జైనమతం | History | MCQ | Part -13 By Laxmi in TOPIC WISE MCQ History - Jainism Total Questions - 50 192. రెండవ జైన పరిషత్ కు అధ్యక్షుడు ఎవరు? A. స్థూలభద్ర B. భద్రబాహు C. దేవర్థఘని D. చంద్ర గుప్త 193. రెండవ జైన పరిషత్ ను దేవర్ధఘని ఎక్కడ నిర్వహించాడు? A. మగధ B. పాటలీపుత్రం C. వల్లభి D. జృంబికవనం 194. జైన సాహిత్యాలు అయిన అంగాలు, పూర్వములు, ఉపాంగములు ఏ జైన పరిషత్ లో సేకరించబడ్డాయి? A. మొదటి B. రెండవ C. a & b D. ఏదీ కాదు 195. క్రీ. పూ.12 వ శతాబ్దంలో వల్లభి ,మధుర లలో జైన పరిషత్ లకు అధ్యక్షత వహించినది ఎవరు? A. హేమచంద్రుడు B. కుమారపాలుడు C. దేవర్ధఘని D. కుమారపాల మహారాజు 196. జైత మత రెండవ పరిషత్ కాలంలో "పరిశిష్ట పర్వమ్" ను రచించినది ఎవరు? A. హేమచంద్రుడు B. కుమార పాలుడు C. చార్వాకుడు D. పకుద కాక్యయన 197. క్రీ. పూ.12 వ శతాబ్దంలో జైన మతం యొక్క బృహత్తరమైన కావ్యం అని అని పిలువబడే త్రినష్ట సకల పురుష చరిత్ర అను కావ్యాన్ని రచించింది ఎవరు? A. కుమార పాలుడు B. చార్వాకుడు C. హేమచంద్రుడు D. పకుద కాక్యయన 198. ప్రపంచంలో ఉత్తర పాణి (అభివృద్ధి దశ), అవసర పాణి (పతన దశ) అన్ని దశలు లెక్కించలేనన్ని ఉంటాయని తెలిపే జైనమత సిద్ధాంతం ఏది? A. పరిశిష్ట పర్వమ్ B. సకల పురుష సిద్దాంతం C. మహావీర సిద్దాంతం D. ఏదీ కాదు 199. జైన మతం యొక్క త్రినష్టసకల పురుష సిద్ధాంతంలో ప్రతీ ఒక యుగంలో ఎంతమంది సలక పురుషులు ఉంటారు? A. 24 B. 63 C. 12 D. 100 200. జైన మతము యొక్క సలక పురుష సిద్ధాంతం లో ప్రతీ యుగంలో ఎంతమంది విశ్వ చక్రవర్తులు ఉంటారు? A. 12 B. 15 C. 18 D. 25 201. ఒక యుగం లో 63 మంది సలక పురుషుల్లో 24 మంది తీర్థంకరులు,12 మంది విశ్వ చక్రవర్తులు ఉంటారని తెలిపే సిద్ధాంతం ఏది? A. సలకపురుష సిద్దాంతం B. జై మత సిద్దాంతం C. పరిశిష్ట పర్వమ్ సిద్దాంతం D. ఏదీ కాదు 202. జ్ఞానోదయ యుగంలో చార్వాక మతంను స్థాపించింది ఎవరు? A. గోసాల మస్కలి పుత్రుడు B. అజతా కేశకంబలినుడు C. నంద వచ్చుడు D. లోకాయాత 203. జ్ఞానోదయ యుగంలో భారతదేశంలో బౌద్ధ,జైన మతాలతో పాటు ఇతర ప్రముఖ మతాలు అజీవకులు, ఉచ్చేద వాదం, నియతి వాదం, భౌతిక వాదం మొదలగునవి ఏ శతాబ్దంలో ఏర్పడినవి? A. క్రీ.పూ 5 వ శతాబ్దం B. క్రీ.పూ 6 వ శతాబ్దం C. క్రీ.పూ 8 వ శతాబ్దం D. క్రీ.పూ 9 వ శతాబ్దం 204. క్రీ. పూ.6వ శతాబ్దంలో ఎన్ని మహాజనపదాలు ఆవిర్భవించాయి? A. 15 B. 30 C. 16 D. 25 205. జ్ఞానోదయ యుగంలో అంగుత్తర నికయ అనే గ్రంథంలో దేని గురించి పేర్కొనబడింది? A. షోషడ జనపదాల గురించి B. రాజకీయ అభివృద్ది గురించి C. మత అభివృద్ది గురించి D. పైవన్నీ 206. జ్ఞానోదయ యుగం రాజకీయ అభివృద్ధి ఆవిర్భవించినప్పుడు మగధ రాజధాని ఏది? A. చంపా B. వైశాలి C. రాజ గృహం D. వారణాసి 207. అంగా రాజ్య రాజధాని ఏది? A. చంపా B. రాజ గృహం C. వైశాలి D. ఉజ్జయిని 208. 16 మహా జనపదాలలో గణ రాజ్యాలు ఏవి? A. మగధ,కాశీ B. కాశీ,లిచ్ఛవి C. లిచ్ఛవి మరియు మల్ల D. మల్ల,ఛేది 209. లిచ్ఛవి రాజ్య రాజధాని ఏది? A. కౌశాంభి B. సుక్తిమతి C. భోదన్ D. వైశాలి 210. కాశీ రాజ్య రాజధాని ఏది? A. వారణాసి B. సుక్తిమతి C. కుశీనగర్ D. మహిష్మతి 211. జ్ఞానోదయ యుగంలో వత్స రాజ్య రాజధాని ఏది? A. కౌశాంభి B. చంపా C. వైశాలి D. వారణాసి 212. వత్స రాజధాని కౌశాంభి ఏ నదుల మధ్య ఉంది? A. గంగా,సింధు B. సింధు,జీలం C. గంగా మరియు యమున D. యమున,జీలం 213. అవంతి రాజ్యానికి ఉత్తర భాగానికి రాజధాని ఏది? A. ఉజ్జయిని B. మహిష్మతి C. గోధన్ D. శ్రావస్థి 214. అవంతి రాజ్యానికి దక్షిణ భాగానికి రాజాధాని ఏది? A. మహిష్మతి B. ఉజ్జయిని C. శ్రావస్థి D. రాజపురం 215. అశ్మక రాజ్య రాజధాని ఏది? A. బోధన్ B. విరాటనగరం C. సుక్తిమతి D. హస్తినాపుర 216. అశ్మక రాజ్య రాజధాని ఏది? A. బోధన్ B. విరాటనగరం C. సుక్తిమతి D. హస్తినాపుర 217. విరాటనగరం (బీరుట్) ఏ రాజ్య రాజధాని? A. అశ్మక B. మత్స్య C. కోశల D. ఛేది 218. కోశల రాజ్య రాజధాని ఏది? A. శ్రావస్థి B. కుశీనగర్ C. కాంపిల్య D. తక్షశిల 219. కుశీనగర్,పావపురి ఏ రాజ్య రాజధానులు? A. పాంచాల B. శూరసేన C. గాంధార D. మల్ల 220. ఛేది రాజ్య రాజధాని ఏది? A. సుక్తిమతి B. హస్తినాపుర C. మధుర D. తక్షశిల 221. కురు రాజ్య రాజధాని ఏది? A. మధుర B. హస్తినాపుర C. పుష్కలవతి D. కుశావతి 222. గాంధార రాజ్య రాజధానులు తక్షశిల,పుష్కలవతి ఏ నదుల మద్య ఉన్నాయి? A. సింధు మరియు జీలం B. గంగా,యమున C. గంగా,సింధు D. యమున,జీలం 223. కాంభోజి రాజ్య రాజధాని ఏది? A. రాజపురం B. రాజగృహం C. చంపా D. వైశాలి 224. శూరసేన రాజ్య రాజధాని ఏది? A. మధుర B. తక్షశిల C. రాజపురం D. పుష్కలవతి 225. మగధ రాజ్యా విజృంభణకు గల కారణాలు ఏవి? A. వనరులు,(జల,భూ,అడవులు,ఖనిజాలు) B. రాజుల ఔత్సాహికత C. మగధ రాజధాని వ్యూహాత్మకంగా ఉండుట D. పైవన్నీ 226. మగధ పై మొట్టమొదటి సారిగా వ్యవస్థీకృతంగా ఏర్పడిన "హర్యాంక వంశము"ను స్థాపించినది ఎవరు? A. బింబి సారుడు B. శిశు నాగుడు C. కాల అశోకుడు D. అజాత శత్రువు 227. బింబిసారుడు కోశాలదేవిని వివాహం చేసుకొని కట్నంగా ఏ రాజ్యాన్ని పొందాడు? A. కాశీ B. వత్స C. లిచ్ఛవి D. అంగా 228. బింబిసారుడు ఏ రాజు యొక్క చేతకుని కుమార్తె చెల్లనను వివాహం ఆడాడు? A. కాశీ B. వత్స C. అంగా D. లిచ్ఛవి 229. బింబిసారుడు వివాహం ఆడిన లిచ్ఛవి రాజ్య కుమార్తె చెల్లన సోదరి త్రిశుల ఎవరి యొక్క తల్లి? A. బుద్దుడు B. వర్థమాన మహావీరుడు C. శిశు నాగుడు D. ఎవరు కాదు 230. బుద్దుడు,వర్థమాన మహావీరుని సమకాలికుడు అయిన హర్యాంక వంశస్థుడు ఎవరు? A. బింబిసారుడు B. అజాతశత్రువు C. వస్సాకర D. నాగదాసుడు 231. అవంతి పాలకుడు చండ ప్రద్యోతకు కామెర్ల వ్యాదిని నయం చేయుటకు బింబి సారుడు పంపిన వైద్యుడు ఎవరు? A. జీవకుడు B. వస్సాకర C. నాగదాసుడు D. ఎవరు కాదు 232. బింబిసారుడి కాలంలో గాంధార పాలకుడు పుక్కువతి బుద్దున్ని చూచుటకు మాగదను ఎక్కడ నుండి కాలినడక వచ్చాడు? A. కాశీ B. తక్ష శిల C. రాజపురం D. పుష్కలవతి 233. బింబిసారుని తర్వాత మగధ పాలకుడు అయినది ఎవరు? A. జీవకుడు B. అజాత శత్రువు C. వస్యాకర D. ఎవరు కాదు 234. ఆమ్రపాలీ యుద్దంలో కోశల రాజు ప్రన్న జిత్తును ఓడించి కాశీని ఆక్రమించింది ఎవరు? A. బింబిసారుడు B. అజాత శత్రువు C. వస్యాకర D. నాగదాసుడు 235. మగధ రాజు హార్యంక వంశ స్థాపకుడు బింబిసారుడు మరియు చెల్లనకు జన్మించిన కుమారుడు ఎవరు? A. అజాత శత్రువు B. నాగదసుడు C. వస్యాకర D. శిశునాగుడు 236. లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు అజాత శత్రువు ఎన్ని సంవత్సరాలు పోరాటం చేశాడు? A. 16 B. 12 C. 15 D. 18 237. లిచ్ఛవీ రాజ్యమును ఆక్రమించుటకు అజాత శత్రువుకు సహకరించిన అతని ప్రధాని ఎవరు? A. చంద్ర గుప్త B. వస్యాకర C. ఉదయనుడు D. నాగదసుడు 238. పాటలీపుత్ర మార్గమును నిర్మించింది ఎవరు? A. ఉదయనుడు B. బింబిసారుడు C. అజాత శత్రువు D. వస్యాకర 239. మగధ రాజధానిని పాటలీపుత్రమునకు మార్చిన హార్యాంక వంశరాజు ఎవరు? A. ఉదయనుడు B. బింబిసారుడు C. నాగదసుడు D. ఎవరు కాదు 240. మగధ రాజ్యంలో మహాశిలకంట ,రథముఖశాల అను యుద్ధ పరికరాలను రరూపొందించినది ఎవరు? A. ఉదయనుడు B. బింబిసారుడు C. అజాత శత్రువు D. నాగదసుడు 241. మగధ రాజ్యంలో హర్యాంక వంశ చివరి పాలకుడు ఎవరు? A. నాగదాసుడు B. ఉదయనుడు C. అజాత శత్రువు D. ఎవరు కాదు You Have total Answer the questions Prev 1 2 3 4 Next