కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -19 By Laxmi in TOPIC WISE MCQ Polity Total Questions - 50 201. పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి ఎవరు ? A. మొరార్జీ దేశాయ్ B. జవహర్ లాల్ నెహ్రూ C. లాల్ బహుదూర్ శాస్త్రి D. చరణ్ సింగ్ 202. అతి పెద్ద వయస్సులో ప్రధానిగా వ్యవరించిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. మొరార్జీ దేశాయ్ D. రాజీవ్ గాంధీ 203. పాకిస్తాన్ పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. మొరార్జీ దేశాయ్ C. లాల్ బహుదూర్ శాస్త్రి D. రాజీవ్ గాంధీ 204. నిరంతర ప్రణాళికలను ఎవరి కాలంలో ప్రవేశ పెట్టారు ? A. రాజీవ్ గాంధీ B. జవహర్ లాల్ నెహ్రూ C. లాల్ బహుదూర్ శాస్త్రి D. మొరార్జీ దేశాయ్ 205. ఎవరి కాలంలో, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినది ? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 206. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడింది ? A. 10 వ సవరణ B. 16 వ సవరణ C. 40 వ సవరణ D. 44 వ సవరణ 207. ముఖ్యమంత్రి గా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి ఎవరు ? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. మొరార్జీ దేశాయ్ C. ఇందిరా గాంధీ D. లాల్ బహుదూర్ శాస్త్రి 208. పార్లమెంట్ లో అడుగు పెట్టని ప్రధాన మంత్రి ఎవరు ? A. మొరార్జీ దేశాయ్ B. చరణ్ సింగ్ C. జవహర్ లాల్ నెహ్రూ D. ఇందిరా గాంధీ 209. రైతు బంధువునిగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ? A. ఇందిరా గాంధీ B. మొరార్జీ దేశాయ్ C. చరణ్ సింగ్ D. రాజీవ్ గాంధీ 210. లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. ఇందిరా గాంధీ C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ 211. ఏ ప్రధానమంత్రి కాలంలో పార్లమెంటులో మొదటిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రకటన జారీ చేశారు ? A. చరణ్ సింగ్ B. రాజీవ్ గాంధీ C. ఇందిరా గాంధీ D. జవహర్ లాల్ నెహ్రూ 212. చరణ్ సింగ్ ప్రధాన మంత్రిగా ఎన్ని రోజులు పని చేశారు ? A. 100 B. 57 C. 36 D. 23 213. చరణ్ సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్ని నెలలు పని చేశారు ? A. 12 నెలలు B. 8 నెలలు C. 5 నెలలు D. 4 నెలలు 214. ఆపద్ధర్మ ప్రధానిగా పని చేసిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. మొరార్జీ దేశాయ్ C. గుల్జారి లాల్ నందా D. చరణ్ సింగ్ 215. అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన వ్యక్తి ఎవరు ? A. ఇందిరా గాంధీ B. చరణ్ సింగ్ C. రాజీవ్ గాంధీ D. వి.పి సింగ్ 216. ఓటు హక్కు వయోపరిమితిని 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన వారు ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. వి.పి. సింగ్ C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 217. ఆఫ్రికా ఫండ్ ను ఏర్పాటు చేసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. ఇందిరా గాంధీ C. చరణ్ సింగ్ D. రాజీవ్ గాంధీ 218. బీకరీ హఠావో అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. రాజీవ్ గాంధీ C. ఇందిరా గాంధీ D. వి.పి సింగ్ 219. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. చరణ్ సింగ్ C. రాజీవ్ గాంధీ D. వి.పి సింగ్ 220. నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు ? A. 1965 B. 1969 C. 1978 D. 1986 221. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. మొరార్జీ దేశాయ్ C. రాజీవ్ గాంధీ D. చరణ్ సింగ్ 222. అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాన మంత్రి ఎవరు ? A. మొరార్జీ దేశాయ్ B. రాజీవ్ గాంధీ C. జవహర్ లాల్ నెహ్రూ D. వి.పి సింగ్ 223. 1990 లో అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసిన వారు ఎవరు ? A. వి.పి సింగ్ B. మొరార్జీ దేశాయ్ C. చరణ్ సింగ్ D. రాజీవ్ గాంధీ 224. అంతర్ రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు ? A. 1965 B. 1978 C. 1986 D. 1990 225. బోన్సీ బాబాగా పేరు పొందిన ప్రధాన మంత్రి ఎవరు ? A. వి.పి సింగ్ B. చంద్ర శేఖర్ C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ 226. మండల్ కమిషన్ సిఫార్సుల అమలుకు శ్రీకారం చుట్టిన వారు ఎవరు ? A. చంద్ర శేఖర్ B. మొరార్జీ దేశాయ్ C. వి.పి సింగ్ D. చరణ్ సింగ్ 227. భారత దేశంలో రాజకీయ పాదాయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ఎవరు ? A. వి.పి సింగ్ B. చంద్ర శేఖర్ C. చరణ్ సింగ్ D. మొరార్జీ దేశాయ్ 228. యంగ్ టార్క్' అని ఏ ప్రధానమంత్రిని అంటారు ? A. రాజీవ్ గాంధీ B. చరణ్ సింగ్ C. చంద్ర శేఖర్ D. వి.పి సింగ్ 229. ఎర్రకోట నుండి ప్రసంగించిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు ? A. చరణ్ సింగ్ B. చంద్ర శేఖర్ C. రాజీవ్ గాంధీ D. వి.పి సింగ్ 230. దక్షిణ భారతదేశానికి చెందిన తొలి ప్రధానమంత్రి ఎవరు ? A. పి.వి నరసింహరావు B. రాజీవ్ గాంధీ C. చరణ్ సింగ్ D. మొరార్జీ దేశాయ్ 231. ద ఇన్ సైడర్ అనే ఆత్మకథను రాసిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ? A. చరణ్ సింగ్ B. రాజీవ్ గాంధీ C. పి.వి నరసింహరావు D. వి.పి సింగ్ 232. పి.వి నరసింహరావు ఏ ఆత్మకథను రచించారు ? A. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ B. డ్రమటిక్ డీకేడ్ C. వింగ్స్ ఆఫ్ ఫైర్ D. ద-ఇన్-సైడర్ 233. దేశ్ బచావో, దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ? A. చరణ్ సింగ్ B. ఇందిరా గాంధీ C. పి.వి నరసింహరావు D. వి.పి సింగ్ 234. లుక్ ఈస్ట్ అను విదేశాంగ విధానాన్ని ప్రవేశ పెట్టిన వారు ఎవరు ? A. పి.వి నరసింహరావు B. వి.పి సింగ్ C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 235. ఇండియాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. చరణ్ సింగ్ C. వి.పి సింగ్ D. పి.వి నరసింహరావు 236. ఒక పర్యాయంలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి ఎవరు ? A. పి.వి నరసింహరావు B. రాజీవ్ గాంధీ C. చరణ్ సింగ్ D. ఎ.బి వాజ్ పేయ్ 237. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. రాజీవ్ గాంధీ C. వి.పి సింగ్ D. మొరార్జీ దేశాయ్ 238. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో, హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. మొరార్జీ దేశాయ్ C. పి.వి నరసింహరావు D. ఎ.బి వాజ్ పేయ్ 239. కార్గిల్ యుద్దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. ఎ.బి వాజ్ పేయ్ C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ 240. పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు ఏ పేరుతో జరిపించబడింది ? A. అణు శక్తి B. జనతా శక్తి C. ఆపరేషన్ శక్తి D. పై వేవి కావు 241. పోఖ్రాన్ లో రెండో సారి అణుపరీక్షలు "ఆపరేషన్ శక్తి" పేరుతో ఎప్పుడు జరిగాయి ? A. 10 మే 1996 B. 20 జనవరి 1997 C. 15 డిసెంబర్ 1995 D. 11 మే 1998 242. NDA కూటమికి నేతృత్వం వహించిన వారు ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. చరణ్ సింగ్ C. మొరార్జీ దేశాయ్ D. వి.పి సింగ్ 243. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందిన వారు ఎవరు ? A. ఇందిరా గాంధీ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. రాజీవ్ గాంధీ D. ఎ.బి వాజ్ పేయ్ 244. దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన రెండవ వ్యక్తి ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. హెచ్.డి.దేవెగౌడ C. ఐ.కె. గుజ్రాల్ D. డా|| మన్మోహన్ సింగ్ 245. 13 పార్టీలతో కూడుకున్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ? A. రాజీవ్ గాంధీ B. దేవీ లాల్ C. పి.వి నరసింహరావు D. హెచ్.డి.దేవగౌడ 246. వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు ? A. ఐ.కె. గుజ్రాల్ B. దేవీ లాల్ C. ఎ.బి.వాజ్ పేయ్ D. హెచ్.డి.దేవగౌడ 247. జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వారు ఎవరు ? A. హెచ్.డి.దేవెగౌడ B. ఐ.కె. గుజ్రాల్ C. ఎ.బివాజ్ పేయ్ D. పి.వి నరసింహరావు 248. గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. పి.వి నరసింహరావు C. ఐ.కె. గుజ్రాల్ D. రాజీవ్ గాంధీ 249. అమెరికాలో 123 అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రధాన మంత్రి ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. ఐ.కె. గుజ్రాల్ C. పి.వి నరసింహరావు D. డా.మన్మోహన్ సింగ్ 250. లోక్ సభలో పదవీ కాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాన మంత్రి ఎవరు ? A. ఎ.బి వాజ్ పేయ్ B. హెచ్.డి.దేవెగౌడ C. ఐ.కె. గుజ్రాల్ D. డా.మన్మోహన్ సింగ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next