భారతదేశ ఆక్రమణ | History | MCQ | Part -79 By Laxmi in TOPIC WISE MCQ History - Conquest of India Total Questions - 50 101. మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం 1792 లో ఏ ఒప్పందం ద్వారా ముగిసింది? A. మైసూరు ఒప్పందం B. శ్రీ రంగ పట్టణం ఒప్పందం C. యండిగల్ ఒప్పందం D. పై ఏవి కాదు 102. 4వ ఆంగ్లో -మైసూరు యుద్ధం (1799)కాలంలో బ్రిటిష్ జనరల్ ఎవరు? A. వెల్లస్లీ B. కారన్ వాలిస్ C. స్టువర్ట్ D. వెరెల్ట్స్ 103. 1799 లో శ్రీరంగపట్టణం యుద్ధంలో టిప్పుసుల్తాన్ ని వధించింది ఎవరు? A. జనరల్ వెల్లస్లీ B. జనరల్ స్టువర్ట్ C. బ్రిటీషు జనరల్ D. కారల్ వాలిస్ 104. 4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధానికి కారణం ఏమిటి? A. టిప్పు యుద్దం ట్రావెన్ కోర్ పై దాడి చేయడం వలన B. కారన్ వాలిస్ మైసూరు యుద్దం ప్రకటించడం వలన్ C. మారిషన్ నుండి ఫ్రెంచ్ సైన్యం రావడం D. పై వన్నీ 105. టిప్పు మరణం తర్వాత నియమించిన మైసూరు రాజు ఎవరు? A. 3 వ కృష్ణరాజు B. బ్యారి క్లోజ్ C. జనరల్ స్టువర్ట్ D. కారన్ వాలిస్ 106. ఐరోపా వారి వలె బ్యాంకింగ్ వ్యవస్థను మైసూర్ రాజ్యం లో ప్రవేశపెట్టినది ఎవరు? A. టిప్పు సుల్తాన్ B. చామరాజు C. కృష్ణరాజు D. జయ చామ రాజు వడయార్ 107. డ్యూక్ ఆఫ్ వెలింగ్టన్ అని బిరుదు గలవారు ఎవరు? A. టిప్పు సుల్తాన్ B. కృష్ణరాజు వడయార్ C. ఆర్థర్ వెల్లస్లీ D. కారన్ వాలిస్ 108. ఆంగ్లేయులతో పోరాడుతూ టిప్పుసుల్తాన్ వీరమరణం ఎప్పుడు పొందాడు? A. 1799 ఏప్రిల్ 4 B. 1799 మే 4 C. 1789 ఏప్రిల్ 4 D. 1789 మే 4 109. 1832 లో మైసూర్ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన బ్రిటిష్ జనరల్ ఎవరు? A. బ్యారీ క్లోజ్ B. విలియం క్లోజ్ C. విలియం బెంటిక్ D. లార్డ్ రిప్పన్ 110. 1882 లో లార్డ్ రిప్పర్ మైసూర్ కు తిరిగి వచ్చినప్పుడు గల వడయార్ కుటుంబ పాలకుడు ఎవరు? A. కృష్ణరాజు-4 B. చామరాజు-9 C. నరసింహ రాజ వడయార్ D. ఏవీ కావు 111. మైసూర్ ను భారత్ లో విలీనం చేసిన వడయార్ వంశస్థుడు ఎవరు? A. జయ చామరాజు వడయార్ B. కృష్ణరాజు-4 C. నాసిమ్హ రాజు వడయార్ D. చామరాజు-9 112. మైసూర్ భారత్ లో విలీనం అయిన సంవత్సరం? A. 1882 B. 1947 C. 1945 D. 1953 113. వడయార్ వంశం లో గల చివరి వంశస్థుడు ఎవరు? A. నరసింహ రాజ వడయార్ B. కృష్ణరాజు వడయార్ C. చామరాజు వడయార్ D. ఎవరు కారు 114. వడయార్ వంశం లో గల చివరి రాజు నరసింహ యొక్క పాలన చివరి సంవత్సరం ఏది? A. 2013 B. 2015 C. 2011 D. 1999 115. ఆంగ్లేయులతో సూరత్ ఒప్పందం (1775) కుదుర్చుకున్న పీష్వా ఎవరు? A. రఘోబా B. టిప్పు సుల్తాన్ C. వారెన్ హేస్టింగ్స్ D. లార్డ్ రిప్పన్ 116. 2013 నాటికి నరసింహ వడయార్ తర్వాత గల వడయార్ వంశ రాజు ఎవరు? A. కృష్ణ దత్త చామరాజు వడయార్ B. చామరాజు-9 C. కృష్ణ వడయార్-6 D. ఎవరు నియమించ బడలేదు 117. రెండవ ఆంగ్లో మరాఠా యుద్దం(1802-05) లో బ్రిటిష్ జనరల్ గవర్నర్ ఎవరు? A. వారెన్ హేస్టింగ్స్ B. లార్డ్ వెల్లస్లీ C. లార్డ్ హేస్టింగ్స్ D. మార్క్యెస్ హేస్టింగ్స్ 118. ఏ పీష్వా కాలంలో మరాఠాలు 5 సర్ధారులుగా విడిపోయారు? A. శివాజీ B. నానాసాహెబ్ C. హజీరావు-1 D. మాధవరావు 119. బస్పైన్ ఒప్పందం (1802) లో బ్రిటిష్ వారి చే కుదుర్చుకున్న మరాఠా పీష్వా ఎవరు? A. 2 వ బాజీరావు B. బాజీరావు -1 C. మాధవరావు-2 D. బాలాజీ జనార్ధన్ 120. ఆర్థర్ వెల్లస్లీ నాగపూర్ పై దాడి చేసి భోంస్లే లను ఓడించి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? A. బస్పైన్ ఒప్పందం B. పురంధర్ ఒప్పందం C. రాజ్ ఘాట్ ఒప్పందం D. డియోగం ఒప్పందం 121. బ్రిటిష్ జనరల్ లేక్ గ్వాలియర్ పై దాడి చేసి సింధియాలను ఓడించి చేసుకున్న ఒప్పందం? A. డియోగం B. రాజ్ ఘాడ్ C. పురంధర్ D. సుర్జీ ఆర్జనాగమ్ 122. మరాఠా రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? A. రామరాజు B. శివాజీ C. నానాసాహెబ్ D. బాజీరావు 123. శివాజీ తల్లి పేరు ఏమిటి? A. తారాబాయి B. ఏసు బాయి C. మీరా బాయి D. దాదా బాయి 124. శివాజీ తండ్రి పేరు ఏమిటి? A. రామరాజు B. శంభాజీ C. రాజారామ్ D. షాహూ 125. 1713-20 నాటికి మరాఠా రాజ్య పీష్వా గా ఉన్నది ఎవరు? A. బాజీరావు B. నారాయణరావు C. మాధవరావు D. బాలాజీ విశ్వనాథ్ 126. మరాఠా రాజ్యంలో నానాసాహెబ్ గా పిలువబడే వారు ఎవరు? A. బాలాజీ విశ్వనాథ్ B. బాజీరావు-2 C. శివాజీ D. నారాయణ రావు 127. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం (1775-82)నాటికి ఉన్న మరాఠా పీష్వా ఎవరు? A. మాధవరావు B. నారాయణ రావు C. రఘునాథరావు D. 2 వ మాధవరావు 128. బ్రిటిష్ వారు స్వాదీనం చేసుకున్న జైపూర్, జోద్ పూర్, గోహథ్ కోటలు ఏ నదుల మధ్య ఉన్నాయి? A. సింధు,గంగా B. బ్రహ్మపుత్ర,కావేరీ C. గంగా మరియు యమున D. సింధు,యమున 129. 1805 నాటికి 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ఒప్పందం ప్రకారం ముగిసింది? A. సుర్జీ ఆర్జన గామ్(1803) B. రాజ్ ఘట్ (1805) C. డియోగం(1803) D. ఏవి కావు 130. లార్డ్ హేస్టింగ్స్/మార్క్యెస్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్ గా ఉన్నపుడు జరిగిన మరాఠా యుద్దం ఏది? A. మొదటి ఆంగ్లో మరాఠా యుద్దం(1775-82) B. రెండవ ఆంగ్లో మరాఠా యుద్దం(1802-05) C. మూడవ ఆంగ్లో మరాఠా యుద్దం(1817-18) D. పైవన్నీ 131. బ్రిటిష్ గవర్నర్ లార్డ్ హేస్టింగ్ మరాఠా పై దాడికి ఎవరిని పంపాడు ? A. వారెన్ హేస్టింగ్స్ B. జనరల్ మాల్కోన్ C. జనరల్ లేక్ D. ఎవరు కారు 132. ఏ ఒప్పందం ప్రకారం మరాఠా రాజ్యం పూర్తిగా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చింది? A. పుణె ఒప్పందం B. గ్వాలియర్ ఒప్పందం C. మాండసోర్ ఒప్పందం D. నాగ్ పూర్ ఒప్పందం 133. జనరల్ మాల్కోన్ మరాఠా పై యుద్దాలు చేసి ఓడించిన సంవత్సరం ఏది? A. 1818 B. 1817 C. 1815 D. 1816 134. మరాఠా ప్రతిష్ట కోసం సతారా అనే చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారు ఎవరికి అప్పగించారు? A. శివాజీకి B. బాజీరావుకి C. ప్రతాప్ సిన్హా కు D. ఎవరికి కాదు 135. పీష్వా భాజీరావు-2 ఎక్కడికి పంపబడ్డాడు? A. నాగ్ పూర్ B. పూనే C. బీతూర్(కాన్పూర్) D. పై ఏవీ కావు 136. రఘోబా పై యుద్దం ప్రకటించిన మరాఠా మేధావులు ఎవరు? A. రఘునాధరావు,నారాయణరావు B. బాలాజీ జనార్ధన్,రఘునాధరావు C. మహద్ది సింధియా,2 వ మాధవరావు D. బాలాజీ జనార్ధన్(నానా ఫార్నిస్) మరియు మహద్ది సింధియా 137. 1775 లో బ్రిటిష్, బొంబే ప్రభుత్వ సహాయం కోసం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? A. సూరత్ B. పురంధర్ C. వాడగాం D. సాల్బాయ్ 138. బ్రిటిష్ గవర్నర్ వారెన్ హేస్టింగ్స్ ,నానా ఫార్నిస్ తో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? A. సూరత్ B. సాల్బాయ్ C. పురంధర్ D. ఏది కాదు 139. మొదటి ఆంగ్లో-మరాఠా యుద్దం 1782 లో ఏ సంధి తో ముగిసింది? A. సాల్బాయ్ B. సూరత్,పురంధర్ C. వడగాం D. సాల్బాయ్,వడగాం 140. సాల్బాయ్ ఒప్పందం ప్రకారం మొదటి మరాఠా యుద్దంలో బ్రిటిష్ వారు పొందిన ప్రాంతం ఏది? A. బొంబాయి B. మరాఠా C. సాల్ సెట్టి D. ఏవి కావు 141. నానాఫాద్నీస్ తెలగమ్ యుద్దం తర్వాత బ్రిటిష్ వారిచే కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? A. సాల్బాయ్ B. పురంధర్ C. సూరత్ D. వడగాం 142. మరాఠా పీష్వాలలో చివరి గొప్పవారు ఎవరు? A. శివాజీ B. బాజీరావు C. నారాయణరావు D. మాధవరావు 143. శివాజీ మరనాణంతరం రాజు అయినది ఎవరు? A. శంభూజీ B. రాజారామ్ C. షాహూ D. రామ రాజు 144. ఔరంగా జేబు పై తిరుగుబాటు చేసిన అతని కుమారుడికి ఆశ్రయం ఇచ్చినది ఎవరు? A. రాజారామ్ B. షాహూ C. మాధవ రాజు D. శంభూజీ 145. మహారాష్ట్రుల రెండవ రాజధాని ఏది? A. నాగ్ పూర్ B. జెంజి C. పూనే D. ఇండోర్ 146. మధ్యయుగ వనితలలో అసమాన బలపరాక్రమాలు చూపిన తారాబాయి పాలనా(1700-1708) కాలానికి గల పేరు ఏమిటి? A. సంరక్షక యుగం B. నిరీక్షణ యుగం C. రక్షక యుగం D. ఏది కాదు 147. రాజారాం కుమారుడు శివాజీ-3 పేరు మీద పాలన కొనసాగించింది ఎవరు? A. తారాబాయి B. జీజా బాయి C. ఏసు బాయి D. ఎవరు కారు 148. మరాఠా రాజ్య పరిపాలనలో రెండవ శివాజీగా పేరు పొందినవారు ఎవరు? A. మాధవ రావు B. బాలాజీ రావు C. నారాయణ రావు D. షాహూ 149. ఔరంగజేబు మరణం ఏ సంవత్సరంలో జరిగింది? A. 1707 B. 1717 C. 1718 D. 1705 150. మొగలులు ,మరాఠా ల మద్య సంబంధాలను మార్పు చేసిన సంఘటన ఏది? A. శివాజీ మరణం B. ఔరంగజేబు మరణం C. షాహూ మరణం D. ఏవి కావు You Have total Answer the questions Prev 1 2 3 4 Next