భారతదేశ న్యాయవ్యవస్థ | Polity | MCQ | Part -25 By Laxmi in TOPIC WISE MCQ Indian Polity Total Questions - 50 51. ప్రొహిబిషన్ అనగా అర్ధం? A. నిర్వహించుట B. నిషేదించుట C. నివేదిక D. నియమం 52. ఏదైనా కేసు విచారణలో క్రింది కోర్టులకు లేని అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించకుండా నిరోధించడానికి సుప్రీం కోర్టు ఏ రిట్ ను జారీ చేస్తుంది? A. మాండమస్ B. హెబియస్ కార్పన్ C. ప్రొహిబిషన్ D. సెర్షియోరరీ 53. ప్రొహిబిషన్ రిట్ ను ఏ సంస్థలకు మాత్రమే జారీ చేస్తారు? A. ప్రభుత్వ సంస్థలు B. ప్రవేట్ సంస్థలు C. న్యాయ సంబంధిత సంస్థలు D. పైవన్నీ 54. ఈ క్రింది వాటిలో దేని యొక్క లాటిన్ అర్థం "దృవీకరించబడాలి" లేదా "తెలియచేయుట" ? A. ప్రొహిబిషన్ B. సెర్షియోరరీ C. హెబియస్ కార్పస్ D. మాండమస్ 55. ఏవి వాటి పరిధిని అతిక్రమించి ,వ్యవహరించినప్పుడు సుప్రీం కోర్టు,హై కోర్టు సెర్షియోరరీ రిట్ ను జారీ చేస్తాయి? A. క్రింది కోర్టులు B. ప్రభుత్వ సంస్థలు C. ప్రైవేట్ సంస్థలు D. పైవన్నీ 56. కో-వారేంటో అనగా అర్ధం? A. ఏ నిర్ణయంలో B. ఏ అధికారంలో C. ఏ విధులలో D. ఏ ఆచరణలో 57. ఒక వ్యక్తి తనకు అర్హత ,అధికారం లేకపోయినా అధికార పదవిలో కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఏ రిట్ జారీ చేస్తుంది? A. మాండమస్ B. ప్రొహిబిషన్ C. కో-వారెంటో D. హెబియస్ కార్పన్ 58. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భారత రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఎవరు తాత్కాలికంగా ఆ పదవి బాధ్యతలను చేపట్టవచ్చు? A. హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి B. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి C. హైకోర్టు ,సుప్రీం కోర్టులోని ఇతర న్యాయమూర్తులలో ఎవరైనా D. a మరియు b 59. రాష్ట్రపతి ఆదేశం పై సుప్రీం కోర్టు ఏ సభ్యుల ప్రవర్తన పై విచారణ జరపవచ్చు? A. యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ B. రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ C. a మరియు D. ప్రభుత్వ సంస్థలు 60. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే శాసనాలు లోప భూయిష్టమైనవని ఏ నిబంధన తెలియ చేస్తుంది? A. 13వ B. 14వ C. 15వ D. 16వ 61. సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? A. ఫాతిమా బీ బీ B. అన్నా చాందీ C. సుశీల కర్కి D. శ్రీమతి రూపాల్ 62. సుప్రీంకోర్టు సుధీర్ఘకాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. ఎస్.ఆర్.దాస్ B. భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా C. కె.జి.బాలకృష్ణన్ D. వై.వి.చంద్ర చూడ్ 63. సుప్రీంకోర్టు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? A. కమల్ నారాయణ్ సింగ్ B. ఎ.కె.సర్కార్ C. కె.సుబ్బారావు D. కె.ఎస్.వాంచూ 64. ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు? A. కె.నాగేందర్ సింగ్ B. కోకా సుబ్బారావు C. టి.ఎస్.ఠాకూర్ D. కె.జి.బాలకృష్ణన్ 65. క్రింది వాటిలో పతంజలి శాస్త్రి ఏ రాష్ట్రం నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి? A. తమిళనాడు B. ఆంధ్ర ప్రదేశ్ C. మహారాష్ట్ర D. కర్నాటక 66. దళిత వర్గాల నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి? A. కోకా సుబ్బారావు B. కె.నాగేందర్ సింగ్ C. కె.జి.బాలకృష్ణన్ D. వై.వి.చంద్ర చూడ్ 67. భారత రాజ్యాంగంలో ఏ నిబంధన భారత అటార్నీ జనరల్ గూర్చి తెలుపుతుంది? A. 75వ B. 76వ C. 77వ D. 78వ 68. భారత అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధానమంత్రి D. ఉప రాష్ట్రపతి 69. భారత అటార్నీ జనరల్ అర్హత లేవి? A. హై కోర్టు న్యాయమూర్తిగా కనీసం 5 సం.లు పని చేసి ఉండాలి B. హై కోర్టు న్యాయవాదిగా కనీసం 10 సం.లు వ్యవహరించి ఉండాలి C. రాష్ట్రపతి దృష్టి లో న్యాయాకోవిదుడై ఉండాలి D. పైవన్ని 70. క్రింది వాటిలో "ఎం.వి.పైలీ" న్యాయ సమీక్ష గురించి ఏమని పేర్కొన్నారు? A. శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత పరిశీలించడం B. శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత నిర్ణయించడం C. శాసన నిర్మాణ చట్టంలోని రాజ్యాంగ భద్రత ప్రకటించే సమారాత్యాన్ని న్యాయస్థానానికి ఉండటం D. పైవన్ని 71. సుప్రీం కోర్టు మొదటి సారిగా ఏ సంవత్సరం లో న్యాయసమీక్ష అధికారాన్ని ఉపయోగించింది? A. 1950 B. 1951 C. 1953 D. 1955 72. ఎ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాస్ వివాదం ఎప్పుడు జరిగింది? A. 1951 B. 1969 C. 1967 D. 1973 73. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయ సమీక్షాధికారం అవరసం కాబట్టి దీన్ని సుప్రీం కోర్టుతో పాటు రాష్ట్ర హైకోర్టులకు కూడా లభ్యం చేయాలని ఎవరి అభిప్రాయం? A. ఎమ్.వి.పైలీ B. లార్డ్ బ్రైస్ C. సర్ ఎలిజా ఇంపే D. కె.యామ్.మున్షీ 74. సెర్షియోరరీ ఏ భాష పదం? A. మరాఠి B. తమిళం C. కన్నడ D. లాటిన్ 75. 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వైద్య కళాశాలలో వేటి కోసం చేసిన చట్టాలను హైకోర్టు కొట్టివేస్తే ,హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది? A. మతాల రిజర్వేషన్ B. కులాల రిజర్వేషన్ C. A మరియు B D. మహిళా రిజర్వేషన్ 76. ఏ కేసు వివాదంలో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేష్ ధాపర్ ను కారణాలు చెప్పకుండా నిర్భంధిచడం వ్యక్తి స్వేచ్చకు భంగమని,వెంటనే విడుదల చేయమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది? A. కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం(1973) B. మినర్వాల్ మిల్స్ వివాదం(1980) C. గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం(1967) D. ఏ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాసు వివాదం(195) 77. ఏ సంవత్సరంలోబ్యాంకుల జాతీయికరణ,రాజ భరణాల రద్దు కోసం చేసిన ఆర్డినెన్సు లను ప్రాథమిక హక్కుల పరిరక్షణ దృష్ట్యా చెల్లవని న్యాయ సమీక్ష తీర్పు చెప్పింది? A. 1951 B. 1969 C. 1967 D. 1973 78. రాజ్యాంగంలోని ఏ నిబంధనలు సుప్రీం కోర్టుకు, కేంద్ర రాష్ట్రాల అధికార పరిధులను నిర్ణయించడానికి ,రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడానికి ,ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి అధికారాన్ని ఇస్తున్నారు? A. 13 B. 13(1) C. 13(2) D. b మరియు c 79. ఏ కేసు వివాదంలో న్యాయ సమీక్ష ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆధ్వర్యంలో నిబంధన 13 కు సంబంధించిన సవరణ గురించి తీర్పు చెబుతూ,నిబంధన 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణలు నింబంధన 13 పరిధిలోకి వస్తాయి కనుక అవి చెల్లవని తీర్పు చెప్పింది? A. గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం(1967) B. ఎ.కె.గోపాలన్ మరియు స్టేట్ ఆఫ్ మద్రాసు వివాదం(1951) C. కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం(1973) D. మినర్వా మిల్స్ వివాదం(1980) 80. గోలక్ నాథ్ మరియు స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది? A. 1951 B. 1969 C. 1967 D. 1973 81. కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం లో రాజ్యాంగానికి చేసిన ఏ సవరణలు పరిశీలనకు వచ్చాయి? A. 24 వ సవరణ B. 25 వ సవరణ C. a మరియు b D. 26 వ సవరణ 82. కేశవానంద భారతి మరియు స్టేట్ ఆఫ్ కేరళ వివాదం కేసులో గోలక్ నాథ్ వివాదంలో ఇచ్చిన తీర్పును మార్చి సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది? A. పార్లమెంటు కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని B. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని C. కోర్టు అధికార పరిధిని విచక్షణా రహితంగా ఉపయోగించరాదని D. a మరియు b 83. దళిత వర్గాల నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి? A. కోకా సుబ్బారావు B. కె.నాగేందర్ సింగ్ C. కె.జి.బాలకృష్ణన్ D. వై.వి.చంద్ర చూడ్ 84. మినర్వా మిల్స్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది? A. 1969 B. 1967 C. 1973 D. 1980 85. సమాఖ్య వ్యవస్థ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్బాగమని ఏ కేసులో పేర్కొంది? A. కేశవానంద భారతి వివాదం కేసు B. గోలక్ నాథ్ వివాదం C. ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు D. మినర్వాల్ మిల్స్ 86. ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు, 356 నిబంధన ద్వారా ఏ రాష్ట్రాలలో విధించబడిన అత్యవసర పరిస్థితిని సుప్రీం కోర్టు న్యాయ సమీక్ష చేసి రాజ్యాంగ విరుద్దమని పేర్కొంది? A. కర్నాటక B. నాగాలాండ్ C. తమిళనాడు D. a మరియు b 87. ఏ కేసులో "న్యాయ సమీక్షాధికారం అనేది మౌలిక స్వరూప సిద్దాంతంలో అంతర్బగమేనని"సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది? A. చంద్రకుమార్ కేసు B. ఎస్.ఆర్.బొమ్మయ్ కేసు C. మినర్వాల్ మిల్స్ కేసు D. కేశవానంద భారతి కేసు 88. చంద్రకుమార్ కేసు ఏ సంవత్సరంలో జరిగింది? A. 1980 B. 1973 C. 1967 D. 1997 89. నిబంధన 53 ప్రకారం ఎవరు సర్వోన్నత కార్యనిర్వహణ అధికారిగా ఉంటారు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ప్రధాన మంత్రి D. ఉప రాష్ట్రపతి 90. ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు వ్యవహారాలపై న్యాయ స్థానాల విచారణ జరుపరాడు? A. 74(1) B. 77(1) C. 105 D. 122 91. నిబంధన 154 ప్రకారం రాష్ట్రాల పరిపాలన మొత్తం ఎవరి పేరు మీదుగా నిర్వహించడం? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ఉప రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 92. నిబంధన 163(1) ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రి మండలి ఏ పాలనలో గవర్నర్ లకు సలహాలు ఇస్తారు? A. దేశ పాలన B. రాష్ట్ర పాలన C. జిల్లా పాలన D. మండలం పాలన 93. ఏ నిబంధన లో రాష్ట్ర శాసనసభ ముందు చర్చించబడుతున్న సభా వ్యవహారాలకు సంబంధించిన అంశాలున్నాయి? A. నిబందన 163(1) B. నిబందన 194 C. నిబందన 122 D. నిబందన 212 94. నిబందన 361 ఎవరికి కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులున్నాయి? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ముఖ్యమంత్రి D. a మరియు b 95. న్యాయ శాఖ క్రియాశీలత అనగా న్యాయవ్యవస్థ తన అధికార విధులను ఎలా వినియోగించడం? A. చొరవగా B. క్రియా శీలంగా C. ఉదారంగా D. పైవన్ని 96. ప్రతి న్యాయమూర్తి క్రియాశీలకంగా ఉంటూ పురోగమ దృక్పథం తో గాని లేదా మరొక విధంగా తన విధులను నిర్వహిస్తాడనిఎవరు పేర్కొన్నారు? A. జస్టిస్ పి.ఎన్.భగవతి B. జస్టిస్ కృష్ణయ్యర్ C. జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ D. జస్టిస్ చంద్రచూడ్ 97. క్రమ పద్దతిలో కోర్టు ఆదేశాలను,మారిన పరిస్థితులకు అనుగుణంగా శాసనాలు రూపొందించే అధికారం న్యాయమూర్తులు కలిగి ఉంటూ సమన్యాయాన్ని అధించడమే న్యాయ క్రియా శీలత అని ఎవరు వ్యక్తపరిచారు? A. రాజీవ్ ధావన్ B. కె.సుబ్బారావు C. ఎ.ఎన్.రే D. రంగనాథ్ మిశ్రా 98. కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కాలంలో సుప్రీం కోర్టు జడ్జి అయిన ఏకైక వ్యక్తి ఎవరు? A. జస్టిస్ కృష్ణయ్యర్ B. జస్టిస్.ఎ.ఎస్.ఆనంద్ C. ఎస్.ఎం.సిక్రి D. పి.ఎన్.భగవతి 99. 1957-1959 సమయంలో వి.ఆర్.కృష్ణయ్యర్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు? A. మహా రాష్ట్ర B. రాజస్థాన్ C. కేరళ D. కర్నాటక 100. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన 1960 వ దశకంలో ఏ దేశంలో ఆవిర్భవించింది? A. ఇంగ్లండ్ B. అమెరికా C. జపాన్ D. ఇటలీ You Have total Answer the questions Prev 1 2 3 4 Next