కేంద్రప్రభుత్వం | Polity | MCQ | Part -18 By Laxmi in TOPIC WISE MCQ Polity Total Questions - 50 151. ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నర్ గా పనిచేసిన ఉప రాష్ట్రపతి ఎవరు? A. కృష్ణ కాంత్ B. వి.వి.గిరి C. ఎంహిదయ తుల్లా D. కె.ఆర్.నారాయణన్ 152. మూడు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పని చేసిన ఉప రాష్ట్రపతి ఎవరు? A. వి.వి.గిరి B. కృష్ణ కాంత్ C. భైరాం సింగ్ షెకావత్ D. కె.ఆర్.నారాయణన్ 153. వాయిస్ ఆఫ్ కన్సెషన్ గ్రంథ రచయిత ఎవరు? A. కృష్ణ కాంత్ B. భైరాం సింగ్ షెకావత్ C. కె.ఆర్.నారాయణన్ D. వి.వి.గిరి 154. తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు మాత్రమే నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎవరు? A. ఎం.హిదయ తుల్లా B. కె.ఆర్.నారాయణన్ C. కృష్ణ కాంత్ D. వి.వి.గిరి 155. ఉపరాష్ట్రపతి వి. వి. గిరి ఏ గ్రంథాన్ని రచించారు? A. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ B. ది డ్రమటిక్ డికేడ్ C. వింగ్స్ ఆఫ్ ఫైర్ D. వాయిస్ ఆఫ్ కన్సెసన్ 156. భారత ప్రధానమంత్రి నియామకం గురించి భారత రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధన ద్వారా పేర్కొనబడింది? A. 62 వ నిబంధన B. 70(1)వ నిబంధన C. 75(1)వ నిబంధన D. 80 వ నిబంధన 157. భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన పాత్ర ఎవరిది? A. రాష్ట్రపతి B. ప్రధాన మంత్రి C. గవర్నర్ D. లోక్ సభ స్పీకర్ 158. భారత రాజకీయ వ్యవస్థలో ప్రధాన మంత్రి పాత్ర అత్యంత ప్రధానమైనది అని రాజ్యాంగం ఏ దేశం నుండి గ్రహించారు? A. అమెరికా B. ఇంగ్లాండ్ C. యూరప్ D. చైనా 159. కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధిపతి ఎవరు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. ఉప రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 160. ప్రభుత్వానికి ,పార్లమెంట్ కు ,ప్రజలకు ప్రధాన నాయకుడు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ప్రధాన మంత్రి D. ఉప రాష్ట్రపతి 161. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? A. గవర్నర్ B. లోక్ సభ స్పీకర్ C. రాష్ట్రపతి D. డిప్యూటీ స్పీకర్ 162. సాధారణంగా లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకులని ఎవరు నియమిస్తారు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ఉప రాష్ట్రపతి D. ప్రధాన మంత్రి 163. ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించే వారు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. లోక్ సభ స్పీకర్ D. డిప్యూటీ స్పీకర్ 164. ప్రధానమంత్రి పదవిని "ప్రభుత్వముకు ఇరుసు వంటివాడని"గా అభివర్ణించిన వారు ఎవరు? A. H.J లాస్కీ B. మన్రో C. రామ్సే మ్యూర్ D. మారిసన్ 165. ఎవరి నియామకంలో, రాష్ట్రపతికి ప్రధానమంత్రి సూచనలు ఇస్తారు? A. గవర్నర్ B. లోక్ సభ స్పీకర్ C. సుప్రీం న్యాయ మూర్తి D. డిప్యూటీ స్పీకర్ 166. కేంద్రంలో నీతి అయోగ్ అధ్యక్షుడు ఎవరు? A. గవర్నర్ B. రాష్ట్రపతి C. ప్రధాన మంత్రి D. లోక్ సభ స్పీకర్ 167. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? A. 2015 B. 2006 C. 2001 D. 1998 168. రాష్ట్రపతికి ,కేంద్ర మంత్రి మండలికి మధ్య వారధి వలె వ్యవహరించేవారు ఎవరు? A. గవర్నర్ B. ఉప రాష్ట్రపతి C. డిప్యూటీ స్పీకర్ D. ప్రధాన మంత్రి 169. భారత రాజ్యాంగం లోని ఏ నిబంధనలు కేంద్ర మంత్రి మండలి నిర్మాణం ,అధికారాలు, విధుల గురించి వివరిస్తుంది? A. 52 మరియు 56 B. 74 మరియు 75 C. 82 మరియు 85 D. 102 మరియు 111 170. ఏ నిబంధన ప్రకారం కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సహాయాన్ని, సలహాలను అందజేస్తుంది A. 62 వ నిబంధన B. 74 వ నిబంధన C. 85 వ నిబంధన D. 102 వ నిబంధన 171. ఏ నిబంధన ద్వారా కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్ సభకు బాధ్యత వహించాలని వివరిస్తుంది? A. 62 వ నిబంధన B. 74 వ నిబంధన C. 75 వ నిబంధన D. 111 వ నిబంధన 172. కేంద్ర మంత్రి మండలి లో ఎన్ని రకాల మంత్రులు ఉంటారు? A. 2 B. 3 C. 4 D. 5 173. కేబినెట్ అనే పదం రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చబడింది? A. 40 వ సవరణ B. 42 వ సవరణ C. 44 వ సవరణ D. 46 వ సవరణ 174. కేబినెట్ మంత్రుల ను స్వయంగా నియమించిన వారు ఎవరు? A. రాష్ట్రపతి B. గవర్నర్ C. లోక్ సభ స్పీకర్ D. ప్రధాన మంత్రి 175. కేంద్ర ప్రభుత్వంలో హోం ,ఆర్థిక ,రక్షణ, రైల్వేలు,విదేశీ వ్యవహారాలు ,మానవ వనరుల అభివృద్ధి ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,గనులు, ఉక్కు మొదలైన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు అధిపతులుగా ఎవరు వ్యవహరిస్తారు? A. కాబినేట్ మంత్రులు B. స్టేట్ మంత్రులు C. డిప్యూటీ మంత్రులు D. పైవేవీ కావు 176. మంత్రిత్వ శాఖలను స్వయంగా నిర్వహించే వారు ఎవరు? A. కేబినెట్ మంత్రులు B. స్టేట్ మంత్రులు C. డిప్యూటీ మంత్రులు D. పైవేవీ కావు 177. విధి నిర్వహణలో ప్రధాన మంత్రికి నేరుగా జవాబుదారీగా బాధ్యత వహించే వారు ఎవరు? A. కేబినెట్ మంత్రులు B. డిప్యూటీ మంత్రులు C. స్టేట్ మంత్రులు D. పైవేవీ కావు 178. కేబినెట్ అనే మూలస్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. రామ్ సామ్యేల్ C. ప్రొ.బార్కర్ D. సర్ జాన్ మారియట్ 179. రాజ్యమనే నౌకకు కేబినెట్ చోదక చక్రం వంటిది అని తెలిపిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. రామ్ సామ్యేల్ C. ప్రొ.బార్కర్ D. సర్ జాన్ మారియట్ 180. కేబినెట్ అనేది విధానాలతో కూడిన అయస్కాంతం వంటిది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. రామ్ సామ్యేల్ C. ప్రొ.బార్కర్ D. సర్ జాన్ మారియట్ 181. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 182. భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 183. పదవిలో ఉంటూ మరణించిన తొలి ప్రధానమంత్రి ఎవరు? A. మొరార్జీ దేశాయ్ B. ఇందిరా గాంధీ C. జవహర్ లాల్ నెహ్రూ D. లాల్ బహుదూర్ శాస్త్రి 184. అలీన ఉద్యమ నిర్మాణంలో ఒకరు గా పేరుపొందిన ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 185. ఆధునిక నవభారత నిర్మాత అని ఎవరిని అంటారు? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 186. జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వారు ఎవరు? A. మొరార్జీ దేశాయ్ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. గుల్జారీలాల్ నందా D. మిల్జారీలాల్ నందా 187. జై జవాన్ -జై కిసాన్ అను నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. మొరార్జీ దేశాయ్ D. ఇందిరా గాంధీ 188. మరణానంతరం భారత రత్న బిరుదును పొందిన తొలి ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 189. ఇండియన్ లింకన్ గా పేరుపొందిన ప్రధానమంత్రి ఎవరు? A. మొరార్జీ దేశాయ్ B. జవహర్ లాల్ నెహ్రూ C. లాల్ బహుదూర్ శాస్త్రి D. ఇందిరా గాంధీ 190. 1965లో పాకిస్తాన్ లో జరిగిన యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధాన మంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. చరణ్ సింగ్ D. మొరార్జీ దేశాయ్ 191. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? A. ఇందిరా గాంధీ B. ప్రతిభా పాటిల్ C. సరోజినీ నాయుడు D. పి.వి.రమాదేవి 192. 1969లో మొదటిసారిగా 14 బ్యాంకులను జాతీయం చేసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 193. భారతదేశంలో మొదటిసారిగా మధ్యంతర ఎన్నికలు నిర్వహించిన ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. మొరార్జీ దేశాయ్ D. ఇందిరా గాంధీ 194. 1970లో రాజభరణాల ను రద్దు చేసిన వారు ఎవరు? A. ఇందిరా గాంధీ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ 195. ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించిన తొలి మహిళ ఎవరు? A. ప్రణబ్ ముఖర్జీ B. ఇందిరా గాంధీ C. సరోజినీ నాయుడు D. షీలా కౌల్ 196. 1971 లో "గరీబీ హఠావో " అను నినాదం ఇచ్చిన వారు ఎవరు? A. లాల్ బహుదూర్ శాస్త్రి B. జవహర్ లాల్ నెహ్రూ C. ఇందిరా గాంధీ D. మొరార్జీ దేశాయ్ 197. ప్రధానమంత్రి పదవిలో ఉండగా హత్యగావించబడిన తొలి ప్రధానమంత్రి ఎవరు? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 198. 20 సూత్రాల పథకాన్ని ప్రవేశ పెట్టింది ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. ఇందిరా గాంధీ D. చరణ్ సింగ్ 199. 1971 లో భారత రత్న అవార్డు పొందిన తొలి మహిళా ఎవరు ? A. సరోజినీ నాయుడు B. ప్రతిభా పాటిల్ C. షీలా కౌల్ D. ఇందిరా గాంధీ 200. భారత పార్లమెంట్ లో అత్యధిక సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన వారు ఎవరు ? A. జవహర్ లాల్ నెహ్రూ B. లాల్ బహుదూర్ శాస్త్రి C. మొరార్జీ దేశాయ్ D. చరణ్ సింగ్ You Have total Answer the questions Prev 1 2 3 4 5 6 Next