గిరిజన తిరుగుబాట్లు | History | MCQ | Part -102 By Laxmi in TOPIC WISE MCQ History - Tribal Rebellion Total Questions - 41 51. ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1792 B. 1824 C. 1840 D. 1918 52. ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభను స్థాపించింది ఎవరు ? A. సహజానంద B. హరీష్ చంద్రముఖర్జీ C. గౌరీ శంకర్ మిశ్రా మరియు ఇంద్ర నారాయణ్ D. మిత్ర 53. స్వామి సహజానంద, ఎన్ జి రంగా "ఆల్ ఇండియా కిసాన్ సభ" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1824 B. 1918 C. 1926 D. 1936 54. ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించింది ఎవరు ? A. స్వామి సహజానంద మరియు ఎన్ జి రంగా B. గౌరి శంకర్ మిశ్రా C. ఇంద్ర నారాయణ్ D. బాబా రామ చంద్ర 55. ఆల్ ఇండియా కిసాన్ సభ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది ? A. లక్నో B. లండన్ C. ఫ్రాన్స్ D. ఇంగ్లాండ్ 56. వ్యవసాయ విప్లవ తీర్మానం జరిగిన సంవత్సరం ఏది ? A. 1916 B. 1918 C. 1938 D. 1947 57. ప్రపుల్లసేన్ అని ఎవరిని అంటారు ? A. గోరఖ్ పూర్ గాంధీ B. గౌరీ గాంధీ C. ధీరు గాంధీ D. ఆరంబాగ్ గాంధీ 58. గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ? A. ప్రపుల్లా సేన్ B. బాబా రామ దాస్ C. బాబా రాఘవదాస్ D. బాబా రామ చంద్ర 59. కిసాన్ సభను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమాలు చేసింది ఎవరు ? A. బాబా రామచంద్ర B. బాబా రామదాస్ C. బాబా రాఘవదాస్ D. బాబా సేవారాం 60. బాబా రామచంద్ర ఏ సభను ఏర్పాటు చేశాడు ? A. గ్రామీణ సభ B. అవధ్ కిసాన్ సభ C. స్వేచ్చ సభ D. ధీర్ సభ 61. ఉత్తర ప్రదేశ్ లో "ఏకా" ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు ? A. నిడుబ్రోలు B. గోరఖ్ పూర్ C. ఆరంబాగ్ D. మదర్ పార్శీ 62. మదర్ పార్శీ చేపట్టిన ఉద్యమం పేరు ఏమిటి ? A. ఎకా ఉద్యమం B. పాబ్కా ఉద్యమం C. ఆత్మ గౌరవ ఉద్యమం D. స్వరాజ్య ఉద్యమం 63. పంజాబ్ నవజవాన్ భారత్ సభను స్థాపించిన వారు ఎవరు ? A. తారక్ సింగ్ B. చిత్తూర్ సింగ్ C. దీర్ సింగ్ D. భగత్ సింగ్ మరియు యశ్ పాల్ మరియు చబిల్ దాస్ 64. 1926 లో భగత్ సింగ్,యశ్ పాల్,చబిల్ దాస్ రైతుల కోసం పంజాబ్ లో ఏర్పాటు చేసిన సభ ఏది ? A. కిసాన్ సభ B. పంజాబ్ నవజవాన్ భారత్ సభ C. జవాన్ సభ D. పైవేవి కావు 65. పంజాబ్ నవజవాన్ భారత్ సభ మొదటి కార్యదర్శి ఎవరు ? A. భగత్ సింగ్ B. ఇంద్ర నారాయణ్ C. ఆరంబాగ్ గాంధీ D. గోరఖ్ గాంధీ 66. పగడి సంబల్ ఓ జట్టా అనే పాటను పంజాబ్ రైతు ఉద్యమ కాలంలో రచించింది ఎవరు ? A. మదర్ పార్శీ B. బాబా రామచంద్ర C. ఆరాంబాగ్ గాంధీ D. బంకాదయాళ్ 67. ఖేదా ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది ? A. 1917-1918 B. 1920-25 C. 1935-47 D. 1978-85 68. గుజరాత్ లో 1917-1948 లో జరిగిన ఖేదా ఉద్యమానికి మోహన్ లాల్ పాండ్య తర్వాత నాయకత్వం వహించింది ఎవరు ? A. గాంధీజీ B. ఆరంబాగ్ గాంధీ C. గోరఖ్ పూర్ గాంధీ D. దీర్ గాంధీ 69. బోర్సాద్ ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది ? A. గాంధీజీ B. మోతీలాల్ C. వల్లభాయ్ పటేల్ D. భగత్ సింగ్ 70. బోర్సాద్ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ? A. 1917 B. 1920 C. 1924 D. 1928 71. బార్దోలి రైతు ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది ? A. వల్లభాయ్ పటేల్ B. గాంధీజీ C. ఆరంబాగ్ గాంధీ D. గోరఖ్ పూర్ గాంధీ 72. పూనా సార్వజనిక్ సభను ఎవరు స్థాపించారు ? A. వల్లభాయ్ పటేల్ B. మోహన్ లాల్ పాండ్య C. గాంధీజీ D. మహాదేవ గోవింద రనడే 73. పూనా సార్వజనిక్ సభ స్థాపన ఎప్పుడు జరిగింది ? A. 1717 B. 1724 C. 1876 D. 1898 74. మహాదేవ గోవింద రనడే గురువు ఎవరు ? A. గాంధీజీ B. మోహన్ లాల్ పాండ్య C. తిలక్ D. ఎం.జి.రనడే-గోఖలే 75. వాసుదేవ బల్వంత్ ఫాడ్కే శిష్యులు ఎవరు ? A. తిలక్ మరియు చాపేకర్ B. తిలక్,గాంధీజీ C. మోహన్ లాల్ పాండ్య, వల్లభాయ్ పటేల్ D. కున్వర్ జీ , కల్యాణ్ జీ 76. దక్కన్ షావు కార్ల వ్యతిరేక ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా జరిగింది ? A. గుజరాతీ B. మర్వాడీ C. గుజరాతీ మరియు మర్వాడీ D. సిక్కులకు 77. డక్కన్ అగ్రికల్చరల్ రీలీప్ ఆక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు ? A. 1865 B. 1876 C. 1879 D. 1918 78. వర్లీ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది ? A. 1865-1870 B. 1879-1900 C. 1918-20 D. 1945-46 79. కొల్హాపూర్ కమ్యూనిస్టులు భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు పేరు ఏమిటి ? A. వర్లీ తిరుగుబాటు B. సంతాల్ తిరుగుబాటు C. భూగాన్ తిరుగుబాటు D. రంప తిరుగుబాటు 80. మోప్లా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ? A. 1876-85 B. 1891-1908 C. 1921-22 D. 1945-46 81. మోప్లా అనగా ఏమిటి ? A. బావ B. అన్నయ్య C. మామయ్య D. అల్లుడు 82. ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1792 B. 1824 C. 1840 D. 1918 83. ఉత్తర ప్రదేశ్ కిసాన్ సభను స్థాపించింది ఎవరు ? A. సహజానంద B. హరీష్ చంద్రముఖర్జీ C. గౌరీ శంకర్ మిశ్రా మరియు ఇంద్ర నారాయణ్ D. మిత్ర 84. స్వామి సహజానంద, ఎన్ జి రంగా "ఆల్ ఇండియా కిసాన్ సభ" ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1824 B. 1918 C. 1926 D. 1936 85. ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించింది ఎవరు ? A. స్వామి సహజానంద మరియు ఎన్ జి రంగా B. గౌరి శంకర్ మిశ్రా C. ఇంద్ర నారాయణ్ D. బాబా రామ చంద్ర 86. ఆల్ ఇండియా కిసాన్ సభ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది ? A. లక్నో B. లండన్ C. ఫ్రాన్స్ D. ఇంగ్లాండ్ 87. వ్యవసాయ విప్లవ తీర్మానం జరిగిన సంవత్సరం ఏది ? A. 1916 B. 1918 C. 1938 D. 1947 88. ప్రపుల్లసేన్ అని ఎవరిని అంటారు ? A. గోరఖ్ పూర్ గాంధీ B. గౌరీ గాంధీ C. ధీరు గాంధీ D. ఆరంబాగ్ గాంధీ 89. గోరఖ్ పూర్ గాంధీ అని ఎవరిని పేర్కొంటారు ? A. ప్రపుల్లా సేన్ B. బాబా రామ దాస్ C. బాబా రాఘవదాస్ D. బాబా రామ చంద్ర 90. కిసాన్ సభను ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ లో రైతు ఉద్యమాలు చేసింది ఎవరు ? A. బాబా రామచంద్ర B. బాబా రామదాస్ C. బాబా రాఘవదాస్ D. బాబా సేవారాం 91. బాబా రామచంద్ర ఏ సభను ఏర్పాటు చేశాడు ? A. గ్రామీణ సభ B. అవధ్ కిసాన్ సభ C. స్వేచ్చ సభ D. ధీర్ సభ You Have total Answer the questions Prev 1 2 Next