎన్నవ సిక్కు గురువు ? A. a) 3వ B. b) 2వ C. c) 5వ D. d) 8వ 192. ప్రధాన కేంధ్రంగా ఉన్న సిక్కుల అమృత్ సర్ ప్రాంతాన్ని నుండి కిరత్ పూర్ కి మార్చిన వారు ఎవరు ? A. హర్ రామ్ B. అర్జున్ దేవ్ C. రామ్ దాస్ D. హర్ గోవింద్ 193. అతిచిన్న వయస్సులో (5 సం||) లలో సిక్కు గురువు అయిన వారు ఎవరు ? A. a) హరికిషన్ B. b) హర్ రామ్ C. c) తేజ్ బహుదూర్ D. d) గురుగోవింద్ 194. మశూచీ వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణంచిన సిక్కు గురువు ఎవరు ? A. a) హర్ రామ్ B. b) తేజ్ బహుదూర్ C. c) హరికిషన్ D. d) గురుగోవింద్ 195. ఔరంగజేబు చే చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ? A. a) హరికిషన్ B. b) హర్ రామ్ C. c) తేజ్ బహుదూర్ D. d) గురుగోవింద్ 196. 1699 లో గురుగోవింద్ ఏర్పాటు చేసిన ఖల్సా అనగా ఏమిటి ? A. a) సైనిక దళం B. b) సహకర దళం C. c) అధికార దళం D. d) ఏది కాదు 197. 1699 లో ఖల్సా అనే సైనిక దళాన్ని మొగాలుకు వ్యతిరేకంగా పంపినది ఎవరు ? A. హరికిషన్ B. గురుగోవింద్ C. గురు రామ్ దాస్ D. గురు పత్ దరాస్ 198. గురుగోవింద్ శిష్యుడు ఎవరు ? A. a) గురు రామ్ దాస్ B. b) బందా బహుదూర్ C. c) గురు అర్జున్ దాస్ D. d) గురునానక్ 199. గురుగోవింద్ ఔరంగజేబుకు రాసిన చివారి ఉత్తరాన్ని ఏమని పిలుస్తారు ? A. a) ఖల్సా B. b) జాఫర్ C. c) తాల్వండీ D. d) ఏది కాదు 200. ఔరంగజేబ్ మనరణానంత మువాజం "హింద్-కి-పీర్ " అని ఎవరికి బిరుదుని ఇచ్చాడు ? A. a) తేజ్ బహుదూర్ B. b) గురుగోవింద్ C. c) బందా బహుదూర్ D. d) హరికిషన్ 201. దిల్ బాగ్ (అఖానీలా ఘోడా) అని ఎవరి గుర్రంగా పిలువబడుతుంది ? A. a) ఔరంగజేబు B. b) గురుగోవింద్ C. c) అక్బర్ D. d) గురు భక్షసింగ్ 202. ఆదిగ్రంథ్ ను 11వ సిక్కు గురువుగా పేర్కొని, గురుగ్రంథ్ సాహెబ్ అని పేరు పెట్టినిది ఎవరు ? A. a) ఔరంగజేబు B. b) మువాజాం C. c) బందా బహుదూర్ D. d) గురుగోవింద్ 203. గురుగోవింధ్ మరణం తర్వాత సిక్కులకు నేతృత్వం వహించినది ఎవరు ? A. a) బందా బహుదూర్ B. b) పత్ దారాస్ C. c) రంజిత్ సింగ్ D. d) ఎవరు కాదు 204. సిక్కు మతాన్ని పాటించేవారిని ఏమని పిలవబడతారు ? A. a) సిక్కులు B. b) సింగ్ (సింహ్) C. c) గురువులు D. d) దాస్ లు 205. 1716 లో మొగల్ చక్రవర్తి షారుఖ్ సియర్ కాలంలో చంపబడ్డ సిక్కు గురువు ఎవరు ? A. a) బందా బహుదూర్ B. b) రంజిత్ సింగ్ C. c) అర్జున్ దాస్ D. d) గురుగోవింద్ 206. బందా బహుదూర్ మరణానంతరం సిక్కులు ఎన్ని తెగలు (లేదా) శాఖలుగా విడిపోయారు ? A. a) 12 B. b) 10 C. c) 8 D. d) 15 207. సిక్కుల అతి ముఖ్యమైన సుఖర్ చాకియా ని స్థాపించిన వారు ఎవరు ? A. a) ఫత్ దారాస్ B. b) చరత్ సింగ్ C. c) రంజిత్ సింగ్ D. d) బహుదూర్ 208. సిక్కు రాజ్య నిర్మాత ( one eyed giant ) ఎవరు ? A. a) మహారాజ రంజిత్ సింగ్ B. b) చరత్ సింగ్ C. c) రామ్ నాథ్ సింగ్ D. d) రాజా సింగ్ 209. రంజిత్ సింగ్ రాజధాని ఏది ? A. a) లాహోర్ B. b) అమృత్ సర్ C. c) పంజాబ్ D. d) తాల్వండీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next