స్థానిక ప్రభుత్వాలు | Polity | MCQ | Part -39 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 1. 249 వ నిబంధన ప్రకారం పార్లమెంటు చేసిన శాసనం యొక్క కాలపరిమితి ముగిసిన తరువాత ఎంతకాలం అమల్లో ఉంటుంది ? A. 2 మాసాలు B. సంవత్సరం C. 8 మాసాలు D. 6 మాసాలు 2. బ్యాంకింగ్ రంగం ఏ జాబితాలోని అంశం ? A. ఉమ్మడి జాబితా B. రాష్ట్ర జాబితా C. కేంద్ర జాబితా D. అవశిష్ట జాబితా 3. వార్తా పత్రికలు ఏ జాబితాలోని అంశం ? A. ఉమ్మడి జాబితా B. కేంద్ర జాబితా C. రాష్ట్ర జాబితా D. ఏది కాదు 4. కరెన్సీ నోట్ల ముద్రణ ఏ జాబితా లో ఉంది ? A. అవశిష్ట జాబితా B. కేంద్ర జాబితా C. రాష్ట్ర జాబితా D. ఉమ్మడి జాబితా 5. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించునది ఎవరు ? A. పార్లమెంటు B. రాష్ట్రపతి C. లోక్ సభ D. రాజ్య సభ 6. ఏ జాబితాలోనూ లేని అంశాలను ఏమంటారు ? A. అవశిష్ట అధికారాలు B. ప్రత్యేక అధికారాలు C. స్వతంత్ర అధికారాలు D. పై వేవీ కాదు 7. కేంద్రానికి 256 వ నిబంధన కింద ఉన్న అధికారం కనుక లేకపోతే పార్లమెంటు చేసే చట్టాలను రాష్ట్రాలు అమలు చేయడం అసాధ్యమని భావించిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. డా|| బి.ఆర్ అంబేద్కర్ C. సర్దార్ వల్లభాయ్ పటేల్ D. బాబు రాజేంద్ర ప్రసాద్ 8. భారతదేశములో అవశిష్ట అధికారాలు ఎవరికి కల్పించారు ? A. కేంద్రానికి B. పార్లమెంటు C. గవర్నర్ కి D. రాష్ట్రాలకు 9. శాంతి భద్రతలు ఏ జాబితాకు చెందిన అంశాలు ? A. కేంద్ర జాబితా B. రాష్ట్ర జాబితా C. ఉమ్మడి జాబితా D. అవశిష్ట జాబితా 10. జాతీయ అభివృద్ది మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1952 B. 1960 C. 1962 D. 1965 11. 2016 లో 11 వ అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఎక్కడ జరిగింది ? A. న్యూఢిల్లీ B. కలకత్తా C. పంజాబ్ D. హైదారాబాద్ 12. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఎన్నవ షెడ్యూల్ లో ఉంది ? A. 5 వ షెడ్యూల్ B. 6 వ షెడ్యూల్ C. 7 వ షెడ్యూల్ D. 8 వ షెడ్యూల్ 13. రాష్ట్రంలో "రాష్ట్రపతి పాలన " ప్రవేశపెట్టినప్పుడు చట్టాలను ఎవరు రూపొందిస్తారు ? A. రాజ్యసభ B. కేంద్ర సభ C. పార్లమెంటు D. రాష్ట్రపతి 14. ఉమ్మడి జాబితాను "సంధ్యాసమయ" జాబితాగా అభివర్ణించినవారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. ఇందిరా గాంధీ C. యమ్.వి సైలీ D. ఎ.పి ముఖర్జీ 15. అవశిష్ట జాబితాలోని అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ? A. రాష్ట్ర ప్రభుత్వం B. కేంద్ర ప్రభుత్వం C. రాష్ట్రపతి D. పార్లమెంటు 16. భారతదేశంలో మొట్టమొదటిగా " గ్రామీణ స్ధానిక సంస్ధలను" ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది? A. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ B. అశోక్ మెహతా కమిటీ C. దంత్ వాలా కమిటీ D. తుంగన్ కేబినేట్ కమిటీ 17. భారత రాజ్యాంగం లోని ఎన్నవ నిభందన "పంచాయతీరాజ్ సంస్ధలను" ఏర్పాటు చేయాలని పేర్కొంటుంది? A. నిభందన 30 B. నిభందన 60 C. నిభందన 50 D. నిభందన 40 18. భారత రాజ్యాంగం లోని ఎన్నవ సవరణ చట్టం గ్రామీణ స్ధానిక ప్రభుత్వాల గురించి వివరిస్తుంది? A. 78వ రాజ్యాంగ సవరణ చట్టం B. 88వ రాజ్యాంగ సవరణ చట్టం C. 79వ రాజ్యాంగ సవరణ చట్టం D. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 19. 74వ భారత రాజ్యాంగ సవరణ చట్టం వేటి గురించి వివరిస్తుంది? A. పంచాయితీరాజ్ సంస్ధల గురించి B. పురపాలక నగరపాలక సంస్ధల గురించి C. రాష్ట్ర ప్రభుత్వాల గురంచి D. కేంద్ర ప్రభుత్వం గురించి 20. భారత రాజ్యాంగంలోని 73వ , 74 వ సవరణ చట్టాలు ఎప్పుడు అమలులోకి వచ్చాయి? A. 1998 B. 1987 C. 1989 D. 1993 21. భారతదేశంలో "స్ధానిక సంస్ధల" పితామహుడుగా ఎవరిని పరిగణిస్తారు? A. లార్డ్ రిప్పన్ B. మొగస్తనీస్ C. కౌటిల్యుడు D. లార్డ్ బెంటిక్ 22. భారతదేశంలోని స్ధానిక ప్రభుత్వాలకు క్రమేణా అధికారులను విస్తృతం చేయడానికి భారత గవర్నర్ జనరల్ తీసుకున్న చర్యలు ఏవి? A. బెంగాల్ మున్సిపాలీటీ చట్టం (1884) B. బెంగాల్ స్ధానిక ప్రభుత్వాల చట్టం (1885) C. బెంగాల్ స్ధానిక గ్రామీణ స్వయం పాలనా చట్టం (1919) D. పైవన్ని 23. స్ధానిక సంస్ధల ప్రతినిధులను ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం ఏది? A. మింటోమార్లే సంస్కరణల చట్టం (1909) B. మాంటేంగు - చెమ్స్ ఫర్డ్ సంస్కరణ చట్టం (1885) C. భారత స్వాతంత్ర్య చట్టం (1947) D. పైవేవి కాదు 24. ప్రాచీన కాలంలో భారతదేశంలోని స్దానిక సంస్ధలను ఏమని పిలిచేవారు? A. శ్రేణులు B. జానపదాలు C. జాతులు D. పైవన్ని 25. చిన్న భూభాగంలో ఉన్నత స్ధాయి పాలనకు సంబంధించి ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేసే ప్రజాసంస్థే " స్ధానిక ప్రభుత్వం " అని పలికిన వారు ఎవరు ? A. డేని లాకర్డ్ B. హెచ్ ఫైనర్ C. సిడ్జివిక్ D. మహాత్మ గాంధి 26. పంజాబ్ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? A. సోహన్ సింగ్ B. బ్రేయన్ C. సిడ్జివిక్ D. ఫైనర్ 27. స్ధానిక ప్రభుత్వాల అభివృద్ధికై " మార్తాడం ప్రయోగం " ఏ రాష్ట్రంలో జరిగింది? A. పంజాబ్ B. కేరళ C. తమిళనాడు D. ఆంధ్రప్రదేశ్ 28. గ్రామీణ అభివృద్ధి కొరకు గుర్గావ్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? A. 1920 B. 1960 C. 1980 D. 1988 29. ఆత్మగౌరవంతో స్వయం సమృద్ధిని సాధించడం కోసం 1921లో " శ్రీనికేతన్ ప్రయోగం " చేసినవారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రు B. మహాత్మా గాంధిజీ C. రవీంద్రనాథ్ ఠాగూర్ D. అంబేద్కర్ 30. బరోడా ప్రయోగం చేసిన వారు ఎవరు? A. రామస్వామి అయ్యర్ B. వల్లభ చార్య C. వి.టి.కృష్ణమా చారి D. జయ ప్రకాశ్ నారాయణ 31. స్ధానిక ప్రభుత్వాల ఏర్పాటుకై బరోడా ప్రయోగం ఎప్పుడు జరిగింది? A. 1921 B. 1933 C. 1932 D. 1986 32. బల్వంతరాయ్ గోపాల్ మెహత కమిటి ఎప్పుడు ఏర్పడింది? A. 1957 జనవరి 16 B. 1960 ఫిబ్రవరి 10 C. 1947 జూన్ 5 D. 1958 అక్టోబర్ 12 33. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్ధను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది? A. అశోక్ మెహత కమిటి B. బల్వంతరాయ్ కమిటి C. సి.హెచ్.హనుమంతరావు కమిటి D. దంత్ వాలా కమిటి 34. జిల్లా స్ధాయిలో జిల్లా పరిషత్ , గ్రామస్దాయిలో గ్రామ పంచాయతీ , బ్లాక్ స్ధాయిలో పంచాయితి సమితిని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటి ఏది? A. బల్వంతరాయ్ కమిటి B. హనుమంతరావు కమిటి C. జి.వి.కె రావు కమిటి D. దంత్ వాలా కమిటి 35. స్ధానిక సంస్ధలకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి అని సూచించిన కమిటి ఏది ? A. అశోక్ మెహత కమిటి B. తుంగన్ కేబినెట్ కమిటి C. ఎల్.వా.సింఘ్వీ కమిటి D. బల్వంతరాయ్ మెహత కమిటి 36. గ్రామ పంచాయితీ వ్యవస్ధలకు " ప్రత్యక్ష ఎన్నికలు " నిర్వహించాలని సూచించిన కమిటి ఏది? A. బల్వంతరాయ్ కమిటి B. తుంగన్ కేబినెట్ కమిటి C. జి.వి.కె.రావు కమిటి D. ఏది కాదు 37. జిల్లా పరిషత్ లకు , పంచాయితీ సమితిలకు అధ్యక్షులను " పరోక్ష పద్ధతి " లో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది? A. అశోక్ మెహత కమిటీ B. బల్వంతరాయ మెహత కమిటీ C. దంత్ వాలా కమిటీ D. సర్కారియా కమిటీ 38. మొట్టమొదటిగా భారతదేశంలో ఏ రాష్ట్రం " పంచాయితీరాజ్ సంస్ధలను " ప్రవేశపెట్టింది? A. తమిళనాడు B. ఆంధ్రప్రదేశ్ C. రాజస్ధాన్ D. గుజరాత్ 39. నెహ్రు 1959 లో స్ధానిక స్వపరిపాలన సంస్ధలను ఎక్కడ ప్రారంభించారు? A. రాజస్ధాన్ B. పంజాబ్ C. ఆంధ్రప్రదేశ్ D. మహారాష్ట్ర 40. స్ధానిక ప్రభుత్వాలకు ఎన్నికలు పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలని సూచించిన కమిటీ ఏది? A. అశోక్ మెహత కమిటీ B. బల్వంతరాయ్ మెహత కమిటీ C. దంత్ వాలా కమిటీ D. సర్కారియా కమిషన్ 41. భారతదేశంలో స్ధానిక స్వపరిపాలన సంస్ధలను ఎప్పుడు ఏర్పాటు చేసారు? A. 1988 B. 1968 C. 1989 D. 1959 42. పంచాయితీ రాజ్ సంస్ధలను గురించి అధ్యయనం చేయడానికి " అశోక్ మెహత కమిటీ " ఎప్పుడు ఏర్పడినది? A. 1959 B. 1960 C. 1972 D. 1977 43. మూడంచెల పంచాయితిరాజ్ వ్యవస్ధ స్ధానంలో రెండంచెల వ్యవస్ధను ప్రవేశపెట్టాలి అని సూచించిన కమిటీ ఏది? A. అశోక్ మెహత కమిటీ B. బల్వంతరాయ్ మెహత కమిటీ C. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ D. యం.టి రాజు కమిటీ 44. జిల్లా స్ధాయి పరిషత్ ను , బ్లాక్ స్ధాయిలో మండల పంచాయితీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయితీలను రద్దు చేసి వాటి స్ధానంలో " గ్రామ కమిటీలను " ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది? A. బి.ఫై.ఆర్ విఠల్ కమిటీ B. జలగం వెంగళరావు కమిటీ C. రామ చంద్రారెడ్డి కమిటీ D. అశోక్ మెహత కమిటీ 45. పంచాయితీరాజ్ సంస్ధల వ్యవహారాల పరిరక్షణ కోసం " పంచాయితీరాజ్ మంత్రిని " నియమించాలి అని సూచించిన కమిటీ ఏది? A. దంత్ వాలా కమిటీ B. అశోక్ మెహత కమిటీ C. హైపర్ కమిటీ D. a & c 46. పంచాయితీరాజ్ సంస్ధల గురించి " అశోక్ మెహత కమిటీ "సూచించిన అంశాలు ఏమిటి? A. పంచాయితీరాజ్ వ్యవస్ధ ఎన్నికలలో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పోటి చేయాలని B. షెడ్యుల్డ్ కులాలవారికి , తెగలవారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి C. జిల్లా స్ధాయి సంస్ధల్లో పంచాయితీరాజ్ సంస్ధ అకౌంట్ ఆడిట్ జరపాలి D. పైవన్ని 47. ఏ కమిటీ సూచనల ద్వారా ఏర్పడిన పంచాయితీ వ్యవస్ధలను " మొదటి తరం పంచాయితిలని " అంటారు? A. బల్వంతరాయ్ మెహత కమిటీ B. హైపర్ కమిటీ C. బి.ఫై.ఆర్ విఠల్ కమిటీ D. జలగం వెంగళరావు కమిటీ 48. అశోక్ మెహత కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏ రాష్ట్రాల్లో మండల వ్యవస్ధలు ఏర్పడ్డాయి? A. ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక B. తమిళనాడు,కేరళ C. గుజరాత్,రాజస్ధాన్ D. b మరియు c 49. ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీరాజ్ వ్యవస్ధ ఎప్పుడు ఏర్పడింది? A. 1978 B. 1985 C. 1986 D. 1988 50. గ్రామ పంచాయితీ సర్పంచ్ లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించిన కమిటీ ఏది? A. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ B. యం.టి.రాజు కమిటీ C. దంత్ వాలా కమిటీ D. బి.పి.ఆర్. విఠల్ కమిటీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next